లక్షెట్టిపేట పట్టణం హనుమాన్ కళ్యాణ మండపంలో మంగళవారం దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల హనుమాన్ దీక్షా పరులు ఘనంగా హనుమాన్ చా
రోడ్డు ప్రమాదాల నివారణ కేవలం పోలీసుల చర్యల తోనే సాధ్యం కాదని, వాహనదారులు ట్రాఫిక్ నిబంధనల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి, వ
మంచిర్యాల జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెం
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని గ్రామాలకు ప్రత్యేక గ్రాంట్లు విడుదల చేస్తూ నిర
అమెరికా సామ్రాజ్య విధానాలు నశించాలని, ఇరాన్ పై యుద్ధం వెంటనే ఆపాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంగళవారం జిల్లా ఇన్చార్జ్ అజ్మీర శాం నాయక్ ఆయన క
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల మున
తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ2026 మే నెల నుంచి ప్రారంభం కానుంది. ముందుగా ఇళ్ల సర్వే ఏపీలో మే 1 నుంచి 30 వరకు, తెలంగాణలో మే 11
ఒక పోలీస్ అధికారి ఎంతగా ప్రజలను జలగలాగ పీడించి ఉండకపోతే అంతలా వాళ్ళు సంబరాలు చేసుకుంటారు. నీతి లేదు నియమం లేదు,కనీసం మానవత
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం మం
భారతీ యజనతా పార్టీ తెలంగాణ రాష్ట్రఎగ్జిక్యూటివ్ సభ్యులు గా కాటారం మండలం చెంది నచల్ల నారాయ ణరెడ్డి.మరి యు మంథని కి చెందిన
కాటారం మండ లం గారెపల్లి గ్రామానికి చెం దిన బిసుల నర్సయ్య ను కా ళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు సహ
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకప
తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అయ్యారు. మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, తాతా మధు సహా బీఆర్ఎస్
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ పాఠశాల లో ఏడవ తరగతి చదువుతున్న శ్రీహిందూ విద్యార్థిని తోటి స్నేహితు
మంచిర్యాల జిల్లా నుండితెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో మంచిర్యాల జిల్లాకు చెందిన పలువురు యువకులు
కాటా రం.గ్రామపంచాయతీ లోని అంగడి బజార్ కాలనీలో ఉ ద్యానవన శాఖవారు రైతు లకు ఉచిత విత్తనాల పంపి ణి కార్యక్రమంనీ చైర్ పర్సన్ పం
కాటారం మండల నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌం డేషన్ నిరంతరం కృషి చ
లక్షెటిపేట పట్టణానికి చెందిన నంది అవార్డును అందుకున్నాడు. గిన్నెల హనుష్ కుమార్ మంచిర్యాల జిల్లా వారికి ఫోటోగ్రాఫర్ రంగం
తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులు అక్రెడిటేషన్ కార్డుల కోసం ఏప్రిల్ 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఐ అండ్ పీఆర్ స్పెషల
రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రానికి దశాబ్దాల కాలంగా ఉన్న కొత్త రైల్వే లైన్ కళ త్వర లోన
మైనింగ్ అంశంపై అధికార పక్షం కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం బారాసల మధ్య అసెంబ్లీలో మాటలు యుద్ధం జరిగింది. అక్రమాలపై సవాళ్లు
తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బి
ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందడం సహజమేనని ఉట్నూర్ డిప్యూటీ డిఈఓ చందన్ తెలిపారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బాలికల
ఆల్ ఫోర్స్ విద్యాసంస్థలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాణించాలని ఆ సంస్థల యజమా
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పట్టణ ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను మరియు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను సకాలంలో చెల్లించి ఆసిఫాబ
అమెరికాలో జరుగుతున్న ఏఐ పాలసీ సింపోజియంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారంఒక విచ
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంతో పాటు, ఇన్ కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 అమలులోకి రానున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా జీతభత్యాల
తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ లెక్చరర్ల సంఘం (టి జి. సి. జి.టి. ఏ.) రాష్ట్ర అధ్యక్షుడు డా . కడారు సురేందర్ రెడ్డి సూచనతో ప్రభుత్వ డి
2025-26 సంవత్సరానికి గాను షెడ్యూల్డ్ కలముల కార్యకరణ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ ఆమోదిత మొదటి విడత పథకాల కోసం అర్హత గల ఎస్.సి. యు
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు సిద్ధం చేసింది. శన
ఇండస్ట్రియల్ విజిట్ లో భాగంగా జడ్పీహెచ్ఎస్ ఏక్లాస్పూర్ విద్యార్థులు బసంత్ నగర్ లోని కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీని శనివారం
తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న విలేకరులకు ఆరోగ్య భీమ వర్తింపజేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అ
తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం రామాలయ అభివృద్ధి విషయంలో పదేళ్లుగా నెలకొన్న స్తబ్దతకు ముఖ్యమంత్రి రేవంత
పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్నవేళ భారత ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజి
తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన సొంత రాజకీయ
శ్రీరామనవమిని భద్రాచలంలో శుక్రవారం సీతారాముల కళ్యాణం వేద పండితులు మంత్రం చారణల మధ్య కన్నుల పండవగ నిర్వహించారు.మిథిలా స్
శ్రీ రామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం, శ్రీరామ్ నగర్ లో శ్రీరామ దేవాలయంలో ఘ
శ్రీరామ నవమి పురస్కరించుకొని కాటారం మార్కెట్ చైర్ పర్సన్ పంతకాని తిరుమల సమ్మయ్య. కాటారం. బయ్యారం. ధన్వాడ.లో ఏర్పాటు చేసిన
కాటారం మండలం లోని చిదినేపల్లి. (బొ ప్పారం) గ్రామంలో పూర్వం 1975. సంవత్సరం లోచరిత్ర కలిగిన టువంటి.ఆలయం వూర కమల మనోహర్ రావు. సావిత
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంథని మున్సిపల్ పరిధిలోని (బోయిన్ పేట్) 6వ వార్డ్ నుండి సింహం గుర్తుతో ఇండిపెండెంట్ అభ్య
శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచల సీతారామ చంద్రస్వామి ఆలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం శ్రీరామనవమి పురస
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పై గురువారం ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారంమేరకు దాడి
రాజీవ్ ఆరోగ్యశ్రీ బిల్లులు మేము పెండింగ్ లో పెట్టలేదని గత బిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా వచ్చాయని సీఎం రేవంత్
హైదరాబాద్తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు ఎల్పీజీ గ్యాస్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్
జూన్ నాటికి లక్ష ఇళ్లను పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గురువారం తెలిపారు. అలాగేఏప్రిల్లో రెండో విడ
హనుమకొండలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గిరిజన సంఘ నాయకుల అరెస్టులు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్ర
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ గ్రామం నుంచి వైగాం గ్రామం వరకు మోరం మట్టి రోడ్డు నిర్మాణ పనులను గుర
వాహనదారులు పెట్రోల్, డీజిల్ కొరత భయంతో ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేసుకుంటున్నారు. కాగా పెట్రోలియం చట్టం-1934 ప్రకారం క్యాన్లు,
తెలంగాణ ఉద్యమ సమయంలో సాంస్కృతిక సారథిగా ఉన్న కల్వకుంట్ల కవిత, ఇప్పుడు రాజకీయ శక్తిగా అవతరించేందుకు సిద్ధమయ్యారు. శ్రీరామ
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో విధులు నిర్వహిస్తున్న ఎంపీడీవో జన్నారం మండల కేంద్రంలో పేకాట ఆడుతు పట్టుబడ్డాడు. ఇతని జల
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో గురువారం హనుమత్ సంకల్ప మహా శోభయాత్ర,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువా
మహాదేవపూర్ ప్రాజెక్టు సీడీపీఓ,కా టారం మండలంలోని సూ పర్ వైజర్స్ పైన తక్షణమే చర్యలు తీసుకోవాలని యు.వై.ఎఫ్.ఐ.రాష్ట్ర అధ్యక్షు
ఏప్రిల్ 4 న.శనివారం రోజున భూపా లపల్లి మున్సిపల్ కౌన్సిల్ స మావేశం హాల్లో నూతంగా ఎన్నికైన మున్సిపాలిటీ చై ర్మన్,వైస్ చైర్మన
కాటారం మండల కేంద్రంలో బుధవా రం నేతకాని సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కీలక సమా వేశం జరిగింది. గౌరవ అధ్య క్షులు కొండగొర్ల బాణయ్య న
డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం పెద్దపల్లి జిల్లా అధ్
మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నట్లుగానే బుధవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడంతో పాటు ఏఐసీసీ సభ్యత్వానికి రాజీనామా చే
ఉత్తర ప్రదేశ్లోని కంహరియా షరీఫ్ లో ఏప్రిల్ 1 నుండి 4వ తేదీ వరకు నిర్వహించనున్న జమాలే సైలని సర్కార్ ఉర్స్ ఉత్సవాల కు సంబంధి
ఆర్టికల్ 14 కు వాలిడేషన్ ఆక్ట్2025 పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహారించుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప
రైతుల ఖాతాల్లోకి 'రైతుభరోసా' డబ్బులు రావాలంటేఒక్క రోజే ఛాన్స్ మిగిలి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 'రైతుభరోసా' పెట్టుబడి
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పథకo ఈ పథకానికి అర్హత సాధించాలంటే ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే లో నమోదై ఉ
లంబాడీలు న్యాయమైన హక్కుల సాధన కోసం లంబాడి హక్కుల పోరాట సమితి శంఖారావం పూరించింది. బుధవారం పిలుపునిచ్చిన ‘అసెంబ్లీ ముట్ట
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో కవిత చాలా వేగంగా అడు గులు వేస్తున్న
కాటా రం మండలం,మేడిపల్లి గ్రా మంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలె క్టర్ పాఠశాల ఆవరణ,తర గతి గదు
ఒడి పి లవంచ గ్రామపంచాయతీ ప్రభుత్వ పాఠశాలను బుధ వారం ఉపసర్పంచ్ ఇసునం మహేందర్.మరియు వావి ళ్ళ సాజన్ సందర్శించి మ ధ్యాహ్న భోజన
హైదరాబాద్కు 915 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి. హైదరాబాద్ రవాణాలో కొత్త దశ ప్రారంభం కానుంది. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరా
సింగరేణి కార్మికుల సంక్షేమంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంగళవారం ప్రత్యేకంగా స్పందించారు. సంవత్సరాల పాటు గనుల్లో
తెలంగాణ రాష్ట్రానికి నిధి ఇవ్వడంలో కేంద్రం విఫలమైందని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు.30 వేల కోట్ల ఆదాయ ఉన్న త
తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సోమవారం అసెంబ్లీ హాలులో సీఎం రేవంత్
రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అనిపిస్తుందని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శాసనసభలోజరుగుతున్న పరిణామాలను చ
మరో 45 రోజుల్లో రెండు విడుతల్లో మిగతా నిధులు జమ కానున్నాయి. రాష్ట్రంలో ఎకరం వరకు భూములు ఉన్న రైతులందరికీ ప్రభుత్వం పెట్టుబ
రైతు భరోసా నిధులు విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రిఎ.రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆల్విన్ కాలనీ డ
మంచిర్యాల జిల్లా జన్నారం ను అసెంబ్లీ నియోజక వర్గం చేయాలని నియోజకర్గం సాధన కమిటీ అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్ డిమాండ్ చేశా
దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు దారి తీసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలన
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో మంగళవారం ఆయన నివాసానికి పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏ
రాజన్న జిల్లా వేములవాడలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరపడానికి అధికారులు సిద్ధం చేశారు. తెలుగు పంచాంగం ప్రకారంచైత్రమాసం శ
తెలంగాణ రాష్ట్రంలోత్వరలో 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు కానున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 100 నియో
గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్లను యథేచ్ఛగా వినియోగిస్తున్న హోటల్స్ లో అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వ
మంథని బార్ అసోసియేషన్ కు అధ్యక్షులుగా కెవిఎల్ఎన్ హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సహేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా కే
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సోమవారం మంచిర్యాల జిల్లా ఇన్చార్జి డిటి డిఓ రమాదేవి
భరతమాత దాస్య విముక్తి కోసం పోరాడి ఉరికంబాన్ని ముద్దాడిన షహీద్ భగత్ సింగ్ స్ఫూర్తితో దేశ ప్రజలు సమస్యల సాధన కోసం ఉద్యమించ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట బారసోసియేషన్ అధ్యక్షుడిగా గూడూరి గోవిందరావు సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవ
కరీంనగర్ టూ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ దంపతులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిద్దరి కుమారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆ ఇద్దర
బూత్ నియోజకవర్గం లోని ప్రధానమైన రోడ్లను మంజూరు చేయాలని సోమవారం బూతు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హైదరాబాద్ లో ఆర్ అండ్ బి మంత్ర
మంచిర్యాల జిల్లాలోని బీసీ సంక్షేమ హాస్టలల్లో ఔట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా పనిచేస్తున్న వర్కర్లకు 2022-23-24 విద్యా సంవత్సరం నం
తెలంగాణ లోఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు సంబంధించిన నోటీసును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట
తెలంగాణలో వాహన్ పోర్టల్ సేవలను సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దీంతో వాహనదారులు ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగా
సిద్ధిపేటలో గెలిచిన వారికి మంత్రి పదవి ఇస్తామని సీఎం రేవంత్ నిన్న సిద్దిపేటలో ప్రకటించారు. సిద్దిపేట అంటే ఒకప్పుడు కేసీఆ
జగిత్యాల రాజకీయాల్లో దశాబ్దాల పాటు చక్రం తిప్పిన జీవన్ రెడ్డి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో తనకు ఎదురవుతున్న పరిణామాలపై
విద్యుత్ శాఖలో పనిచేస్తూ విధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం 1 కోటి రూపాయల చొప్ప
కాటా రం మండలం అంబేద్కర్ యువజన సంఘం అడక్ కమిటీ అధ్యక్షులు ఇస్నం మహేందర్ ఆధ్వర్యంలో క మిటీ ఎన్నిక నిర్వహించా రు.నూతనంగా ఎన్
మంథని నియోజ కవర్గంలోబీ.జే.పీ.పార్టీబలోపేతం చేస్తూ కార్యకర్తలను కాపాడుకుంటామని పెద్దప ల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు కర్ర
తెలం గాణ రాష్ట్రంలో ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి.రైతు బంధు నిధులు విడుదల చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆదివారం కాటార
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ఆదివారం రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీ
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ అభివృద్ధికి మరో ముఖ్యమైన అడుగు పడింది. పట్టణంలో రూ.2 కోట్ల 31 లక్షల వ్యయంతో చేపట్టనున్న మినీ
మోసపూరిత బడ్జెట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని ఇప్పటికే ప్రజలు విసిగి వేసారి ప్రభుత్వాన్ని చీకొ
వాహన యాజమానుల్లారా మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ లో ఉన్నాయాతర్వాత కట్టుకోవచ్చులే అని లైట్ తీసుకుంటున్నారా ప్రభు
కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈనెల 25న 40 ఏళ్లుగా కాంగ్రెస్తో ఉన్న బంధానికి బైబిల్ చెప్పేందుకు సిద్ధమయ్యార
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ సహజత్వానికి ఏమాత్రం భంగం కలగకుండా అభివృద్ధి పనులు పూర్తిగా ఆగమ శాస్త్రానుసార
తెలంగాణ రైతులకు రైతు భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమని రైతులు అధైర్య పడవద్దని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.సర్కార్ పంట ప
మంచిర్యాల జిల్లాజన్నారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు లో భాగంగా రోడ్డు ప్రమాదంలో జరగకుండా అలైవ్
అనారోగ్యంతో బాధ పడుతున్న వ్యక్తిని బతికి ఉండగానే కుటుంబం శ్మశానవాటికలో వదిలి వెళ్లిన ఘటన జగిత్యాలలో శుక్రవారం చోటుచేసు
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వల్లగొండ గ్రామపంచాయతీ సీతానగర్ శివారులో పత్తి చేనులో పసికందును గుడ్డలో కట్ట
ముస్లిం సోదరులు ఈద్-ఉల్-ఫితర్( రంజాన్) వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఉదయాన్నే ఈద్గా
కరీంనగర్ టూ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య ఈనెల 16న ఆత్మహత్యకు పాల్పడగా ఐ
తెలంగాణ అన్నదాతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా రైతు భరోసా డబ్బులు రేపు జమ కానున్నాయి, యాసంగి, సీజన్ ప్రారంభం నుంచి ప
దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్రను పోషించిన సీనియర్ నేత, జీవన్ రెడ్డిని దారికి తెచ్చుకునేందుకు అధికార పా
జిల్లాలోని కాటారం మండలంలో చిదినేపల్లి శివారులో ఉన్న చిన్న కాళేశ్వరం పంప్ హౌస్ కట్ట నుండి ఎటిసికి శుక్రవారం ఉదయం నుండి సా
తెలంగాణ శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ, అధికార కాంగ్రెస్ , ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్
విద్యుత్ బస్సులను ఆర్టీసీకి అప్పజెప్పి బలోపేతం చేయాలని సీఐటీయు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. శుక
రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప
తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం జరగబోయే అసెంబ్లీ సమావేశం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య రంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తా
తెలంగాణలో ఆర్టీసీ ప్రయాణికులకు భారీ శుభవార్త తెలిపింది. త్వరలో ప్రయాణికుల రద్దీ కష్టాలు తీరిపోనున్నాయి. పీఎం ఈ-డ్రైవ్ ప
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క
జర్నలిస్టుల సంక్షేమ సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులుగా సీనియర్ పాత్రికేయులు కడారి బాలేశంని నియమించి నట్లుగా సంఘం జాతీ
వరంగల్ జిల్లా నర్సంపేట విస్ డం ఉన్నత పాఠశాలలో 2022-2023 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన ఇద్దరు విద్యార్థినిలు 2025 నీట్ పరీక్షల్లో ఉత్
జిల్లాలోని కాటారం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ ప్రజలందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పంచాయతీలో ఉన్నటువంటి
జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ జన్మది నం సందర్భంగా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి. ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందజేసి జన్
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఉదయం పది
