Wednesday, 08 April 2026 05:04:56 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

హన్మకొండ లోని వరంగల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి...

ఖమ్మం లో అధికారుల ఇళ్లలో అక్రమ ఆస్తులు గుర్తింపు...

Date : 03 April 2026 11:13 PM Views : 61

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హనుమకొండ వరంగల్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో విశ్వసనీయ సమాచారం మేరకు ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. హన్మకొండ లోని వరంగల్ సబ్ రిజిస్టార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేసి పలు అక్రమాలు కనుగొన్నారు. గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు తనిఖీలు కొనసాగాయి. హన్మకొండ సబ్ రిజిస్టార్ కు చెందిన ఖమ్మం లోని ఇంటి పై ఖమ్మం ఏసీబీ డి ఎస్పీ వై. రమేష్ దాడి చేశారు. ఈ దాడుల్లో డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్టార్ ల మధ్య మొత్తం రూ 42 లక్ష ల లావాదేవీలు కనుగొన్నారు. సబ్ రిజిస్టార్ ల ఇళ్ళ లో పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు గుర్తించారు. 24 లక్షలు నగదు లభించింది. 819గ్రాముల బంగారం, రెండున్నర కిలోల వెండి, రూ 30 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాలు లభించాయి.దాడిలో వరంగల్,ఖమ్మం ఏసీబీ అధికారులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :