ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలం చిదినేపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక స ర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. ఆధ్వర్యంలో సోమవా రం.స్వర్గీయ శ్రీపాద రావు 89వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మంథని మరువలేని మహానేత ఉమ్మడి ఆంధ్రప్ర దేశ్ మాజీ స్పీకర్ అజత శత్రువు సర్గీయ దుద్దిళ్ళ శ్రీపాదరావు అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు సీట్లు. పండ్లు. చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొర్రల రాజ య్య.పంచాయతీ కార్యదర్శి దేవేందర్. వార్డు సభ్యులు బౌతు అరుణ. మాజీసర్పంచ్ తాళ్లపల్లి సమ్మయ్య. గ్రామస్తులు బాల్నే రాజయ్య. బోనాల సతీష్, బాల్నే ప్రకాష్, బాల్నే తిరుపతి. ముత్యాల రమేష్.యూత్ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు ఏతరా సి గణే ష్.బాశని రాజు. మంతెన రాజశ్రీను. మురు కుట్ల నవీన్ లింగమల్ల నితీష్. మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News