జగిత్యాల జిల్లాలో అర్ధరాత్రి ఏసీబీ సోదాలు ఘటన తీవ్ర చర్చనీయాం శంగా మారింది. అవినీతి కేసులో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐ రా
రిటైర్డ్ సింగరేణి కార్మికుల పెన్షన్ పెంచడమే తన లక్ష్యమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వివేక్ తెలిపారు. బుధవారం న్యూఢిల్లీలోని
జగిత్యాల జిల్లా మోతె గ్రామంలో బుధవారంవిషాదకర సంఘటన చోటుచేసుకుంది. అప్పుల బాధతో మంగళవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నాన
తెలంగాణలో జర్నలిస్టులకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతుల తోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిప
పీసీసీ అధ్యక్షుడిగా జక్కారెడ్డిని నియమించాలని కోమటిరెడ్డి అసెంబ్లీ లాబీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ
తెలంగాణ బడ్జెట్ సమావేశాల తొలిరోజే అసెంబ్లీలో రాజకీయ వేడి రాజుకుంది. బీఆర్ఎస్ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈసారి క
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వ
రైతు భరోసా కొత్త అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి. కావాల్సిన పత్రాలు ఇలా ఉన్నాయి. రైతుల ఖాతాల్లో ఈ నెల 22 నుంచి రైతు భరోసా నిధ
జగిత్యాల జిల్లాకోరుట్ల మండలం మాదాపూర్ భార్యను కత్తితో హత్య చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు ప్రాథమికంగా తెలిప
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎడ్ల శ్రీనివాస్ రజిత దంపతులు మంగళవారం తెల్లవారుజామున జరిగిన
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కళాశాలలో ముందస్తు ఉగాది వేడుకలు
ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీలో 40 సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం చేసి ఎన్నో పదవులు అలంకరించి ప్రస్తుతం అ
ప్రతి విద్యార్థి వ్యాపారంలో మెలికలు తెలుసుకోవాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహాత్మా సంతోష్ తెలిపారు. స
చిరుతపులి ని వేటాడి చంపిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్ళ
ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ సోమవారం సాయంత్రం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తన స్వ
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వీఈవోలకు బడ్జెట్ పెంచాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐకేపీ వీవోఏ ఉద్యోగుల సంఘం (సీఐటీయు) ఆధ్వర్
ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కన్నాల గ్రా
మంథని మండలం కన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రెన్యూ ఫౌండేషన్ సహకారంతో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు రూ. 6 లక్షల విల
పవిత్రమైన రంజాన్ మాసం సోదర భావం, అని రాష్ట్ర ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. ఆదివ
కాటారం అంబేద్కర్ కూడలి వద్ద బహుజన రాజ్యాధికార కాంక్షలు నిజం చేసిన మహనీయుడు కాన్సిరాం జయంతి వేడుకలు కాటారం బహుజన సంఘలా ఆధ
జిల్లాలోని కాటా రం మండలం ప్రతాపగిరి గ్రామపంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం పారిశు ద్ధ్య కార్మికులన
కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99. రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా శనివారం పంచాయతీల
కరీంనగర్ జిల్లాలో ఆర్ఎంపి వైద్యుడిపై దాడి చేసి గొలుసును దొంగలించిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. కరీంనగర్ సిపి గ
పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని సెంట్రల్ డీస
రంజాన్ పండుగను పురస్కరించుకొని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్ర
రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే కోవ లక్ష్మి,జిల్లా కలెక్టర్ కె.హరిత లు పేర
రాబోయే గోదావరిపుష్కరాలు 2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న ఘాట్ల వ
విద్యార్థులు కొత్త నైపుణ్యాలతో భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. శనివా
ఐపీఎస్ శిక్షణలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినశిక్షణ రాహుల్ కాంత్ మూడు నెలల పాటు మావుల ఎస్హెచ్ఓ గా విధులు నిర్వహించను
రాష్ట్రంలో ఏర్పడిన ఎల్పీజీ గ్యాస్ కొరత నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మలనాగేశ్వరరావు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుండి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ విద్యా సంవత్సరం మొత్తం 5,28,239 మంది వి
గృహ అ వసరాలకు అందజేస్తున్న వంట గ్యాస్ (డొమెస్టిక్ ఎ ల్పీజీ) నువాణిజ్యఅవసరాలకువినియోగించినట్లయితే సంబంధిత వారిపై పోలీస్ క
కాటారం మండలంలోని గంగారం గ్రామపంచాయతీలో శుక్ర వా రం ప్రజా పాలన ప్రగతి ప్ర ణాళికలో భాగంగా గ్రామంలోని చెరువుల,కుంటల వద్ద శుభ
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని జిల్
ప్రజలందరి సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం
ప్రధాన జిల్లా కేంద్రాల చుట్టూ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డిఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రధాన జ
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ సిసిసి ఎక్స్ రోడ్ వద్ద గల సహారా ఇండియా కార్యాలయం ముందు గురువారం సహారా బాధితులు డిపా
సూర్యభానుడు దినదినం ఉగ్రరూపం ప్రదర్శిస్తుండడంతో పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది ఫ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తూ ఆరోగ్య సమస్యలతో మరణించిన హోంగార్డులు డి.తిరుపతి(801), ఎం.రాములు (272)లకు త
నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సీనియర్ నేత, ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు ఇమ్మడి గోపి బుధవారం మార్చి 11రాత్రి దారుణ హత్యకు
రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలనే కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికా
కాటారం మండలంలోని చిద్నేపల్లీ గ్రామ పంచాయతీలోని దంతాలపల్లి గ్రామంలో నగరపు సమ్మయ్య. మరియుజంపయ్య.వారి కుమా రులకు ధోతి ఫంక్ష
కాటారం మండల దుకాణదారులకిమరియువ్యాపార స్తులకి సైబర్ క్రైమ్ పై పాంప్లె ట్స్ తో అవగాహన కల్పించిన స్థానిక ఎస్సై శ్రీనివాస్.ఈ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మేదరి పేట పెట్రోల్ బంకు వద్ద మంగళవారం విద్యుత్ షాక్ తో మృతి చెందిన వికలాంగుడు చల్ల లక్ష్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ హనుమంతుని ఆలయంలో బుధవారం విగ్
మంచిర్యాల జిల్లా చెన్నూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మహేశ్ ప్రసాద్ తివారీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్య
కోకాపేట్ క్రషర్లపై టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆరోపించారు. నియోపోలిస్ ప్రాంతంలోని క్రషర్లన
మహబూబాబాద్ నగరపాలక సంస్థను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ బుధవారం ఆకస్మికంగా తనకి చేశారు. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక
వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఉందన్న ఆందోళనను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని గ్యాస్ బుకింగ్ కోసం ఆన్లై
తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రోడ్ల
విశ్వ హిందూపరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యం లో శ్రీ కన్యకాపరమేశ్వరి దేవాలయ పంక్షన్హాల్ లో రామాయణం పోటీ పరీక్షలు నిర్వహించి
కాటారం మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లలో ఫిల్లింగ్ చేసి అ ధిక ధరలకు విక్రయిస్తున్న ప లువురు పోలీసులు బుధ వారం అద
కాటారం మండ లంలోని చిదినేపల్లి లో అం గన్వాడి కేంద్రంలో ఫ్యాన్ లే కపోవడంతో స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి. బుధవారం
తెలంగాణలో విద్యా వ్యవస్థను మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ నివేదికపై ఉపాధ్యాయ వర్గాలలో తీవ్ర చర్చ జ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు ఓసీ అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల సామూహిక అక్షరాబ్యాసం నిర్వహిం
మరిపెడ పట్టణంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించడానికి డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోతు రామచంద్రునాయక్
:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగం గా ప్రతాపగిరి గ్రామ పంచాయ తీలో స్థానిక సర్పంచ్ వ
కాటారం మండల చిదినేపల్లి గ్రామ వాసి ప్రజా నాయకుడు బీరె ల్లి రజిని కుమార్.మంగళ వారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ను కలిసిమ ర్
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పెద్ద మసీదులో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వ
చదువుల తల్లిసావిత్రి బాయి పూలే వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రభుత్వ ప్రైవ
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చెన్నూర్ అసెంబ్లీ పరిధిలోని ఈద్గాహ్లు, మసీదులు మరియు ఖబ్రస్తాన్లలో శుభ్రత, పారిశుధ్య పనుల
పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సీఎల్ రామగుండం సంస్థను సరైన నిర్వహణ లేకుండానడుపుతున్నారని మంగళవారం పెద్ద పెళ్లి ఎం
పెద్దపల్లి జిల్లా కొలనూరు ప్రాంతానికి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు కావడం ప్రాంత ప్రజలకు ఆనందకరమైన విషయమని పెద్దపెల్లి ఎం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ 2025 కు వ్యతిరేకంగా జాతీయ విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచర
పాడి రైతులు తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిప
మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారిణి వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యకు యత్నించానని అటెండర్ బొల్లి శ్రీనివాస్ తెలిపారు. సో
రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి. ఆనంద్ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. ఈ నెల
తెలంగాణ నూతన గవర్నర్గా నియమితులైన శివప్రతాప్ శుక్లా హైదరాబా ద్ కు చేరుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు శంషాబాద్ వి
మంథని లోని కాకతీయ హైస్కూల్, కృష్ణవేణి టాలెంట్ స్కూల్, అలోక్ పబ్లిక్ స్కూల్, గర్ల్స్ హై స్కూల్ లో విశ్వ హిందూ పరిషత్ మంథని ప
మావోయిస్టులు అజ్ఞాతవాన్ని వీడి ప్రజాసేత్రంలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. శనివారం తెలంగాణ సీఎం.రేవంత్ రెడ్
రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను శనివారం ఆయా ప్రభుత్వ,ప్రైవేటు కార్యాలయాలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు
సమాజంలో మహిళల రక్షణ కోసం మగవారే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలబడాలని శనివారం ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫిర
సమాజంలో మహిళల పాత్ర మరువలేనిదని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య (స్థానిక సంస్థలు ) అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా లక్షెట
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏసీబీ అధికారులు శనివారం మెరుపు దాడి నిర్వహించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ తాసిల్దార్ శ్రావణ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని గోదావరి వద్ద వచ్చే ఏడాది 2027జూన్ లో నిర్వహించనున్న పుష్కరాలకు చేపడుతున్న ఏర్పాట
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికా కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మంచిర్యాల జిల్ల
ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం హోలీ వేడుకలను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆనందోత్స హాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ స
గత నెల 16, 17 వ తేదీలలో క్యాతనపల్లి మున్సిపాలిటీ పాలకవర్గం ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలపై ఎన్నికల కమిషన్ దృష్టి సా
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ రామ్రెడ్డి పెద్దపల్లి జిల్లాలోని గోదావరి పుష్కర
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అన్నారం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదం రెండు కుటుంబాలను తీవ్రంగా దెబ్బతీసింది. అగ్నికీలల
ఖగోళ శాస్త్ర అద్భుతంగా సంపూర్ణ చంద్రగ్రహణం కొనసాగింది. శాస్త్రవేత్తలకి కాకుండా సామాన్యులకు కూడా ఈ చంద్రగ్రహణం ఒక అద్భుత
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంతే విధంగా కఠిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో
జిల్లాలోని కాటారం మండలం ప్ర తాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం నర్సరీ పనులు ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర స్వర్గీయ మ
కాటారం మండలం చిదినేపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక స ర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. ఆధ్వర్యంలో సోమవా రం.స్వర్గీయ శ్రీపాద ర
కులమతాలను రెచ్చగొట్టి,విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న పార్టీకి చరమగీతం పాడాలని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరార
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ చైర్మన్ దొంత అంజలి నరసయ్య సోమవారం 13వ వార్డులో ఇంటింటా తిరుగుతూ ప్రజలను అడిగి
మహిళలలో గర్భాశయ క్యాన్సర్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య తె
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతం లోప్రకృతి ఒడిలో పరవశించే ఆధ్యాత్మిక కేంద్రం గుంజేడు. ఇక్కడ కొల
సంప్రదాయ పద్ధతుల్లో జరుపుకుందామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. హోలీ పండుగ సందర్బంగా వ
గ్రామాల్లో ప్రభుత్వ నిషేధిత గుడుంబా తయారీ మరియు విక్రయాలను పూర్తిగా అరికట్టేందుకు కోటపల్లి పోలీసులు కఠిన చర్యలు చేపట్ట
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ తెలిపారు. సోమ
మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు సోమవారం మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం వాదనలు జరిగిన అనంతరం జిల్ల
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తెలి
ప్రభుత్వసంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్
మాజీ స్పీకర్ స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు 89వ జయంతి ఉత్సవాల సందర్భంగా SSS యువసేన అధ్యక్షులు మామిడాల సంతోష్ రెడ్డి ఆధ్వర్య
కాటారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీ కరణ కోసం అమరులైన అమరులకు ఎమ్మార్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం
జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి
భూపాల పల్లి పట్టణ అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారిం చి అభివృద్ధి దిశలో తీసుకువె ళ్లాలనే అభిప్రాయంతో జిల్ల
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో కలకలం రేపిన దొంగ నోట్ల చెలామణి దందా ముఠా వివరాలను శనివారం సాయంత్రం విలేకరుల సమావ
ఈనెల 25 తేదీ నుండిప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ శనివారం మహబూబాబాద్ జిల్
మంచిర్యాల రాజస్వ మండల అధికారిగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసరావు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా పూర్తి అదనపు బాధ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చొడ మండలంలోని జామిడి గ్రామంలో శనివారం సీసీ రోడ్డు నిర్మాణ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథి
హైదరాబాదులోని శిల్పారామం వేదికగా రోబోటిక్స్ ఐదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు సోహన్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఘనం
విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం మంచిర్యాల జిల్
హైదరాబాదులో కామర్స్ లెక్చరర్ శ్రీనాథ్ ఘరానా మోసం బట్టబయలైంది. వివరాల్లోకి వెళితే గతంలో సీఏలను బురిడీ కొట్టించి రూ.3.48 కోట
విద్యతో పాటు క్రీడలు కూడా ఎంతో అవసరమని, యువత దూరదర్శిని, సామాజిక మాధ్యమాలను పక్కన పెట్టి మైదానం వైపు రావాలని మంత్రి వివేక్
ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద
ఫిబ్రవరి నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో, మార్చి నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్.బి.ఐ ) విడుద
ముత్తారం మండలానికి చెందిన 45 సంవత్సరాల మహిళ తీవ్రమైన కడుపు నొప్పి మరియు తీవ్ర రక్తస్రావం తో బాధ పడుతూ ముత్తారం మాజీ జెడ్పీ
జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులకు సంబంధించిన జీఓ నంబర్ 252, జీఓ 103 సవరణలపై తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ దా
గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్
పేదింటి ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు వరమని బూత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ తెలిపారు. గురువారం నిర్మల్ జిల్లా
మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఐఏఎస్ ల బదిలీ తర్వాత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహబూబాబాద్ కలెక్టర్ గా స్నేహ నియమితులు
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్
రాంప్ మహిళా త్వరణ కార్యక్రమం ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు, ఎం. ఎస్. ఎం. ఈ. లకు నిర్మాణాత్మక వ్యాపార త్వరణం మద్దతును అందించ
మహిళా సిబ్బందికి ఆత్మస్థైర్యాన్ని పెంచేలా చేసి, అన్ని రకాల పరిస్థితులలో, విధులలో సంసిద్ధంగా ఉండేలా కఠినమైన శిక్షణ అందించ
మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కోరారు.వికారాబాద్ జిల్లాలోని అనంతగి
10వ తరగతి వార్షిక పరీక్షల కార్యచరణ ఖరారు అయిందని జిల్లా విద్యాధికారి ఎస్. యాదయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి పరీక
మంచిర్యాల జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్
కుంరం భీం ఆసిపాబాద్ జిల్లా ఆదివాసి మహిళ ఎమ్మెల్యే కోవలక్ష్మి పై మంచిర్యాల జిల్లా క్యాతన్ పల్లి సంఘటనలో ఏ 12 గా చూపిస్తూ అక్
తెలంగాణరాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇచ్చి హెల్త్ పాలసీ అమలు చేయాలన
ఇంటర్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభం అయ్యాయి. మొదటి రోజు తెలుగు, హిందీ..సంస్కృతం,.. ఉర్దూ..పరీక్షలు జరిగాయ
కాటారం మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాలలో బుధవారం వార్షిక క్రీడోత్సవాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మంగళవారం టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు జన్మదిన వేడుకల
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సోదరులు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ దుద్దిల్ల శ్రీనుబాబు జన్మదినo పుర
టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్ధిళ్ల శ్రీను బాబు పుట్టినరోజు సందర్బంగా కాంగ్రెస్ నాయకులు md జాఫర్ పాషా ఆధ్వర్యంల
కాటారం మండలంలోని పోతుల వాయి శివారులో గుడిదేవుని వెంకటస్వామికి సంబంధించిన భూమిని ఆక్రమించుకున్నట్టు ఆరోపణలు చేయడం సరైనద
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి నెల చివరి వారం నిర్వహించే “అరైవ్–అలైవ్” రెండవ విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవ
చట్టవ్యక్తి వ్యతిరేక చర్యలపై ప్రజలు పోలీసులపై భరోసాతో ఉండాలని రామగుండం సిపి తెలిపారు. మంగళవారం జనవరి నెలవారీ నేరసమీక్ష స
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో విద్యార్థులకు రాష్ట్ర ఇం
మార్చి 16 నుంచి 30 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మార్చి 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం చేయనున
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మమత (30)ను 14 నెలల కిందట తాండూరు మండలం చంద్రుపల్లి కి చెందిన కుంబ
తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి కోసం రెండు కీలకమైన సంక్షేమ
బీసీ ఎస్సీ.ఎస్టీ.జే.ఏ.సీ.రాష్ట్ర క న్వీ నర్ డాక్టర్ విశారదన్ మహ రాజ్.ఆదేశాల మేరకు బీసీ.ఎస్సీ.ఎస్టీ.జేసి మంథని నియోజకవర్గ నాయ
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం నుండి అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం ఒక్కసారిగా మార
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లో పండుగలను మత సామరస్యంతో శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జ
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలంలోని సావర్ ఖేడ గ్రామ శివారులో సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా గంజాయి
కరీంనగర్ వైపు వెళుతున్న మంథని డిపో బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనలను పాటించకుండా డిపో అధికారులు
క్రీడల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. 4వ తెలంగాణ రాష్
హైదరాబాదులోని సోచ్ ఫౌండేషన్ వారి ఇట్రాడో అంధుల పాఠశాలకు వరంగల్ జిల్లా నర్సంపేట విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు 1లక్ష 13 వేల
హైదరాబాద్ నగరంలో పెళ్లి పేరుతో జరుగుతున్న మోసాలు ఆందోళన కలిగిస్తున్నాయని సజ్జనార్ హెచ్చరించారు. ప్రస్తుతం యువతులనే లక్
రోడ్డు నిబంధనలు పాటించకుండపోవడంతో ఎంతో మంది దేశ భవిష్యతైన యువతను రోడ్డు ప్రమాదాల్లో కోల్పోతున్నామని వరంగల్ పోలీస్ కమిష
విద్యార్థులు విద్యుత్ తో పాటు నైతిక విలువలు నేర్చుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సూచించారు. సోమవారం మంచిర
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్
ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ మండలం షాపూర్ వద్ద సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదంజరిగింది. ఉట్నూరు మండలం షాంపూర్ వ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వాసుపత్రిని సోమవారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఆకస్మికంగా పరిశీలించార
ఈ నెల 21 నుండి 23 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న CM కప్ రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో విద్యార్థులు సెలక్
స్ట్రోం డ్రైనేజీతో పారిశుధ్య కష్టాలు తీరనున్నాయని, కాంట్రాక్టర్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని మరిపెడ మునిసిపాలిటీ చైర
మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి చెందడం కాస్తంత బాధ కలిగించినా..గాని .రాజకీయాల్లో .గెలుపోటములు సహజమని ఓటమికి తలవంచేది లేద
విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక మైలురాయి. అయితే చాలామందికి పరీక్షలంటే భయం, ఆందోళన, ఒత్తిడి అనే భావాలు ముందుకొస్తాయి. ఈ భయం
అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడే లేక్ వర్క్ బీచ్ స్ట్రీట్ పెయింటింగ్ ఫె
ప్రజానాయకుడు, టీఎన్ఎంవిఎస్ హైదరాబాద్ ఇంచార్జ్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బీరెల్లి రజిని కుమార్ ములుగు జిల్లా మేడారం సమ
జిల్లా క్రీడాకారులు మెడల్స్ సా ధించడం పట్ల జిల్లా అసో సియేషన్ అధ్యక్షులు పంత కాని సమ్మయ్య కార్యదర్శి పూతల సమయ్యలు హర్షం వ
దళితుల ఆరాధ్యదైవం అయిన సవార్ లచ్చమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో కలకాలం వర్ధిల్లాలని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మె
మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామానికి చెందిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) రాష్ట్ర నాయకులు వెన్నం శ్రీకాంత్
108 అంబులెన్స్ లో ఉత్తమ సేవల గాను తెలంగాణ వ్యాప్తంగా 108 అంబులెన్స్ ద్వారా అత్యుత్తమ సేవలను అందించడంలో మంచిర్యాల జిల్లా ప్రథ
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించిన ఏఐఎస్ఎఫ్ (ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు శనివా
ఆదిలాబాద్ రూరల్ పరిధిలోని రాంపూర్ ఎక్స్ రోడ్ వద్ద పాత కీప్యాడ్ మొబైల్ ఫోన్లు సేకరిస్తూ, వాటి ద్వారా భారీ ఎత్తున సైబర్ మోసా
ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదాలను నివారించడానికి మొట్టమొదటిసారిగా "ఖాకీ కిడ్స్" పేరుతో నూతన కార్యక్రమాన్ని శనివారంఉదయం స్థ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వేదికగా జరుగుతున్న 4వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో నారాయణపేట జిల్లా అదనపు ఎస్పీ.
భట్టి విక్రమార్క అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణల మధ్య, ఖమ్మం జిల్లాలో రూ.4.50 కోట్ల వ్యయంతో కొత్త క్యాంపు కార్య
తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో భాగంగా 3వ విడతగా రూ. 387.53 కోట్లు
మండలకేంద్రంలోని బి.ఎల్.ఎం. గార్డెన్ లో మహదేవ్ పూర్ మండలంకు చెందిన తడకల రాములు. కుమార్తె శృతి వినోద్ కుమార్ ల వివాహ వేడుకల్ల
జిల్లాలోని కాటారం మండలం లోని పోతుల వాయి శివారులో గల భూమిని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుదేవుని వె
భాష ప్రతి సమాజం యొక్క స్వరూపం, సాంస్కృతిక వారసత్వం. ప్రపంచీకరణ యుగంలో భాషలు పరస్పరం ప్రభావితమవడం సహజం. అయితే గత కొన్నిదశాబ
కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామానికి చెందిన అంతర్గం రిషిత గతంలో పాముకాటుతో మృతి చెందింది. ఆమె తండ్రి అంతర్గాం రవి మండ
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఎస్ఐ వీరారెడ్డి శుక్రవారం ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. వచ్చి పోయే వాహనాలను తనిఖీ చేస్తూ ధ
కాక వెంకటస్వామి పేరు ప్రతిష్టలను అబాస్పాలు చేస్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేస్తున్న దౌ
మహిళల రక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ పర
ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, వాటిని మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేయడం, ఆన్లైన్ బ్రౌజర్స్ ద్వార
ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సంక్షేమం దిశగా చర్యలు చేపడుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . శ
పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి మార్కండేయ కాలనీలో రెండు కుటుంబాల మధ్య ఆస్థి, వివాదాల కారణంతో
ఉద్యోగ విరమణ చేసి ఏడాది దాటుతున్నా బకాయిలు అందకపోవడంతో మొదలైన ఆర్థిక ఇబ్బందులకు అనారోగ్యం తోడు కావడంతో రిటైర్డ్ ఏఆర్ ఎస్
శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈనెల
మంచిర్యాల జిల్లాలో జరుగనున్న ఇంటర్మీడియట్, 10వ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బంధీగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో కృ
“యామి” అనే పోలీసు జాగిలం 8 నెలల పాటు ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటీఏ) లో ప్రత్యేక శిక్షణను విజయవంతంగా పూర్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నరసయ్య తె
మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం వెంకట్రావు పేట గ్రామం అటవీ శాఖ ఆధ్వర్యంలో విభిన్న జాతుల పక్షులకు విడిది కేంద్రంగా మార
ఈ నెల 20, 23న నల్గొండలో జరిగే రాష్ట్ర స్థాయి 2వ ఎడిషన్ సీఎం కప్ లో బాగంగా ఖో ఖో లో రేచిని పీఎం శ్రీ పాఠశాల విద్యార్థులు ఎంరజిత ,క
Lరాష్ట్రంలో భానుడు అప్పుడే తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఫిబ్రవరి మూడో వారానికే ఎండలు మండుతుండటంతో జనం బెంబేలెత్తుతున్
ఛత్తీస్గఢ్లో మళ్లీ భారీ ఎన్కౌంటర్ జరిగింది. గురువారం భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతిచెందారు. మావోయ
తెలంగాణలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ తో పాటు వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్ పోర్టులకు కు అనుమతులు రాగా, తాజాగా ఆదిలాబాద్ ఎయి
తెలంగాణలో మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. అధికార కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఏడు మున్సిపల్ కార
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి నీ వారి నివాసంలో 10వ వార్డు మాకుల తండాక
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డిని ఆయన నివాసంలో 12వ వార్డు కాంగ్రెస్ పార
ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని మంథని విశ్వ హిందూపరిషత్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూల
భారత చరిత్రలో ధర్మం,ధైర్యం, స్వాతంత్ర్య స్పూర్తికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన కేవలం ఒక రాజు
ఆర్టిఐ రాష్ట్ర కన్వీనర్ ఎం.మహేష్ ఆదేశాల మేరకుజయశంకర్ భూపాలపల్లి జిల్లా కో కన్వీ నర్ గా మల్హర్ రావు మండ లంలోని తాడిచెర్ల గ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాల విద్యవిభాగంలోని, సమగ్ర శిక్ష విభాగం ఈనెల 17 న గవర్నమెంట్ కాలేజీ ఆఫ్ ఫిజిక
నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు వెంటనే నిధులు విడుదల చేయాలని గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, కాంగ్రెస్ ప్రభుత
కాటారం మండల తహసిల్దార్ నాగరాజును బుధవారం మర్యాద పూర్వకంగా కలిసిన కాటారం ఉప సర్పంచ్ కొండ గొర్ల బానయ్య. తో పాటు పలువురు వార్
కాటారం మండలంలోని బయ్యారం గ్రామపంచాయతీలో బుధవారం మహిళా సంఘాల సభ్యులకు రెండవ విడత ఇందిరమ్మ చీరల పంపిణీ మహిళల అభివృద్ధికి
విద్యార్థులు నిరంతర సాధన ద్వారానే విజయం సాధించడం సాధ్యం అవుతుందని ప్రిన్సిపాల్ (ఎఫ్ఏసీ)ఉష అన్నారు. మంథని పట్టణంలోని ప్రభ
మహబూబాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి. రవి రాథోడ్ మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి, తనిఖీలను
ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలకు అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం ఫిబ్రవరి 18 నుంచి ప్రారంభం కానుంది. సౌదీ అరేబియాలో నెలవంక కనిపిం
తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ
కాటారం మండల కేంద్రం ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆదేశాల మ
కాటారం మండలంలోని ప్రతాపగిరిలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు. జన్మదిన వేడుకలు స్థానిక సర్పంచ్ ఊర వె
మంథని పట్టణంలోని వాగుగడ్డ శ్రీ హనుమాన్ దేవాలయములో మహా మాసం పురస్కరించుకొని దేవాలయము, వీధి కుటుంబ సభ్యుల సహకారంతో విశ్వ హ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో నూతన చైర్ పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మున్సిపల్ చ
2వ సాధారణ మున్సిపల్ ఎన్ని కల నేపథ్యంలో భూపాలపల్లి మున్సిపాలిటీలో ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీ కార కార్యక్రమం సోమవారం
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డు కౌన్సిలర్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మరిపెడ మున్సిపాలిటీ చై
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ 10వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన బాదావత్ బేబీశ్రీ రవి నాయక్
విశ్వహిందూ పరిషత్ మంథని ప్రకండ ఆధ్వర్యంలో మంథని పట్టణంలోని పోచమ్మవాడ శివనాగ పురి శివనాగేంద్ర స్వామి దేవాలయము ప్రాంగణం ల
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో మహా శివరాత్రి ఒక సాధారణ పండుగ కాదు, అది అజ్ఞానం నుంచి జ్ఞానానికి, అహంకారం నుంచి వినయానికి, అ
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మహదేవ్ పూర్ మండలం కాలేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వార
మమహారాష్ట్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రంలోని అన్ని శివాలయాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు అందుకున్
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కు చెందిన బింగి రాజేందర్ (45)గట్టు మల్లన్న స్వామి దర్శించు
ఉమ్మడి వరంగల్ జిల్లా తొర్రూరులో మొత్తం 16 వార్డులుండగా, బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 చోట్ల విజయం సాధించింది. పాలకుర్తి ఎమ్మెల్యే, వ
జగిత్యాల జిల్లా వైస్ చైర్మన్ పదవిని ఎమ్మార్పీఎస్ నాయకులకు ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కు మాదిగలు విజ్ఞప్తి చేశా
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాలలో గుట్టపై వెలసిన మల్లికార్జున స్వామిని శివరాత్రి పర్వదినాన ఆదివారం రాష్ట్ర మంత్రి వ
తెలంగాణలో దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం తోపాటు, కాలేశ్వరంలోని ముక్తేశ్వర స్వామి స్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని తాళ్ళ ఊకల్ గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య శి
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంథని బస్ డిపో సమీపంలో పవిత్ర గోదావరి స్నానానికి వెళ్లే భక్తుల కోసం ఐటీ, పరిశ్
ఈ నెల 19వ తేదిన ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా కాటారం మండల కేంద్రంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు ఏర్పాట్ల
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ సమావేశం నేపథ్యంలో రాజకీయ వివాదం నెలకొంది. ఈ విషయంపై కోనేరు కోనప
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో భార్య మరణం తట్టుకోలేక గంటల వ్యవధిలోని భర్త మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి చ
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్లో పాల్గొనబోయే మహబూబ్ నగర్ జిల్లా క్రీడాకారులు మహబూబ్నగర్ జిల్లా
శీనన్న వ్యూహంతో ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ పురపాలికల్లో హస్తం ప్రభంజనం... తెలంగాణ చీఫ్ బ్యూరో ఫిబ్రవరి 14 :- ఖమ్మం మున్సిపల్
క్రీడల ద్వారా మానసిక మానసిక స్థైర్యం తోపాటు సృజనాత్మక శక్తి పొందుతుందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతెలి
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎం కబ్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్ల
దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు వివిధ నూతన పద్ధతులలో ప్రజలను మోసగిస్తున్న సందర్భాలలో ప్రజలకు అవగాహన, అప్రమత్త తప్పనిసరిగ
మహాశివరాత్రి మహా జాతరకు తెలంగాణ రాష్ట్రంలోని శైవ క్షేత్రాలన్నీ అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. ఆలయ కమిటీ ల ఆధ్వర్యంలో ఆలయ
విద్యార్థి దిశ నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి సేవలందించడమే కాకుండా సామాజిక సేవలో సైతం ముందుండి అనేక సేవా కార్యక్రమాల
కాటారం మండలంలోని ప్రతాప గిరి గ్రామంలో శనివారం డి.ఎం.ఎఫ్. టి. నిధుల క్రింద రూ. 8.లక్షలు మంజూరు కాగా ఆ పని మాజీ ఎంపీటీసీ మహేష్ రవ
మెదక్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో శుక్రవారం మెదక్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక
మేయర్, మున్సిపల్ శుక్రవారం వెలువడిన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దాదాపుగా 70 శాతం కాంగ్రెస
మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడుతున్నాయి. ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతను మార్చేసింది. రెండు చోట్ల ఒక్క ఓ
భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని, ఏడుపాయల జాతర పెండింగ్ పనులు పూర్తి చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ పై అక్రమంగా నాలుగు కిలోల గంజాయి తరలిస్తున్న ముగ
సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర ఆలయంలో జరుగు ఈనెల 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర సందర్భంగా జాతరకు వివిధ జిల్లాల నుం
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పుర పోరులో కాంగ్రెస్ విజయం సాధించింది. శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియలో విజయం సాధించిన
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటిస్తున్నారు. హస్తీనలో సీఎం పర్యటన షెడ్యూల్ బిజీ బిజీగా సాగు
1వ వార్డు: కాంగ్రెస్ -6 , బీఆర్ఎస్-4, 2వ వార్డు కాంగ్రెస్ - 1, బీ ఆర్ ఎస్ - 1, 3వ వార్డు: కాంగ్రెస్ - 1, బీ ఆర్ ఎస్ - 4, ఇండిపెండెంట్ - 1, 4వ వార్డు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్య
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై సంగారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర
ఈనెల 18వ తేదీన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో అధికారికంగా నిర్వహిస్తున్న శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంత
మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని జిల్లా ఎస్పీ నితికాపంత్ గురువారం తెలిపారు. ఈ సందర్భంగా
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి వినియోగాన్ని మరియు రవాణాను పూర్తిగా అరికట్టే చర్యల్లో భా
కాగ జ్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ,ప్రతిపక్ష బీజేపీ పా
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను కార్మిక వర్గానికి మరణశాసనం లాంటిదిఅని తక్షణమే నాలుగు లేబర్ క
విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న విద్యుత్ కార్మికులు ఐక్యమత్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని జాక్ నాయకుడు అజీజ్ హైమద్ పిల
రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి జర్నలిస్టుకూ అక్రిడిటేషన్ కార్డు అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో జరిగిన ఇంటి దొంగతనం కేసును జైనథ్ పోలీసులు రెండు గంటల్లోనే చేదించి, దొంగిలించిన బంగ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ కేంద్రంలోని ఓల్డ్ సిటీ 27వ వార్డు మిర్యాలగూడ రోడ్డు 22 వా
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలు నిర్భయంగా, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా పట్ట
2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న పోలింగ్ నిర్వహణ కొరకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందని
జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చింతకాని క్రాస్ గణేష్ నగర్ కాలనీలో తను నిర్మించుకున్న రేకుల షెడ
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియో
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామపంచాయతీలో డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ మంగళవారం
నేడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ మై దానంలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామాగ్రి పంపిణ
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించి నిర్వహిస్తున్న పరీక్షలు స
తెలంగాణ చీఫ్ బ్యూరో ఫిబ్రవరి 9:- ఇటీవల జరిగిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో పగిడిగిద్దరాజు హుండీలో ఓ భక్తుడు అమెరికా డాలర్
మంచిర్యాల జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 7న జరిగిన సీఎం కప్ క్రీడా పోటీలలో మంచిర్యాల పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళా
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ ఘటనల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలనుయజమానులకు అప్పగించడానికి నిర్ణయించినట్లు సోమ
ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని టి యు సి ఏ జిల్లా అధ్యక్షుడు గోవర్ల తిరుపతి కోరారు. సోమవారం కొమరం భీమ
ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో జరిగే ప్రతి ఒక్క వార్డులో పోలీసు లు సూచించిన నియమాలను పాటించా
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్లో రామగుండంమున్సిపల్ కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మ
బీఆర్ఎస్, బీజేపీతో అభివృద్ధి జరగదని, కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తేనే మంచిర్యాల జిల్లాలక్షెట్టిపేట మున్సిపాలిటీ అభివృద
పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ఎస్పీ నరసింహ పిర్యాదుదారులతో మాట్లాడారు.ఈ కార్య
మంచిర్యాల జిల్లాక్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనస రాజయ్య భారీ మెజారిటీతో విజ
మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్, 13వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప
ప్రజా కవి అందెశ్రీ సంకలనంలో భాగమైన కాటారం వాసి గౌరోజు సదానందం భవాని సాహిత్య వేదిక అధ్యక్షులు వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్
21వ శతాబ్దం మానవ చరిత్రలో ఒక కీలక మలుపు. యాంత్రీకరణ తర్వాత కంప్యూటరీకరణ, నేడు కృత్రిమ మేధస్సు మానవ జీవితంలోని ప్రతీ రంగాన్న
పురపాలిక ఎన్నికల్లో మంథని గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ది
బీఆర్ఎస్, బీజేపీలు రెండూ ఒకటేనని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ను అడ్డుకోలేవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస
జగిత్యాల జిల్లా రాజారాంపల్లి గ్రామంలో 120 సంవత్సరాల క్రితం గ్రామాన్ని ఏర్పాటు చేసిన ఏలేటి రాజారామ్ రెడ్డి విగ్రహాన్ని ఆయన
ఈనెల 11న రాష్ట్ర వ్యాప్తంగా జరగబోయే మేయర్ మునిసిపల్ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు చేస్తున్న ప్రచారాలతో పట్టణాలు మారు
రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో రూ.12.15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్ ప్రతిష్టాపన పనులు, అలాగ
నిర్మల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీలకు 11 న జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస
ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వరుసగా కేసులు నమోదు చేసి, కఠిన చర్యలుతీసుకుంట
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లాలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ప్రశ
మెదక్ లో రాజకీయ కుట్రలు సాగుతున్నయని పట్టణ ప్రజలు పౌరులు సోదరాభావంతో వుండే వారని అధికారంతో ఇష్టనుసరంగా మాట్లాడుతున్నా
మంచిర్యాల మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ కాలనీ మార్కెట్ లోగల 3,4,5,6,7,8,29 డివిజన్ల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివ
మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జ్ మాజీ ఎమ్మెల్యే క
బైక్ ప్రమాదంలో గాయపడిన 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ను ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్య
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 8వ వార్డు కూన్యా తండా ప్రాంతంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 8వ వా
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఐదో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ విలేకర
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే
సింహం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మంథని మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి పోతరబోయిన శ్
మోడీ ప్రభుత్వం 29 పాత కార్మిక చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్ల గా మార్చింది. 1.వేజెస్ కోడ్ (2019) 2 ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ (2020) 3 సోష
మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద
కాటారం మండలం బయ్యారం గ్రామానికి చెందిన పసుల భానుప్రసాద్. పాడి గేద కరెంట్ షాక్కు గురై మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసు క
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి అజీజ్ శుక్రవార
పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం గ్రామంలో పీవీ నరసింహారావు తెలంగాణ పశు వైద్య విశ్వవిద్యాలయం, హైదరాబాద్, పెద్దపెల్ల
మంథని మున్సిపాలిటీలోని 8వ వార్డు లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లైశెట్టి రజిత-రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని సింగిల్
మంథని మున్సిపాలిటి పరిధిలోని 8వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి లైశెట్టి రజిత-రాజు ఇంటింటిని విస్త
గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమిలేదని, లక్షెట్టిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, అభివృద్ధి కోసం కాంగ్రెస
జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధరూర్ క్యాంప్లో ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 3న అర్ధరాత్రి సమయంలో ఆలయ తాళం పగలగొట్ట
వరంగల్ జిల్లారఘునాథ్ పల్లి పోలీస్ స్టేషన్ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సంద
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్ పూర్ లో గల శాతవాహనుల కాలంనాటి శివాలయం మరియు భైరవదేవుని ఆలయాన్ని శుక్రవారం ఆదిలాబా
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక
మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నూరు పట్టణంలోని 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
తిరుమల తిరు పతి దేవస్థానంలో అఖండ నామ సంకీర్తన భజన ప్రోగ్రాంలో కాటారం భక్తాంజనేయ భజన బృందం శుక్రవారం పాల్గొన్నారు. ప్రతి స
తనకు కౌన్సిలర్ గా అవకాశం ఇస్తే సేవకునిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ
మంథని పురపాలక సంఘం పరిధిలోని 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎల్లెంకి వంశీ ఇంటింటి ప్రచారంలో ముందు
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా గురువారం చివ్వెంలా పోలీసుల ఆధ్వర్యంలో కుడకుడ గ్రామం నందు ఎన్నికల నియమావళి పట్ల ప్రజలకు అ
లక్షట్టిపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సిపిఎం లక్ష్యమని రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ళ ఆశయ్య తెలిపారు.సి
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడుకొక్కిర
అరుణాచలం లంబోదర అకాడమీ ఆధ్వర్యంలో జనవరి 31ననిర్వహించిన అరుణాచల నృత్యోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జన్నారం, దం
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో నివాసం ఉండే గొటికె శాంతయ్యకు ఇద్దరు కూతుళ్లు తోపాటు కుమారు
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని అసిస్టెంట్ ఎన్నికల అధికారి యన్ మనోహర్ ఆధ్వర్యములో మంథని ము
మంథని పట్టణంలోని 2వ,3వ,5వ,6వ, వార్డులకు సంబంధించిన అంబేద్కర్ నగర్, ముత్యాలమ్మవాడ, బోయినపేట, దుబ్బగూడెం, గొల్లగూడెంలో ఐటి శాఖ మ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 8వ వార్డు లో వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు లో కాంగ్రెస్ పార్టీకి యువత నుంచి బలమైన మద్దతు లభించింది. యూత్ న
ఇప్పటికే మంథని మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని, రానున్న రోజుల్లో మంథని పట
మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.తెలంగాణ మునిసిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది అభ్యర్థులు నిలిచినట్ల
మున్సిపల్ ఎన్నికలను చట్ట ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని డీజీపీ బి.శివధర్ రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని ధనోర, అందరబంద్, గుంజాల, కరంజి టి, బెల్సరీ రాంపూర్, భీంపూర్, మార్కగూడ, వడగావ్, వడూర్
కూకట్ పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపరింటెండిం
హైదరాబాద్ శివారులోనిమొయినాబాద్ కేతిరెడ్డిపల్లి గ్రామంలో స్వప్న (34) యువ న్యాయవాది బుధవారం దారుణ హత్యకు గురైంది. దుండగులు
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో బుధవారం చోటుచేసుకుంది. పో
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఆపరేషన్ స్మైల్ – XII, నెల రోజుల వ్యవధిలో నిర్మల్ జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో
ప్రజల సహకారంతో త్వరలోనే టీబీ రహిత భారతదేశం దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వెంకట్రావుపేట వైద్యిధికారి డాక్టర్ సతీష
రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలో డిఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని పలు ప్రధ
మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి మెదక్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ మరియు 15వ
ఫిబ్రవరి 3న మంచిర్యాల కార్పొరేషన్ స్థాయి సీఎం కప్ క్రీడా ఎంపిక పోటీలు బాలుర ప్రతపాఠశాలమైదానంలో నిర్వహించిన క్రీడా పోటీల
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా బ్యాలెట్పేపర్లముద్రణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్
ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టపరిచేందుకు చేపట్టిన చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రే
తెలంగాణ లో మున్సిపల్ ఎన్నికల వేళ జూబ్లీహిల్స్లోని నివాసంలో బుధవారం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భం
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 6వ వార్డు లో కాలం సునీత రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్ర
ఎయిర్ కండిషనర్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని మరిపెడ మున్సిపాలిటీ 12వ వార్డు స్వతంత్ర అభ్యర
హన్మకొండ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ డి. శ్యామ్ బాబు గత నెల 22వ తారీఖున తన ఇంటి నిర్మాణం పనుల
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పని ప్రదేశాలలో మహిళలను లైంగికంగా వేధించే వారిపై పోష్ యాక్ట్ ప్రకారం చట్టపరమైన చర్యలు తీస
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, రౌడీషీటర్లపై ప్రత్యేకనిఘానేపథ్యంలో మున్సిపాలిటీ ఎన్నికల భద్రతపై రాష్ట్ర డీజీపీ శివధర్ ర
రోడ్డు ప్రమాదాల సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి నూతన విధానం."అరైవ్ అలైవ్" లో భాగంగా గత నెల 21న రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భ
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లాలో శాంతి–భద్రతల పరిరక్షణను మరింత బలపరచే లక్ష్యంతో మంగళవారం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్ల
నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలానికి చెందిన మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మహ్మద్ అబ్దుల్ హకీమ్ను తెలంగాణ అవినీతి నిరోధక శ
రాష్ట్రవ్యాప్తంగా జరగనున్న మున్సిపల్, మేయర్ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని డిప్యూటీ సీఎం బట
ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ - ఉట్నూర్ అధికారి యువరాజ్ మార్మాట్ తెలి
సాధారణ పౌరులు, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యా
కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి సిపిఐ కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రనాయక్ ,సిపిఐ రాష్ట్ర
రైతుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్లోని ఆయన స్వగృ
మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి సోమవారం గడ
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో సోమవారం ప్రజా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుండ
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల కంటే ముందు భారతీయ జనతా పార్టీ (బిజెపి) బీఫాంలను
ఆర్థిక నేరాలపై సాంకేతికతను వినియోగించి త్వరిత గతిన చేదించాలని, నేరాల నియంత్రణపై దృష్టి పెట్టి,ఎన్నికల నిబంధనలుతప్పకుండ
బాల కార్మిక వ్యవస్థనునిర్మూలించేందుకు ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఎర్రమంజిల్ లోని ఫైనాన్స్ కమిషన్ హెడ్ ఆఫీస్ లో సోమవారం మర్యాదపూర
తనకు కౌన్సిలర్ గా ఒక్కసారి అవకాశం ఇవ్వండి.. సేవకురాలిగా ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సేవ చేస్తానని కాంగ్రెస్ పార్టీ బలపరిచ
గడచిన ఐదు సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ మంథని పట్టణ ప్రాంతాని తోపాటు వివిధ పట్టణాలకు ఇలాంటి అభివృద్ధి చేయలేదని ఐటి శాఖ మరియ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి కుడితి సాయి ప్
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో దుండగులు ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యను కారుతో ఢీకొట్టి పారిపోయిన విషయం తెలి
వరుసగా 12వ ఏడాది కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణకు గుండు సున్నానే దక్కిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవ
మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిఎస్పీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ రాష్ట్
వార్డు ప్రజలకు ప్రతి సంక్షేమ పథకాన్ని అందించడం వార్డు కౌన్సిలర్ చేతిలోనే ఉంటుందని ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని ఆదిలా
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రె
మంచిర్యాల జిల్లా లక్షట్ పేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఆదివారం పీజీ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన 1160 సోలార్ కనెక్షన్లన
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలలో లైంగిక వేధింప
తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యా తండాకు చెందిన భూక్య రామ్మూర్తి-జ్యోతి దంపతుల కుమారుడు భూక్యా యశ్
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటమండలం ఇటిక్యాల గ్రామం గోదావరి నది తీరాన నిర్వహించిన సమ్మక్క సారలమ్మ జాతర గత నాలుగు రోజులుగ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ లో బారాస హాయంలోనే అభివృద్ధి జరిగిందని, మరోసారి అవకాశం ఇస్తే మరింతగా అభివృద్ధ
సీఎం కప్ పోటీల్లో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన జిపి మరియ
హైదరాబాద్ శివారులో హృదయ విదారక ఘటనచోటుచేసుకుంది. చర్లపల్లి – ఘట్కేసర్ రైల్వే స్టేషన్ల మధ్య శుక్రవారం తెల్లవారుజామున స
మేడారంలో గత నాలుగు రోజులుగా మేడారం మహా కుంభమేళా చివరి రోజు అయిన శనివారం కూడా లక్షలాదిమంది భక్తులు వచ్చి వనదేవతలను పూజించ
కేసీఆర్ను సిట్ విచారణ పేరుతోఉద్దేశపూర్వకంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ రేపు తెలంగాణరాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణ
శనివారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ నిర్వహణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికా
మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు పిలుపునిచ్చారు. శ
లక్షెట్టిపేట మండల గ్రామస్థాయి పోటీలు ఫిబ్రవరి 2 న దౌడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నిర్వహించడం జరుగుతుందని ఎంపీడీవో
ఆసియాలోనే తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధిగాంచిన ఆదివాసీల ఆరాధ్య దైవమైన వనదేవతల దర్శనానికి మూడవ రోజైన శుక్రవారం నాడు లక్షల
కాటారం మండలకేంద్రంలో ఈ నెల 28న మంత్రి రాజయ్య అనే హమాలీ కార్మి కుడి స్ప్లెండర్ ప్లస్ ద్విచక్ర వాహనం చోరీకి గురైంది. బాధితుడి
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయా శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. శుక్ర
కాటారం మండల ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో శుక్రవారం రోజున జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి వేడుక లను ఘనంగా నిర్వహి
మున్సిపల్ ఎన్నికల నిర్వ హణ ప్రక్రియ కొనసాగు తున్న నేపథ్యంలో ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలిక
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సిపిఐఎం మండల కార్యదర్శి, కామ్రేడ్ గుండా
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని మాకుల తండా 10వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బాదవత్ బేబీ శ్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 'హనీ 7 బార్ అండ్ రెస్టారెంట్' గురువారం ఘనంగా పునః ప్రారంభమైంది. ఈ కార్యక
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున కుడితి సాయి ప్రియా నరసింహార
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన గుగులోతు నరేష్ తండ్రి భద్రు అనారోగ్య కారణ
జిల్లాను భూ తగాదాలు లేనీ జిల్లాగా తీర్చి దిద్దాలని , ప్రతి భూ కమతానికి సరైన నక్షను,మ్యాప్ ను, హద్దులను నిర్ణయించి, పటిష్టమై
చిలకలూరి గుట్ట నుంచి గద్దపైన కొలువుదీరిన సమ్మక్క మేడారం మహాజాతర గురువారంతో పరిపూర్ణంగా దర్శనాలు భక్తజనానికి ప్రారంభమయ
తెలంగాణ రాష్ట్రంలోని పలు పట్టణాలు పల్లెలలో వనదేవతలైన సమ్మక్క, సరళమ్మ జాతరలను ఏర్పాటు చేయడంతో వేలాదిగా మంది వ్యక్తులు వనద
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నామినేషన్ల ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమ
వనదేవతల దర్శనం ఎప్పుడు అని ఎదురుచూసిన ఆ భక్తుల కల బుధవారంతో నెరవేరింది. ముందుగా పగటిగిద్దరాజు గోవిందరాజులు గద్దలపై కొలు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం కల్పించాల
మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ నియోజకవర్గం, మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 10వ వార్డు మాకులతండా కు చెందిన బాదావత్ బేబీశ్రీ ర
ప్రజలే దేవుళ్ళు ప్రజలే పాలకులు అనే నినాదంతో వస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదం రజిని
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో మరో అవినీతి అధికారిని పట్టుకున్న ఏసీబీ అధికారులు మంగళవారం విశ్వసనీయ సమాచారం మే
కాటారం మండలం ప్రతాపగిరి గ్రామ పంచాయతీలోని ఐదోవ వార్డ్ వాసులకు మోటర్ మరియు గేటు గేట్వల్స్ ఇటీ వల చెడిపోవడం వలన వార్డుకు సం
మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే వనదేవతల మహా కుంభమేళా జాతర జనవరి 28 బుధవారంతో ప్రారంభం కానుంది. బుధవారం సాయంత్రం కన్నెప
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మహబూబ్ ఖాన్ సియాసత్ అనే ఉర్దూ పత్రిక నందు రిపోర్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. గత 2024 సంవత్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాలు దాంశ్య తాండ, సుర్థపూర్, రెంగన్ వాడి గ్రామాల్లో మంగళవ
ఆసియాలోనే అతిపెద్ద వన దేవతల గిరిజన జాతరకు మేడారం ముస్తాబయింది. కోట్లాదిమంది భక్తులు అమ్మవార్లను దర్శించు కునేందుకు తరలి
నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠానుఅడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను కారుతో గంజాయి స
మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్య
జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మ
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రంలో పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ ద
ప్రజాస్వామ్యంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తుల మధ్య జరిగే ప్రతి చర్చకు రాజకీయాలను ఆపాదిస్తూ రహస్య భేటీ అంటూ విష ప
భారతీయ విద్య వ్యవస్థలో సమాజ భవిష్యత్తును మలిచే శక్తి ఉపాధ్యాయుడి చేతుల్లో ఉందని ప్రతి ప్రభుత్వం, ప్రతి నాయకుడు గొప్పగా చ
కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామపంచాయతీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు స్థానిక సర్పంచ్ సోదారి కల్పన. దేవయ్య. సోమవారం గ్రా
కాటారం మండల కేంద్రంలోని గ్రా మపంచాయతీ కి ఎదురు గా మేడారం జాతర స్పెష ల్ బస్టాండ్ సోమవారం ప్రారంభించిన ఆర్టీసీ డిఎం ఇందు. ఈ స
జిల్లా కేంద్రంలోని డా బిఆర్ అంబేద్కర్ క్రీడా మైదానంలో సోమవారం నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ
జిల్లాలోని బిజెపి కాటారం మండల శాఖ ఆధ్వర్యంలో అంబెడ్కర్ కూడలి దగ్గర 77వ ఘనతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు
కాటారం మండలంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల పార
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో వెలసిన మెస్రం వంశీయుల ఆరాధ్య దైవమైన శ్రీ నాగోబా దేవాలయాన్ని సోమవ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల ఆటో డ్రైవర్లకు తన వంతు సహాయంగా రూ.5 లక్షల ప్రమాద బీమా ప్రీమి
వ్యవసాయ రంగం తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉందని గవర్నర్ జిస్ట్ దేవ్ వర్మ తెలిపారు. మూడు ట్రీలియన్ డాలర్ల ఎకనామి లక్ష్యం
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా మువ్వన్నెల పథకాలు ఎగరవేసి జరుపుకున్నారు. ప్రభుత్వ ప్రైవేట
రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా క
ములుగు జిల్లామేడారం మహా కుంభమేళ జాతరలో ఇప్పపువ్వు లడ్డూను భక్తులు ఇష్టపడుతున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన
ములుగు జిల్లా లో నిర్వహించేమేడారం మహా కుంభమేళ జాతరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న ఏర్పాట్లు సర్వం సిద్ధం చేశార
కాటారం మండలంలోని అంకుశాపూర్ గ్రామంలో యువజన కాంగ్రెస్ ప్రచార సోషల్ మీడియా ఇన్ఛార్జిగా చేరాల రంజిత్ ను కాంగ్రెస్ పార్టీ మ
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు ఎలాంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని తొర్రూరు ఆర్డీవో గణ
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల తాసిల్దార్ కార్యాలయంలో మెజిస్ట్రేట్ పూర్ణచందర్ , ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ ఓటర్ల దినోత్సవం
మంథని నుండి మేడారం మహా జాతరకు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి ప్రత్యేక బస్సులను ప్రారంభమయ్యయి. మహా జాతర ప్రత్యేక బస్సులను అధికార
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీలో 50 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రజా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మరిపెడ మున
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో దాదాపు 200 మ
మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. శనివారం నర్సా
ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమేనని సిఐ రమణమూర్తి తెలిపారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై 2 ర
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలలో శనివారం16 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. డ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయ్యిందని, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు బాగా లేదని
జాతీయ బాలికల దినోత్సవన్ని పురస్కరించుకొని మండల న్యాయ సేవధికార సంస్థ బోథ్ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని బాలికల ఆశ్
నిజామాబాద్ జిల్లాలో గంజాయి తరలిస్తున్న ముఠా పోలీసులపై దాడికి పాల్పడింది. కారులో గంజాయి అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారం
బెంగళూరు లోదేశవ్యాప్తంగా సంసద్ సభ్యుల వేతనాలు, భత్యాలు, పని పరిస్థితులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ఏర్పాటు చేసినసంయుక్త కమ
మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో పలు కీలక అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్
కాటారం మండలంలోని దంతా లపల్లి గ్రామంలో కోడపాక ప్రేమలత, కాటారం గ్రామంలో కోడెల సదా నందం, కడారి సమ్మయ్య, బూడిద పల్లి గ్రామంలో స
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మారిస్తే నిరుపేదల పొట్ట కొట్టడం ఖాయమని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అ
సమాజ పురోగతిని కొలిచే నిజమైన ప్రమాణం అక్కడ బాలికలు ఎంత భద్రంగా, గౌరవంగా జీవిస్తున్నారన్నదే. బాలిక అనేది ఒక కుటుంబానికి ఆన
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, తద్వారా లక్షెట్టిపేట పట్టణం అభివృద్ధి చెందుతుందని మాజీ
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా జంపాలా శోభను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నియమించింది.
కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచా
జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం లక్షెట్టిపేట లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో విద్యార్థ
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పంతోనే శ్రీ చండీ హోమాన్ని నిర్వహించినట్లు గొల్లపల్లి రామానందచార్యులు తెలిపారు. మంచ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బోటనీ విభాగం ఆద్వర్యంలో శుక్రవారంపర్యావరణ పరిరక్షణలో, జీవవై
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కిషన్ తాండూర్ లో నీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజి
తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం తో పాటు ఇతర దేవాలయాల్లో శుక్రవారం వసంత పంచమి మరియు శ్రీ పంచమి వేడుక
ప్రభుత్వ బడులను కాపాడుకొని వాటిని బలోపేతం చేయాలని మరిపెడ మండలo గాలివారిగూడెం గ్రామ సర్పంచ్ నా రెడ్డి కవిత అన్నారు. మరిపెడ
ప్రభుత్వ కళాశాలలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపాల్ (ఎఫ్ ఏ సీ)ఉషా అన్నారు. శుక్రవారం మంథని ప్రభుత్వ బాల
భారతీయ సంస్కృతి పండుగలతో రుతుచక్రాలతో మమేకమైన జీవన విధానం. ఆ సంస్కృతిలో ప్రకృతి, విద్య, కళలు, ఆధ్యాత్మికత ఒకే తాటిపై నిలిచ
దేశానికి గ్రామాలు కన్న తల్లి లాంటి వాని, గ్రామాభివృద్ధికి చేసిన సేవలు కలకాలం గుర్తుండి పోతాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దన
ప్రబంధ సాహిత్యంలో మను చరిత్రకు ఉన్న స్థానం అపూర్వమైనది. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ కథను మహాకవి అల్లసాని పెద్దన తన వర్ణన
మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాద రావు నుంచి నేటి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 45 ఏండ్లు స
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకున
లక్షెట్టిపేట పట్టణానికి చెందిన మేదరి పాల్సన్ టీపీసీసీ లీగల్ సెల్ హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్టిఐ డిపార్ట్మెంట్ జాయింట్ కన్వీ
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజి
కామారెడ్డి జిల్లాలోని బిబీ పేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో 5 వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే వీజీ సెట
కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయ తీలో బుధవారం జరిగిన గ్రామసభ చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు కింద కాలువల్లో భూములు కోల
తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థంగా నిర్మించిన అమరవీరుల స్తూపాన్ని కాంట్రా క్టర్లు, ఆర్.అండ్.బి. అధికారులు ధ్వంసం చేసి తొలగిం
జిల్లా కేంద్రంలో ని భక్త మార్కండేయ దేవాలయం వద్ద పద్మశాలి సం ఘం జిల్లా అధ్యక్షులు క్యాతం సతీష్ కుమార్ ఆధ్వ ర్యంలో భక్త మార
ఈ నెల 25 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు మంథని బస్టాండ్ నుండి మేడారం కు 170 ప్రత్యేక బస్సులు న
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సన్రైజ్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేసి సంవత్సరం గడిచినందున క్లబ్ సభ్యులు ప్
మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జెడ్పి సీఈవో డి పురుషోత్తం అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మ
రాష్ట్రంలోని గ్రామీణ జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా(WJI ) పనిచేస్తున్నదని యూనియన్ రాష్ట్
"ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్"లో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి "తెలంగాణ రైజింగ్"లో భాగస్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాధారణ, బీసీ, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5 వ తరగతిలో అడ్మిషన్ల కోసం నిర్
విద్యార్థి జీవితం ఒక దేశ భవిష్యత్తుకు అద్దం. కానీ నేటి సమాజంలో విద్యార్థుల జీవితాలు ప్రయోగశాలలుగా మారిపోయాయి. విద్యా విధ
రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం ద్వారా ప్రతి ఒక్కరూ సురక్షితంగా తమ గమ్యాన్ని చేరుకుని
కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం. గ్రామసభ కార్యక్రమం స్థానిక సర్పంచ్ వూర వెం కటేశ్వరరావు ఆధ్వర్యంలో
పెద్దపల్లి జిల్లా మంథని మండలం కన్నాల గ్రామ సర్పంచ్గా ఇటీవల గెలుపొందిన ప్రజా సేవకులు, ప్రజా నాయకుడు గుడిసె గట్టయ్య యాదవ్
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత పవిత్రమైనది. తరం తరం జ్ఞానాన్ని పంచుతూ, విలువలను నాటుతూ,దేశ భవిష్యత్తును తీర్చి
కాటారం మండలం అంకుసా పూర్ గ్రామ పంచాయతీ ఆవరణంలో ఆదివారం ఇస్మాయిల్ ఫౌండేషన్ సహకారంతో స్థానిక సర్పం చ్ సోదారి కల్పన.ఉపస ర్పం
చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ లాల్ బి కంటి సమస్యతో బాధపడుతూ ఇటీవలే కంటి ఆపరేషన్ చేయించుకున్నార
కాంగ్రెస్ రెండేళ్ల పాలన తేలిపోయిందని ఆరు గ్యారెంటీలు అటుకెక్కినట్లు మాజీ మంత్రి డీఎస్ రెడ్యా నాయక్ ఆరోపించారు. మరిపెడ ము
గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రచార వ్యతిరేక విధానాల మూలంగా ప్రజల హక్కులు కాలరాయపడుతున్నాయని, తెలంగ
నిన్న మొన్నటి వరకు మున్సిపల్ కౌన్సిలర్ స్థానం దక్కితే చాలు అనుకున్న ఆశావహులు... మారిన రిజర్వేషన్ల తో కాసింత వెనకడుగు వేశార
ప్రభుత్వం మున్సిపాలిటీ రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రకటన విడుదల చేయడంతో ఆయా పార్టీల నాయకులు టికెట్ల కోసం నియోజకవర్గ ఇన్
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, నిరంతరంగా వికసిస్తున్న నాగరికతలకు నిలయంగా నిలిచింది. సింధు లోయ నాగరికత నుంచి నేటి
ఇటీవల జరిగిన మహారాష్ట్ర మున్సిపల్ ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా మంథని పట్టణంలోని భారతీయ
తెలంగాణ చీప్ బ్యూరో జనవరి 16:- మున్సిపల్ ఎన్నికల్లో విజయభేరి మోహించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్ల
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జీసీసీ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా దండ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో సిర్పూర్ నియోజకవర్గం జనసేన ఆధ్వర్యంలో శుక్రవారం జనసేన పార్టీ కీలక సమావే
సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పర్యటనను
కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. మంత్
ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. శుక్రవారం సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్త
తెలంగాణ చీఫ్ బ్యూరో జనవరి 16 :- షాద్ నగర్ కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామ పరిధిలోని జహంగీర్ పీర్ దర్గాలో మూడు రోజుల పాటు జ
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద 17న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల ట్రిపుల్ ఐటీకి శంఖుస్థాపన చేయ
పాలేరు నియోజకవర్గంలో 362 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట పట్టణానికి చెందిన పాలకుర్తి సత్యనారాయణ పట్టణంలో జనరల్ స్టోర్ జనరల్ స్టోర్ నిర్వహిస్తున్న
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్
క్రీడలు మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి దోహదపడతాయని సర్పంచ్ అజ్మీరా రవి నాయక్, ఐసిడిఎస్ సూపర్ వైజర్ కవిత కుమారి అన్
కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీ లో పారిశుధ్యం పనులు వేగవంతం చేపట్టిన స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి
రానున్న మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని బిజ
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు కూన్యా తండా మందుల వాడలో చేపట్టినున్న నూతన డ్రైనేజీ కాలువలు, సిసి రోడ్డు పనులకు శం
పల్లె దవాఖాన గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని సూరయ్యపల్లి సర్పంచ్ ఆర్ల నాగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని స
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదలకు అందిస్తున్న ఉచిత విద్యుత్తును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేకోవాలని అబ్బాయిపాలెం గ్రామ స
కాటారం మండలం ధన్వాడ గ్రా మంలో బొలిశెట్టి లింగ య్య, మంథని సారక్కలు ఇటీవల మరణించగ వారి కుటుంబాలను పరామర్శిం చిన మంథని మాజీ ఎ
మరిపెడ మున్సిపల్ కేంద్రంలో బస్టాండ్ ఎదురుగా పోస్ట్ యాకుబ్ ఏర్పాటు చేసిన రాగి జావా, జొన్న జావా స్టాల్ శుక్రవారం ఉదయం కాంగ్
తెలుగుదనాన్ని నింపే మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొనితెలంగాణ వ్యాప్తంగా ఊరు, వాడ గురువారం మకర సంక్రాంతి వేడుక
పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ కృష్ణ, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్పర్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో సంక్రాంతి పండగ సందర్భంగా గురువారం మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల. ప్రేమ్ సాగ
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం ఎత్తిపోతల పథకం ద్వారామంచిర్యాల నియోజకవర్గంలోని సాగు భూములలో చివరి ఆయకట్టు వరకు స
కాటారం మండలంలోని ఉమ్మడి గ్రామ పంచాయతీ చిదినేపల్లి ప్రతా పగిరి.(సిపిపిఎల్) ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉమ్మడి గ్రా
కాటారం మండల కేంద్రంలోని గారేపల్లి అంబేద్కర్ చౌరస్తావద్ద కాటారం రెండొవ ఎస్సై రాజశేఖర్ ఆధ్వర్యంలో వా హన తనిఖీలు చేపట్టారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీ ప్రజలందరికీ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంగత్త ఆశలతో ఉత్తరాయణానికి స్వాగతం పలుకుతూ బుధవారం భోగి వేడుకలను ప్రజలంతా ఘనంగా జరుపుకున్న
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థినుల ఫోన్లు లాక్కొని సంక్రాంతి పండుగకు పంపించ
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కాపువాడ కాలనీలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ గోదా రంగనాథ స్వామి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానెరడిగొండ మండలంలోని రాజుర గ్రామంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోట
ముగ్గుల పోటీలు భారతీయ మహిళల సృజనాత్మక నిలువెత్తున నిదర్శనమని మెదక్ జిల్లా ఏఎస్పీ మహేందర్ అన్నారు. ప్రజల్లో రోడ్డు భద్రతప
సంగారెడ్డి జిల్లానారాయణ ఖేడ్ మండలం ర్యాకల్ గ్రామానికి చెందిన ఐఐఐటి విద్యార్థిని పూజ నిన్న సంగారెడ్డి సమీపంలో జరిగిన ఆర్
యాదాద్రి జిల్లాలో చోటుచేసుకున్న భూ భారతి చలాన్ల దుర్వినియోగం కేసులో అధికారుల పాత్రపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టా
కాటారం మండల కేంద్రంలోని అయ్యప్పవాడలో బుధవారం ఉదయం నాలుగు గంటలకు కాలనీ వాసులు భోగిమంటల ఏర్పాటు చేసి పూజారి మడుగుల నాగరాజు
మకర సంక్రాంతి పర్వదినమును పురస్కరించుకొని మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీలో బుధవారం మూల సరోజన పురుషోత్తం రెడ
కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రా మానికి చెందిన గడ్డం మోహన్. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు విషయం తెలుసుకున్న ప్రజా నాయక
మే 21 నుండి జూన్ 1 వరకు మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో నిర్వహించనున్న సరస్వతి అంత్య పుష్కరాలకు అన్ని ఏర్పా ట్లు పూర్తి చేయాల
మహిళా ఐఏఎస్ అధికారిని కించపరిచేలా ఆరోపణలు చేస్తూ వార్తలు, కథనాలు ప్రసారం చేసిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసు
మహిళలు పండుగలు సంతోషంగా జరుపుకోవాలని కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ లక్ష్మని మాజీ డిసిసి అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్
గ్రామ స్థాయిలో రోడ్డు భద్రతా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించి ప్రజల ప్రాణ భద్రతను
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వo ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర
విద్యారంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యతను ఇస్తుందని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ తెలిపారు. మం
దుబ్బాక నియోజకవర్గానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మెన్ మరియు సభ్యుల ప్రమాణ స్వీకారం, సన్మాన కార్యక్రమంలో మంగళవారం కార్మ
హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్న నిషేధిత చైనా మాంజా వాడకం ఏమాత్రం తగ్గినట్లు కనిపించడం లేదు. సంక్రాంతి పండగ నేపథ్యంలో వ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివ ర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని మొన్న కొండగట్టుకు వ
ఎస్పి డాక్టర్ శబరిష్ ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన ఎన్డీపీఎస్ చట్టం కింద ఉన్న కే
వాహనదారులు నిబంధన లకు విరుద్దంగా వాహనం నడుపుకుంటూ వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధిస్తుంటారని కాగాఆ చలాన్లను మనకు వ
రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహణ దారునికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణ
కాంగ్రెస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు తాజుద్దీన్ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎంపీడీవ
బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఉప్పల నాగేశ్వర రావు ఆధ్వర్యంలో మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని సంత (అంగడి) అవరణలో ఏర్పాటు చ
హైదరాబాద్ లో ప్రముఖ టాక్స్ అడ్వకేట్ నగేష్ రంగి ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ టాక్స్ ప్రాక్టిషనర్స్ (ఏఐఎఫ్టిపి) దక్షిణ భారత విభాగ
మంథని మండలం రచ్చపల్లి గ్రామంలో డాక్టర్ చెన్న గోపి వారి సారధ్యంలో ఆయుర్వేదంపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనారోగ్య సమస్యలక
కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచా యతీలో పనిచేస్తున్న పంచాయతీ సిబ్బందికి స్థానిక సర్పంచ్ వూర వెంకటే శ్వరరావు, ఉప సర్
జిల్లాలోని కాటారం మండలం కొత్తపల్లి పంచాయతీలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ప్రజా బాట కార్యక్రమం నిర్వహించారు. స్థానిక సర్పంచ్
పట్టణ ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో పేకాట,కోడిపందాలు,
ఈనెల 15న సత్యనారాయణ స్వామి గూడెం లిఫ్ట్ నుండి నీళ్లను విడుదల చేస్తామని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సమాచారం ఇచ్చి
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన గూడెం లిఫ్ట్ ని బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సోమవారం సందర్శించారు. అనంతరం మంచిర్యా
దేశభవ భవిష్యత్తు యువత చేతిలో ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరి
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారుల సమన్వయంతో సత్వర చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి సబ్ కలెక
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కి పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత
బోథ్ నియోజకవర్గంలో పలు మండలాలకు చెందినలబ్ధిదారులకుసోమవారం నెరడిగొండలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సీఎంఆర్ఎఫ్ చెక్కులు
జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డు లో నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో బాల కార్మికులను వినియోగిస్తే ఎన్నికల సంఘం, బాలల పరిరక్షణ చట్టం ప్రకారం కఠినచర్యలుత
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కన్నెపల్లి, లంబాడిపల్లి దారి మధ్యలో ఐకెపి సెంటర్ గ్రౌండ్ లో సోమవారం నిర్వహించిన ముగ్గుల
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర
తెలుగు ఆధునిక సాహిత్యంలో ప్రజాజీవితాన్ని, అణగారిన వర్గాల వేదనను, సామాజిక అన్యాయాలను స్పష్టమైన స్వరంతో ప్రతిబింబించిన రచ
కాటారం మం డల కేంద్రంలో నిర్వ హిం చబడుతున్న కోకో జిల్లా స్థాయి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎం పీపీ పంతకాని సమ్మ య్య
మంథని పట్టణ కేంద్రంలోని ఎలక్ట్రాన్ మీడియా డివిజన్ ప్రెస్ క్లబ్ ను సోమవారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
శాతవాహన యూనివర్సిటీ లో చదు వుతున్న గంటా కిరణ్మయి రెండవ సారి స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబెర్ గా నియమితులయ్యారు. గతంలో ఈమె భూ
వివేకా నంద స్వామి జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి కాటారం మండల కేంద్రంలోని ఆ మహ నీయుని వ
మంథని పురపాలక సంఘం పరిధిలోని కూచ్ రాజ్ పల్లికి మహర్దశ పట్టనుంది. కూచ్ రాజ్ పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద రూ. 4.5 కోట్లతో నిర్మిం
హైదరాబాదులోని నీలోఫర్ కేఫ్ లో తెలంగాణ నేతకాని మహర్ విద్యార్థి సంఘం ముద్రించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ను (TNMVS) రాష్ట్ర అధ
మండలకేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్ హాలు ఆవరణంలో కాటారం డివిజన్ ఆదివాసి నాయక పోడ్ హక్కుల పరిరక్షణక మిటీ, రాష్ట్ర కమిటీ ఉపాధ్
జయశంకర్ జిల్లా కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరిధిలోని గొంతెమ్మను ఆదివారం స్థాని క సర్పంచి వూర వెంకటే శ్వరరా
రామగిరి రామగిరి మండలం సుందిళ్ల గ్రామంలోని పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆదివారం సప్తహ మహోత్సవ క
భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో జాతీయ స్థాయి నాయకులతో పాటు,ప్రాంతీయ స్థాయిలో ప్రజలను చైతన్యపరచి బ్రిటిష్ పాలనకు వ్యతిర
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పెద్దపీట వేస్తుంద
మంథని మండలం కన్నాల గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ ఆర్జి-3 జిఎం సుంకర మధుసూదన్ ను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువా
గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని నీలికుర్తి సర్పంచ్ తొట్టి గౌతం అన్నారు.వారు స్థానిక నాయకులతో కలిసి నీలి
మమండల కేంద్రంలోని చందా రాజయ్య మృతి చెందగ శనివారం నిర్వహించిన సంవత్సరిక కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ పంతకాని సడవలి హా
మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి దేవాలయంలో శనివారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆమ్నాయ
భారతదేశం భాషలతో, సంస్కృతులతో, సంప్రదాయాలతో నిండిన విశాలమైన దేశం. ఇలాంటి దేశంలో ప్రజలను ఒక తాటిపైకి తీసుకువచ్చే సాధనాలలో భ
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోనివిజ్ డమ్ ప్రీ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు తెలుగు సంస్
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లకు చెందిన ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భ
ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో భాగంగా చేపట్టిన పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్
బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి, బాలల హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమా
రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా శుక్రవారం పట్టుకున్నట్లు చెన్నూర్ రూరల్ సిఐ బన్సీలాల్ తెలిపారు. తెలిపిన వివరాల ప
రంగారెడ్డి జిల్లాలోని మోకిల వద్ద గురువారంజరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మంచిర్యాల పట్టణానికి చెందిన దేవుళ్ల సూర్యతేజతో సహ
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని నాగోబా జాతర ఈ నెల 18న ప్రారంభం కానుంది. ఈ జాతరకు లక్షలాది మంది భక
మంచిర్యాల జిల్లామందమర్రి పట్టణ మున్సిపాలిటీ పరిధిలో 18వ వార్డు గాంధీ నగర్ కాంట్రాక్టర్ బస్తి లో గత కొంత కాలంగా మురికి కాల
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను, సంప్రదాయ కళలపై ఆసక్తిని
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని (నస్పూర్ మున్సి
లక్షెట్టిపేట పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. మండలం తో పాటు గ్రామాల్లో
ప్రతి విద్యార్థి శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థానాల్లో నిలవాలని (నిపుణుడు) మోటివేటర్ ఎం. జయ కృష్ణారెడ్డి తెలిపారు. శుక్రవార
మంథని పురపాలక సంఘం పరిధిలోని శ్రీపాద కాలనీ లో మెగా టోర్నమెంట్ ను ఈ నెల 8న ప్రారంభించిన సందర్భంగా 'శ్రీపాద కాలనీ 11టీం' క్రీడా
నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పాంబండ తండా సర్పంచ్ మాలోత్ మాలి ఉమ్లా అన్నా
ధనుర్మాసన్ని పురస్కరించుకుని మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతరామాంజనేయ ఆలయం లో వేడుకలు నేత్ర పర్వంగా కొనసాగుతున్న
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు మాకుల తండా కు చెందిన బానోతు వాల్య, ఇటీవలే మరణించగా, వారి దశ దిన ఖర
గ్రామాల్లో పారిశుధ్యం అందరి బాధ్యతని జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య అన్నారు. గురువారం మంథని మండలంలోని సురయ్యపల్లి,
పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో నూరు శాతం పన్నుల వసూలు పూర్తి చేయాలని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబ్రహ్మయ్య ఆద
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని ఎస్వీఎం ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ముందస్తు సంక్రాంతి పర్వదినోత్సవ వేడుక
మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల అక్రమాలపై ఆధారాలతో వార్తలు ప్రచురించిన జర్నలిస్టు బోయ
10వ తరగతి వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమా
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ లోఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని ఎంపీడీవో బం
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని 39వ డివిజన్ మున్సిపాలిటీ 17వ వార్డుమాజీ కౌన్సిలర్ పూదరి సునీత- ప్రభాకర్ ఆధ్వర్యంలో గురువా
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని కాంగ్రెస్ నాయకులకు పట్టణ అభివృద్ధి గుర్తుకు వచ్చిందా అని
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరామెరి మండలం కేస్లాగుడ గ్రామ పంచాయితీ లోని చిన్నూ గుడ గ్రామంలో ఎస్సై మధుకర్, పోలీసు బృందం గు
యువత క్రీడల్లో రాణించే ఆరోగ్య సమాజం కోసమే సీఎం కప్ -2026 టార్చ్ ర్యాలీ లక్ష్యమని అని తహసీల్దార్ దిలీప్ కుమార్ అన్నారు. గురువా
తెలంగాణ అంగన్ వాడి టీచర్స్ అసోసియేషన్ సభ్యులు గురువారం నెరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మర్యాద పూర్వకంగా
మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి పదిహేను వందల రూపాయలు తీసుకుని
ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం లక్షె
కృత్రిమ మేథ సాంకేతికలో దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతోందని ఐటి, పరిశ్రమల మంత్రి దుద
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను శ్రీ సమ్మక్క సారలమ్మ ల మహా జాతరకు మేడారం రావాలని మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆహ్వానం అందించా
రేవంత్ సర్కారుకు వ్యతిరేకంగా నిరుద్యోగుల నినాదాలు. భారీగా తరలివచ్చిన నిరుద్యోగులు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్
జనవరి 16న షేడ్యూల్ విడుదల. జనవరి18 నుంచి 20 వరకు నామినేషన్ స్వీకరణ. జనవరి 21 పరిశీలన, జనవరి 23 ఉపసంహరణ. జనవరి 24 గుర్తుల కేటాయింపు. జ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బురహాన్ పురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోట వెంకటరెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మా
ఎన్నికల విధుల శిక్షణ మాస్టర్ ట్రైనర్ల ఎంపి కలో పారదర్శకత పాటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్
మంథని మండలం కన్నాల గ్రామ పంచాయతీకి ఇటీవల ఎన్నికైన సర్పంచి గుడిసె గట్టయ్య యాదవ్ ను గురువారం పంచాయతీ కార్యాలయంలో సిహెచ్ ప్
విద్యార్థి జీవితంలో పరీక్షలు ఒక అనివార్య భాగం. పరీక్షలు రాగానే చాలా మంది విద్యార్థుల్లో భయం,ఆందోళన,ఒత్తిడి కనిపిస్తాయి. ఈ
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి హస్తినా మడుగు రేవులో మెస్రంవంశీయులు ప్రత్యేక పూజలు అనంతరం కలశంలో పవి
పెఱిక కులస్తులు అన్ని రంగాలలో రాణించాలని పెఱిక సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్ కోరారు. బుధవారం మంచిర్యాల జ
మున్సిపల్ ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. బుధవారం హైదరాబాద్ నుండ
రెండు సంవత్సరాల పరిపాలనలోని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పనులను చూసి బిజెపి టిఆర్ఎస్ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థ
మంచిర్యాల జిల్లాజన్నారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అక్కపల్లిగూడెంలో 11 గ్రామపంచాయతీల సర్పంచులకు మరియు పాఠశాల పోషకుల ను
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని కుంటాల గ్రామంలో ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రహరీ గోడ నిర్మా
పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో బుధవారం ముందస్తు సంక్రాతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామక్రిష్ణపూర్ ఆర్కే 1 ఏ ప్రాంతంలో 15 లక్షల డీఎంఎఫ్టీ నిధులతో చేపడుతున్న క్రిస్టియన్ శ్మశా
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో నూతనంగా ప్రవేశపెట్టిన మందమర్రి, రామకృష్ణపూర్ (వయా) మంచిర్యాల షె
వాహన దారులు రోడ్డు భద్రాతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని మరిపెడ సీఐ రాజ్ కుమార్ గౌడ్ అన్నారు. బుధవారం మరిపెడ మండల కేంద్
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని లోక్యతండ కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ బాదావత్ లచ్చపతి గత కొన్ని రోజులుగా ప
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మరిపెడ పురపాలికలోని 15 వార్డులతో పాటు చైర్మన్ స్థానం బీఆర్ఎస్ సునాయాసంగా గెలుచుకోనుందని మా
లక్షెట్టిపేట మండలం సూరారం గ్రామ స్టేజి జాతీయ రహదారి పక్కన మంగళవారంట్రాక్టర్ అతివేగంగా వచ్చి ఢీకొట్టగా 30 గొర్రెలు అక్కడి
లక్షెట్టిపేటమున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ కు చెందిన ఎండి. సమీరా కు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం రూ. 2 లక్షల ఎల్ ఓ సి ని చెక్కును
సిపిఐ మంచిర్యాల జిల్లా ప్రచార బస్ జాత 4వ రోజు మంచిర్యాల జిల్లా జన్నారం కు చేరుకున్న సందర్భంగా మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబే
విద్యాభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని నేటి బాలలే రేపటి పౌరులని వారి యొక్క చదువుతోనే వారి జీవితమే అభివృద్ధి చెందుతు
మంచిర్యాల మున్సిపల్ మాజీ చైర్మన్ మంగీలాల్ సోమన్ సతీమణి సోమవారం మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎంపీ వంశీకృష్ణ మంగళవారం
విద్యార్థులకు విద్యాబోధనతో పాటు క్రీడలు కూడా చాలా అవసరమని పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం మంచిర్యాల
విద్యార్థులు లేరనే సాకుతో డిగ్రీ కళాశాలను ను నిర్మల్ తరలించిన విద్యా శాఖ అధికారులు తరలించారని పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వం
మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోన
కరీంనగర్ లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో మంథని జె.కె.ఏ షోటోఖాన్ కరాటే మార్షల్ ఆర్ట్స్ అకాడ
ముసాయిదా ఓటరు జాబితాపై అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సోమవారం మంథని పురపాలక సంఘం కార్యాలయంలో కమిషనర్ మనోహర్ సమావేశం నిర్వ
లక్షెట్టిపేట మండలం మిట్టపల్లి గ్రామపంచాయితీలో న్యూ విజన్ ఐ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో పుష్పగిరి కంటి ఆసుపత్రి, సికింద్రాబా
కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని నస్పూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నూక
ఈనెల 28 నుంచి 31 వరకు జరగనున్న సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు కుటుంబ సభ్యుల తో కలిసి హాజరు కావాలని ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధ
మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ల ముసాయిదా జాబితాలో ఉన్న తప్పులను సవరించాలని అదే విదంగా ఒక వార్డులో ఉన్న ఓటర్లు వేరే వార్డ్ల
పెద్దపల్లి జిల్లా సెంటనరీ కాలనీలో సోమవారం సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో పెద్దప
పెద్దపెల్లి జిల్లాకాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామ శివారులో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం రైతు మహిళలతో కల
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని 11 ఇంక్లైన్ మైన్ను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మైన్ లోపలికి
హనుమకొండ జిల్లా పరకాలలో మయూరి గార్డెన్ లో ఆదివారం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమైనది. "తల్లిదండ్రులు శరీరాన్ని ప్రసాదిస్తే, ఉపాధ్యాయుడు వ్యక్తిత్వాన్ని త
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని గాలివారిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని టీలా వత్ తండాలో పెరిగిన మొక్కలు, ముళ్ల పొదలను తొ
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని 10వ వార్డు ఎస్సీ కాలనీకి చెందిన పోలెపంగు బాలమైసమ్మ ఇటీవల మరణించగా వారి దశ ద
మంథని పట్టణంలోని శ్రీ శైలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవ కార్యక్రమం వైభవపీతంగా నిర్
మంచిర్యాల జిల్లాతాండూర్ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడుఎండి. ఈసా తల్లి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసు
దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణం చాలా విలువైందని, దానిని రోడ్డు ప్రమాదాల వల్ల కోల్పోవడం దురదృష్టమని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్ర
లక్షెట్టిపేట మండలంలోని రంగపేట గ్రామంలో మేదరి గ్రామ సంఘం ఆధ్వర్యంలో జన్నారం లో ఈనెల 11న మేదరి కుల దైవమైన కంకాలమ్మ జాతర జర
వెంకట్రావ్ పేట సేవా సమితి (వీ ఎస్ ఎస్) ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలకు బెంచ్ లు,వాటర్ ఫ్యూరిఫైయర్ లను శన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దేగామ గ్రామ సర్పంచ్ గా గెలుపొందిన దుర్వ దేవుబాయి లక్ష్మణ్ బోథ్ ఎమ్మెల్య
లక్షెట్టిపేట పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కాలేశ్వరం జోన్ జోనల్ కార్యాలయాన్ని జ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రైవేట
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేలాల గట్టు మల్లన్న స్వామిని శనివారం పెద్ద పెళ్లి ఎ
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాయుపుత్ర సదన్ ధర్మశాల నిర్మాణానికి శనివారం శంకుస్థాపన చేశా
జనవరి 11న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్... రెండు విడతలుగా మున్సిపల్ ఎన్నికలు... ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో ల
మంథని పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదే
సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో సామాజిక సేవలో సావిత్రిబాయి పూలే అనే
భారత సమాజంలో విద్య విప్లవానికి నాంది పలికిన మహనీయులు జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే అని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గ
భారతదేశంలో స్త్రీ విద్యకు పునాది వేసిన మహానీయుల్లో సావిత్రిబాయి పూలే అగ్రగణ్యురాలు. ఆమె ఒక సామాజిక సంస్కర్త, విద్యావేత్త
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ ముసాయిదా జాబితాను (డ్రాఫ్ట్ ) గురువారం మున్సిపల్ కమీషనర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రవల్లి రఘునాథ్ తెలిపారు. ఇటీవల జ
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ‘అరైవ్–అలైవ్’ కార్యక్రమం రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా తీసుకున్న కీలక చర్యగా
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలలో సరైన పర్యవేక్షణ లేక విద్యార్థి తీవ్ర ఇబ్బందులు పడ
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన 40 మంది లబ్దిదారులకు సీఎం సహాయ
ఆంగ్ల నూతన సంవత్సరం 2026 పురస్కరించుకొని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ శుభ
సమతా సైనిక్ దళ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ శౌర్య దివస్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సెక్రెటెట్ ఏరియా అంబ
మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎఫ్ ఏ సీ గా ఉష గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కళాశాలలో
మంథనిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయం నిర్మాణం కోసం స్థల పరిశీలన చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. గు
మంథని నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాలకు సంబంధించిన ధూప దీప నైవేద్యాలు పథకం మంజూరు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మం
కాలచక్రం మరోసారి ముందుకు సాగుతూ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుంది. ప్రతి కొత్త సంవత్సరం మన జీవితాల్లో ఆశల వెలుగును ని
అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు దృష్టిక
ఉద్యోగుల జీవితంలో పదవీ విరమణ అనేది తప్పనిసరిని పెద్దపల్లి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిని కల్పనా అన్నారు. బుధవారం మం
ఎలక్ట్రానిక్ మీడియా మంథని డివిజన్ అధ్యక్షునిగా జంజర్ల శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళ వారం మంథనిలో డివిజన్ ఎలాక్ట్ర
మంథని పురపాలక సంఘం పరిధిలోని పాత పెట్రోల్ బంక్ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ఏర్పాటు చ
మంథనిలోని ప్రభుత్వ ఆసుపత్రి, మాత శిశు హాస్పటల్లో సానిటేషన్ విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ కార్మికులకు ప్రభుత్వం విడుదల చ
తెలంగాణ ఉద్యమకారుడు గుడిసె గట్టయ్య కన్నాల సర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం(TUF) ఆధ్వర్యంలో ఘనంగా సన్మ
ఈ ఏడాది చివర మంగళవారం పుష్య మాసంలో వచ్చిన ముక్కోటి ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది. మంథని పట్టణంలోని శ్రీ లక్ష్మీ నా
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మున్సిపాలిటీలూ, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వార్డు వారీ ఓటరు జాబితాల తయారీ, ప్రచు
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో శ్రీమన్నారాయణుడు పరబ్రహ్మ స్వరూపంగా భావించబడతాడు. ఆయన నివాసమే వైకుంఠం. భూలోకంలో ఆ వైకుంఠా
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యత్వ ఎన్నికల్లో బెల్లంపల్లి బార్ అసోసియేషన్కు చెందిన న్యాయవాది నల్లుల సంగీత పోటీ చేస్
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసా
ఆసిఫాబాద్ డిపో డ్రైవర్ రామారావు పైపెట్టిన కేసు,అలాగే బెల్ మంజూరు చేయాలని కోరుతూ సోమవారం జిల్లా ఎస్పీ నితికా పంత్ కి ఆర్ట
ఐటీడీఏ పరిధిలోని విద్యా దన్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలపై విచారణ చేపట్టాలని సిఐటియు జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమ
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మాత శిశు సంక్షేమ సూపర్ స్పెషాలిటీ భవన నిర్మాణ పనులను త్వరితగతన పూర్తి చేయాలని
వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రముఖ దేవాలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ప్రతి ఆలయంలో
ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కాంగ్రెస్ మంథని మండల, పట్టణ శాఖల ఆధ్వర్యంలో కాం
తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పన్నూరు గ్రామ సర్పంచిగా ఇటీవల ఎన్నికైన చి
మంథని మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన పర్శబోయిన సమ్మయ్య పై ఇటీవల అదే గ్రామానికి చెందిన సర్పంచ్ దాడి చేసి గాయపరిచారు.
గర్రెపల్లి మండలానికి చెందిన ప్రముఖ జ్యోతిష్యుడు పత్రి ఆంజనేయులుకు యూనిఎర్త్ ఫౌండేషన్, గ్లోబ్ ఈగల్ యూనివర్సిటీ USA యూనివర్
ఆత్మకూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు అలీ హుస్సేన్ కు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర
అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్
మంచిర్యాల కార్పోరేషన్ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ సహిత అయ్యప్ప దేవాలయం వద్ద మంచిర్యాల శాసన సభ్యుల
కొమరం భీమ్ఆసిఫాబాద్ మండలం బూరుగుడ గ్రామంలో ఉత్సాహంగా జరిగిన 3రోజుల క్రికెట్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ టోర్నమెంట్లో
జర్నలిస్టుల హక్కులను కాలరాసే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 252ను వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తూ ఐక్య జర్నలిస్ట్ సంఘ
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని సర్సిల్క్ ఎఫ్ కాలనీలో ముత్తు బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
లక్షెట్టిపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలోని ప్రెస్ క్లబ్ లో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డార
జగిత్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన హఠాత్తుగా మృతి
లక్షెట్టిపేట మండలం దౌడపల్లి గ్రామానికి చెందిన మేడి రాజేశ్వరి 53 మహిళ శనివారం ప్రమాదవశాత్తు ఆటోలో నుండి కిందపడి తలకు తీవ్
మంచిర్యాల నియోజకవర్గంలో శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గాన్ని చేస్తున్న అభివృద్ధి పనులకు
శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం..
మంథని మండలం నాగారం బస్టాండు నుండి కన్నాల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రహదారి విస్తరణ పనులకు రూ. 2. 50 కోట్లు, కన్నాల ను
ఒక్క వేదికపైకి చేరిన 200 మంది కొంతం కిష్టయ్య కుటుంబ వారసులు ఆదర్శం ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి విలువలు ప్రశ్నార్థకమవుతున్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా
నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా గ్రామాల్లో బిటి రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించిన ఐటి, పరిశ్
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మంథని నియోజకవర్గం పరిధిలోని ఆయా మండలాలలో 14 బీటీ రోడ్ల నిర్మాణాలకు (12 సిఆర్ఆర్, 2 డ
మంథని మండలం చిన్న ఓదాల గ్రామపంచాయతీకి నూతనంగా సర్పంచ్ గా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా న
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పెద్ద గ్రామాలకు రూ. 10 లక్షలు చిన్న గ్రామాలకు రూ. 5 లక్షల చొప్పున నిధులు ఇవ్వనున్
బంగ్లాదేశ్ లో జిహాదీల మతోన్మాదుల హత్యల చర్యలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ దేశ వ్యాప్త నిరసనల పిలుపు మేరకు
జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను పటిష్టంగా అమలు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి సిహెచ్.రంజిత్ మంగళవారంఒక ప్రకటనల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్ర మాజీ సర్పంచ్ లింబాజిబోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో మంగళవారం సొంత గూడు బ
మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక త
నిత్య హనుమాన్ చాలీసా పారాయణం భక్తులకు ఆత్మ విశ్వాసాన్ని అందిస్తుందని పట్టణ పురోహితులు వేద పండితుడు కొత్తపల్లి భరద్వాజ శ
కాకా వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమల మెట్
క్రిస్మస్ పండగను పురస్కరించుకొని మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని 20 మంది పాస్టర్స్, పాస్టర్ అమ్మలకు పొడేటి వెంక గౌడ్ మె
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో రెండవ విడత భారీ మెజారిటీ సాధించి గెలుపొందిన పట్నాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పంద్రం స
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ గురుకుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష - 2026 ద్వారా 2026 - 27 విద్యా సంవత్సరాన
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తదితర కేసుల్లో నీ బాధితులకు త్వరితవేత్తన ఎక్స్ప్రెస్ చెల్లించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్
నాణ్యత లేకుండా చెక్ డ్యాంలో నిర్మాణాలు ఎవరి సహకారంతో ఏ మాఫియా కమీషన్ల కోసం నిర్మించారొ విజిలెన్స్ ఎంక్వయిరీలో త్వరలోనే బ
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని వామపక్ష పార్టీల నాయకులు డిమాండ్ చేశారు. వామపక్ష
దేశాన్ని ఆర్థిక సంస్కరణల దిశగా నడిపించిన మహా మేధావి పీవీ నరసింహారావు అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అ
హనుమకొండలోని గిరిజన భవన్ లో నిర్వహించిన అంతర్రాష్ట్ర కరాటే పోటీల్లో మంథని జపాన్ షిటోరియు షికోకై కరాటే ఇంటర్నేషనల్ శిక్
భారతదేశం వ్యవసాయాధారిత దేశం. కోట్లాది ప్రజల జీవనాధారం వ్యవసాయం. అలాంటి వ్యవసాయానికి ప్రాణం పోసే రైతు సేవలను గుర్తుచేసుకు
సర్పంచ్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత గ్రామ అభివృద్ధి ఫైల్ పైనే మొదటి సంతకం చేస్తానని రచ్చపల్లి సర్పంచ్ కనవేని స్వప్న శ
గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్లు ఆదివారం రాత్రి మంథని నియోజకవర్గ కేంద్రంలోని గాంధీ చౌక్ లో అంబరాన్ని అంటే విధంగా నిర్వహిం
మంథని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికల) లో గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి సందర్భంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా ని
గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి పురస్కరించుకుని మంథని కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన
కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఆయిలి ప్రసాద్ ఆధ్వర్యంలో మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్వర్గీయ (కాకా) గడ్డం వ
నాంసాన్పల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గం ముందుకు సాగాలని ఆర్యవైశ్య సంఘం పెద్దపెల్లి జిల్లా అధ
భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యుత్తమ గణిత మేధావులలో శ్రీనివాస రామానుజన్ ఒకరు. ఆయనకు సంప్రదాయ విద్య పరిమితంగానే లభించ
తెలంగాణ వ్యాప్తంగా మూడు విడుతలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులుగా సోమవారం ప్రమాణ స్వ
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం బస్వాపూర్ టోల్గేట్ సమీప ప్రాంతంలో ప్రమాదవశాత్తు కారు పల్టీ కొట్టిన ప్రమాదంలో పెద్దపల్లి
మంథని, మల్హర్ మండలాల మధ్య మానేరు నది పై హై లెవెల్ వంతెన నిర్మాణానికి, ఆప్రోచ్ రోడ్డుకు రూ.203 కోట్ల నిధులు మంజూరు పట్ల ప్రజలు
శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో సిరిముళ్ల రామ్మోహన్ (ఇన్కమ్ టాక్స్ కన్సల్టెంట్) వారి సహకారంతో మంథని పట్టణం లోని శ్రీపాద కా
మంథనిలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం గణిత శాస్త్రజ్ఞుడు డాక్టర్ శ్రీనివాస రామానుజన్ జయంతిని ప
జాతీయ గణిత దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు తెలంగాణ గణిత ఫోరం పెద్దపల్లి జిల్లా విభా
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద జడ్.పి.హెచ్.ఎస్ లో కాంప్లెక్స్ హెచ్ఎం నరసింహారావు ఆధ్వర్యంలో న్యూట్రిషన్ ఫుడ్ –
సమాజం ముందుకు సాగాలంటే భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే శక్తి అవసరం. ఆ శక్తికి రూపం, దిశ, విలువలు ఇవ్వగలవారు ఉపాధ్యాయులు. ఉపాధ
మంథని పురపాలక సంఘం పరిధిలోని బన్నెచెరువు సమీపంలో కొండచిలువ సంచరించడంతో ఆ ప్రాంతంలోని రైతులు సమీప ప్రాంతాల ప్రజలు భయాందో
మంథని మండలం పుట్టపాక గ్రామ పంచాయతికి నూతనంగా ఎన్నికైన పాలకవర్గం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఆద్వర్యంలో గురువ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మూడు విడుదలగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు డిసెంబర్ 11,14, 17తో చిదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా మ
సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు గా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ సూచించ
ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషో
భారతదేశ చరిత్రలో అత్యంత గర్వకారణమైన దినాల్లో డిసెంబర్ 16 ఒకటి. ఈ రోజును ప్రతి సంవత్సరం విజయ దివాస్గా జరుపుకుంటారు.1971లో జరిగ
శ్రీ రాజేంద్ర దాస్ మహారాజ్ బృందావన్ మాలూక్ పీఠాధిపతి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గోదావరి పరిక్రమ యాత్రను 500 మంది పీఠాధిపతు
మంథని మండలం నగరంపల్లి గ్రామానికి ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సింగిల్ విండో చైర్మన్ కొత్త
ఇటీవలజరిగిన పంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి మండే తిరుమల-గణపతి సర్పంచ్ గా విజయం సాధించిన సం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దహెగాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ లలో రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్ ఎన్నికల నిర్వహ
మంథని మండలం చిన్న ఓదాల గ్రామ ఉప సర్పంచ్ గా వేముల శ్రావన్ కుమార్ ను వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటీవల జరిగిన ప
భారతీయ గ్రామీణ జీవన విధానంలో గ్రామ దేవతల ఆరాధనకు ఎంతో ముఖ్యమైన స్థానం ఉంది. ప్రకృతి, జీవన భద్రత, ఆరోగ్యం, పంటలు, సంతాన సౌఖ్య
ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటుందని జ
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 14వ తేదీన జరగనున్న 2వ విడత పోలింగ్ నిర్వహణ కొరకు ఎన్నికల సామాగ్రిని కేటాయ
లక్షెట్టిపేట మండలంలోని జెండావేంకటాపూర్, తిమ్మాపూర్, బలరావుపేట, ఎల్లారం, హాజీపూర్ పోలింగ్ కేంద్రాలను మంచిర్యాల డిసిపి భా
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లారాజంపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బుర్స పోచయ్య మరియు వార్డ్ అభ్యర్థుల గెలుపు కోసం గురువారం ఆసిఫ
రెండవ సాధారణ స్థానిక సంస్థల మొదటి విడత ఎన్నికల్లో భాగంగా మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో సర్పంచ్ ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించింది. తల్లికి బిఆర్ఎస్, కూతు
మంథని మండలంలో జరిగిన మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదని మంథని ఎ
గ్రామపంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంథని మండలం గుంజపడుగు ప్రాంతంలో
వైద్య విధాన పరిషత్, పెద్దపల్లి జిల్లా మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్, మాత శిశు సెంటర్లో సామూహిక వినతి పత్రం సమర్పించారు. వై
ఎన్నికల విధుల్లో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్ అనిత సూచించారు. వైద్యాధికారి ఆదేశ
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో జరగనున్న పోలింగ్ లో అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటింగ్ హక్కు వినియోగించుకోవాలని
పోలీసుల పటిష్టమైన భద్రతతో స్వేచ్ఛ, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని రామగుండం పో
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట, దండేపల్లి మండల కేంద్రాలలో ఏర్పాటుచేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కలెక్టర్ కుమార
అవినీతి ఒక దేశం అభివృద్ధికి అడ్డు గొడ్డలిలాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తూ, సామాన్య ప్రజల జీవన ప్రమాణాలను తగ్గ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి జోన్ కాల్వ శ్రీరాంపూర్, కమాన్ పూర్, రామగిరి, మంథని, ముత్తారం, మంచిర్యాల జోన్ పర
బీసీ సంఘాల హక్కుల కోసం అమరుడైన ఈశ్వర చారి సేవలు మరువలేనివని బీసీ సంఘాల నాయకులు తెలిపారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్ర
విజయ్ దివస్ పురస్కరించుకొని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకే బోథ్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం లోని పాచ్ఛంపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అభ్యర్థి గా పోటీ చేస్తున్న జూగ్నక
తెలంగాణ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ తల్లి అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీ
లక్షెట్టిపేట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా ఈ నెల 6వ తేదీన జరిగిన శిక్షణ కార్యక్రమంలో హాజ
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. సోమవారంమండలంలోని జెండావెంకట
పి ఆర్ టి యు మంథని మండల అధ్యక్షులుగా ఎగ్గడి సురేష్, ప్రధాన కార్యదర్శిగా పచ్చిక స్వరూప ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపించిన బాటలో ప్రతి ఒక్కరు నడిచి ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని ఉమ్మడి జిల
లక్షెట్టిపేట మండలములోని వివిధ గ్రామ పంచాయతిల సర్పంచ్, వార్డు సభ్యలకు జరిగే ఎన్నికలలో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులకు, స
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి సరళ సోనియా-కిరణ్ కు కాంగ్రెస్ పార్టీ,బీజేపీ
రాబోయే పంచాయతీరాజ్ ఎన్నికలు నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని
భారతీయ తత్వశాస్త్రంలో అత్యున్నత గ్రంథాలలో భగవద్గీతకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది హిందూ సంస్కృతిలో భాగమైనా, మతపరమైన నియమాలు
స్థానిక ఎన్నికల నేపథ్యంలో గులాబీ పార్టీలో చేరికల జోష్ కొనసాగుతోంది. బోథ్ మండల కేంద్రానికి చెందిన హమాలి కూలీలతో పాటు 50 మంద
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కొమురయ్య గజీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సినిమా పోస్టర్ను శుక్రవా
డిసెంబర్ 7 8 9 తేదీలలో జరిగే సిఐటియు రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ పిలుపునిచ్చా
బాలికలు మహిళల రక్షణ పై షీ టీం పోలీసులు అవగాహన కల్పించారు. సిపి. అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు మంచిర్యాల పట్టణంలోని రెవెలేషన
గ్రామ పంచాయతీ ఎన్నికల విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులకు సూచించార
పంచాయతీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో మంచిర్యాల జిల్లానామినేషన్ విత్డ్రా ప్రక్రియలో జరిగిన అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే నడి
ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, ఆర్థిక మంత్రి గా, ప్రజాసేవకుడిగా దీర్ఘకాలం సేవలందించిన కొణిజెటి రోశయ్య వర్ధంతి
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియమావళిని పాటించాలని రాష్ట్ర స్థాయి ఎన్నికల పరిశీలకులు పీ మనోహర్ అన్నారు. గురువారం పట్టణంలోన
ఆదిలాబాద్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆ
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని బీజేపీ పెద్దపల్లి జిల్లా మాజీ అ
అక్రిడియేషన్ తో సంబంధం లేకుండా జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ డెమొక్రటిక్
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం లో జన సేన పార్టీ, విశ్వ కర్మ సంఘం ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ అమర వీరుడికి జోహార్లు అర
తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రదిని తెలంగాణ( ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రదినిది) లక్షెట్టిపేట డిసెంబర్ 3 :- మహిళలు, యువత
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం వికలాంగుల బుధవారంహక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వికలాంగుల
లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి శివారులోని ముత్తేబుచ్చయ్య పల్లె గ్రామ సమీపంలో డిసెంబర్ 2న సాయంత్రం హార్వెస్టర్ ఢీకొని బలర
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పోలింగ్ కార్యచరణ ప్రకారం సెలవులు ఖరారు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికా
దివ్యాంగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ
రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో 3వ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని అన్ని సర్పంచ్ స్థానాలను బీజేపీ బలపరచిన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలు కైవస
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో బుధవారం పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి మంత్రి జూ
మంచిర్యాల జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వైజ్, పార్టీ టైం వర్కర్లకు గత 4 నెలలుగా వేతనాలు రావడం లే
మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ బలోపేతం మరింత వేగంగా కొనసాగుతుంది. కార్మిక–గనుల శాఖ మంత్రి డా. జీ. వివేక్ వెం
తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన పెంపుదలకు లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో డిసెంబర్ 9 ఆదివాసి పోరు గర్జన సభ అనుమతిని కోరుతూ వారం రోజుల క్రితమే ఎస్పీ కి వినతి పత
కొమరం భీమ్ఆసిఫాబాద్ జిల్లాలోని మండలంలోని లైన్ గూడ గ్రామంలోని షేక్ వహాబ్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీ కె సూప
భగవద్గీత ప్రతి ఒక్కరూ జీవన విధానం గా మార్చుకోవాలని గీతా సత్సంగ్ కన్వీనర్ జిల్లా సత్తయ్య అన్నారు. పట్టణంలోని సాంబశివాలయంల
రామగుండం ప్రాంతంలో ఎయిర్పోర్టు పునరుద్ధరణ ఏర్పాటు కోసం గత రెండు సంవత్సరాలుగా జరుపుతున్న కృషిని మరో ముందడుగుకు తీసుకెళ
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం బోథ్, సోనాల మండలాల కార్య
జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్
సిపిఐ పొత్తును కాంగ్రెస్ విస్మరించడం వారి విజ్ఞతకే నిదర్శనమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ సీపీఐ స్థానాల్లో పోటీ చే
సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దప
రాష్ట్రంలో 2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ త
రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలను నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రామగుండం పోలీస్ కమీషన
నవంబర్ 30న ఈత చెట్టు పైనుండి కిందపడి చెయ్యి విరిగిన తాళ్లపల్లి సంతోష్ గౌడ్ అనే గీతా కార్మికుని ప్రభుత్వం ఆదుకోవాలని మల్లెప
ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యూఏసి, ఎన్ఎస్ఎస్ మరియు జువాలజీ విభాగం ఆధ
మంథని MRO గా మహమ్మద్ అరీఫుద్దీన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంథని ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన కుమారస్వామి కలెక్టరే
ఈరోజు మంత్రపురి లో విశ్వ హిందూపరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు ఆయన స్వగృహంలో గీతా జయంతి సందర్భంగా ఘనంగా హిందూ బంధువులు అందరి స
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, రెడ్ క్రాస్ సొసైటీ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శనివ
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు నివాసంలో శనివారం కౌటాల మండలం పార్
దీక్షా దివస్ పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన దీక్ష దివస్
వరంగల్ జిల్లా హంటర్ రోడ్ లోని తాళ్ల పద్మావతి పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో నర్సంపేట విజ్ డమ్ ఉన
మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని చూసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రే
డిసెంబర్ 7 8 9 తేదీలలో జరిగే సిఐటియు 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రంజిత్ కుమార్ కోరారు. శనివ
దీక్షా దివస్ ను పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మంథని పట్టణంలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాల లో రోగులకు పాలు
ప్రముఖ క్రికెట్ కామెంటేటర్, క్రీడా విశ్లేషకులు సుధీర్ మహావాది ని దుబాయ్ లోని బిట్స్ పిలానీ విశ్వవిద్యాలయంలో ప్రముఖ మాజీ
జన విజ్ఞాన వేదిక- తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెకుముకి జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో మంథని బాలికల ఉన్నత పా
బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విజయం సాధించిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు ఆదర్శనీయుల
లక్షెట్టిపేటమండలంలో తొలి విడతలో ఎన్నికలు జరిగే 18 గ్రామ పంచాయతీలు, 160 వార్డులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గుర
బలుగుబడకి బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి వేడుకలను శుక్రవారం ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా బీస
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల గ్రామంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు అభ్యర్థులు సమర్పించే నామినేషన్లను నిర్ణీత గడువులోగ
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించిన చెకుముఖి టాలెంట్ పోట
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (బాలికలు)కు MINT 72 BATCH వారు శుద్ధ జల యంత్రాన్ని వితరణ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద వి
మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్రను ప్రతి బీసీ బిడ్డ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్
అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలనతో పాటు మహిళోద్ధరణకు కృషి చేసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కాంగ్రెస్ నాయకులు అన్నారు.
మంథని ఆర్టీసీ బస్సు డిపో ఉద్యోగులు 76వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని బస్సు
ఎంతో మహిమాన్వితము కలిగిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి బుధవారం మంథనిలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా భక్తులు ఘనంగా పూజ నిర్వహ
మంథని పట్టణంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో బుధవారం శ్రీ దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవములు ఘనంగా ప్రారంభమైనాయి. తొమ్మ
పట్టణంలోని సాంబశివాలయంలో గీతా జయంతి ఉత్సవాలు ప్రారంభమైనట్లు ఆలయ కమిటీ కార్యదర్శి వొజ్జల శ్రీనివాస్ తెలిపారు. గీతా సత్సం
డిసెంబర్ 9న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించే ఆదివాసి పోరిగర్జన సభకు అనుమతి నివారణ కోరుతూ ఆదివాసీ నాయకులు మంగళవారం ఎ
ఈ నెల 22, 23 తేదీ మహబూబాబాద్ జిల్లా నెల్లికుడురు లో జరిగిన అండర్ - 17 ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలలో స్ప్రింగ్ ఫీల్డ్ హై స్కూల
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రెనుదో మంగళవారం కలిసి జిల్లాలో గ్రామ పంచా
లక్షెట్టిపేట మండలంలోని అంకతిపల్లిలో మంగళవారం ఇందిరమ్మ చీరలను మహిళలకు కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ నాయకులుపంపిణీ చేశారు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా నెరడిగొండ మ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామమైన దాబాడీ గ్రామాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ ( డిసిసి ) అధ్యక్షునిగా ఇటీవల నియమితులైన రఘునాథ్ రెడ్డి తనను నియమించిన అనంతరం పెద్దపల్లి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లోని వడ్డేపల్లి గార్డెన్ లో మంగళవారం డీఆర్డీఓ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళ శక్తి చీర
మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే సమాజం అభివృద్ధి చెందుతుందని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రభుత్
నేటి ఆధునిక కాలంలో సాంకేతిక విద్యను ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాలని రిటైర్డ్ ప్రిన్సిపాల్ అంబరీష్ అన్నారు. మంగళవారం మంథన
మనిషి జీవితంలో మానసిక ప్రశాంతతే అన్నింటికంటే ముఖ్యమైందని వన్నెస్ ట్రైనర్, మంథని అగ్రికల్చర్ ఏడిఏ అంజనీ అన్నారు. మంగళవారం
భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల కోసం ఈ-శ్రమ్ పోర్టల్ లో నిర్మాణ కార్మికుల పేరు నమోదు చేసుకోవాలని ఏఎల్ఓ రవీందర్ సూచించార
సిఐటియు ఆధ్వర్యంలో మంథని మునిసిపల్ కార్మికులు మంగళవారం మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కార్యాలయంలో పలు డిమా
మంథని లోని గిరిజన గురుకుల బాలికల కళాశాల భవనానికి 8 మాసాలుగా అద్దె డబ్బులు ఇవ్వటం లేదని యజమాని కళాశాల కార్యాలయా
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళ శక్తి చీరల పంపిణీ, కల్యాణ లక్ష్మి చెక్కులను సోమవారం జిల్లా ఇన
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయి
బీసీబీసీ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ సంఘాల రిజర్వేషన్లలో అవకతవకలు జరగాయని ఆరోపిస్తూ, వెంటనే సవరించా
లక్షెట్టిపేట మండలం లోని ఉత్కూరు గ్రామానికి చెందిన ముస్క శంకర్ ఇటీవల అనారోగ్యం తో మరణించారు. కాగా ప్రాథమిక వ్యవసాయ సహాకార
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాల్లోని ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం జరుగుతుందని ఆ
ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారు
జిల్లా- కేంద్రంలో చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవన్, ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగ
రాజ్యాంగ నిబంధన, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదికన ప్రకారం ఎస్.సి., ఎస్.టి. రిజర్వేషన్ వారి జనాభా సంఖ్య క
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఎన్నికల మెని ఫెస్టొలొ పొందుపరిచిన విధంగా
మహిళలు ఆర్థిక స్థిరత్వం సాధించడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా భక్తులకు చూపిన మార్గం ఆనందదాయకమని, ప్రతి ఒక్కరూ ప్రేమతో జీవించాలని ఆయన కోరుకునే వారని మంథని సత్
శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆలయంలో నిర్వహించిన సంగీత విభావరి కార్యక్రమంలో ప్రముఖ క్రిక
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు డిసిసి అధ్యక్షులను నియమించారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శ్రీ శక్తి చీరలను ఆదివారం మునిసిపాలిటీతో పాటు మండలంలో కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశ
గిరిజన క్రీడాకారులు క్రీడా పోటీల్లో పాల్గొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సిరిపూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.
మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చుంచు లక్ష్మయ్య జయంతి వేడుకలను బీసీ, ఎస్సీ, మైనార్టీ, బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో ఆదివారం లక్షె
కందులపురం జమీందారు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు 23-11-1906లో తల్లిదండ్రులైన తమ్మిశెట్టి వెంకటప్పయ్య తల్లి లక్ష్మీదేవమ్మా దంప
మంథని నుంచి కరీంనగర్ ప్రతిమ ఆసుపత్రికి ఈ నెల 24 నుండి ఉచిత బస్ సేవలు పునః ప్రారంభం కానున్నాయని మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ స
భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చూపిన మార్గం భక్తులకు ఆదర్శనీయమని ఆధ్యాత్మిక గురువు గంగా శంకర్ పేర్కొన్నారు. సత్య సాయి బాబా శత జ
మంథని లోని కాకతీయ హై స్కూల్ లో శనివారం ఏర్పాటు చేసిన ఎస్.ఎల్.సి.(స్కూల్ లీడ్ కాన్ఫరెన్స్) కార్యక్రమంలో అందరినీ ఎంతో ఆకట్టుక
మంచిర్యాల జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పిన్నింటి రఘునాథరెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు శనివారం సాయ
ప్రజా భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజబుల్ పోలీసింగ్తో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా కల్పి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ కాలనీలో సింగరేణి కాలరీస్ కాంటా
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల విద్యార్థినిలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్ 17 వి
బాధిత కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పోలీసు సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హామీ ఇచ్చారు.
లేబర్ కోడ్స్ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సిఐటియు ఆధ్వర్యంలో ఉత్కూర్ చౌరస్తా వద్ద న
డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ ) 100 ఏండ్ల భారీ బహిరంగ సభను మేధావులు, విద్యావంతులు,అన్ని వర్గాల ప్రజ
ఆయిల్ ఫాం పంట సాగుతో రైతుల ఇంట సిరుల పంట పండుతుందని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. ఉద్యాన వన, వ్యవసా
పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 314 లో గత నెల 31 న జరిగిన కూల్చివేత పై కుర్ర పోచమ్మ హైకోర్టులో రిట్ పి
పంచాయతీ ఎన్నికల షెడ్యూల్పై కీలక అప్డేట్ వచ్చింది. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనున్నట్టు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర ఎ
కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవాదాయ ధర్మాదాయశాఖ ఆధ్వర్యంలో అమరావతిలో నిర్వహించిన సాంస్కృతిక వేడుకల
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సత్నాల మండలంలోని జామిని గ్రామంలో డి ప్రహాలద్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీకె సూ
డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ- ప్రేమ్ సాగర్ రావు పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ నాయకులు శుక్రవారం విశ్రాంతి భవనంల
స్వతంత్ర పోరాటంలో ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చింది వందేమాతర గీతం అని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రవెల్లి రఘునా
రైతాంగ సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం లక్షెట్టిపేట వ్య
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, జిల్లా సూపర్డెంట్ డాక్
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లో ఆచరణలో ఉన్న పాత సంప్రదాయాల్లో పోలి స్వర్గం పండుగ ఒక ముఖ్యమైనది. కుటుంబ శ్రేయ
కార్తీక మాసం ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమితి బుధవారం ప్రారంభమై గురువారంతో ఘనంగా ముగిసింది. కార్తీక మాసం చివరి రోజు కావడంత
ఉట్నూర్ ఐటిడిఏ పిఓ గా నూతనంగా నియమతులైన పిఓ యువరాజ్ మర్మాట్ ను గురువారం మానవ హక్కుల జిల్లా కమిటీ చైర్మన్ రమేష్ రాథోడ్ పలు
జిల్లాలో జల సంరక్షణకు చేసిన కృషిగాను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్న జిల్లా కలెక్ట
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శరీరధారుఢ్యాన్ని పెంపొందిస్తాయని సిఐ.శశిధర్ రెడ్డి, క్యాతనపల్లి కమిషనర్ జి.రాజు లు అన్నార
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కొరకు ఇటీవల ప్రాచూరిత్యం అయినా ఔట్
కేంద్ర ప్రభుత్వం రైతుల పంట కొనుగోలు కోసం తెచ్చిన నిబంధనలో సడలింపు ఇవ్వాలని లేనిపక్షంలో హర్యానా పంజాబ్ తరహా ఉద్యమాలు తప్ప
విద్యార్థులకి మెనూ ప్రకారం భోజనం పెట్టాలి ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి సంక్షేమ హాస్టల్ లో ఏర్
ఎవరైనా సరే సామాజిక మాధ్యమాల్లో ఇరువర్గాలను రెచ్చగొట్టే విధంగా, రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తే విధంగా లేదా ఒక వ్యక్తి
జల్ సంచయ్ జన్ భాగిదారి ( జె ఎస్ జె బి )నేషనల్ అవార్డు 2025 అందుకున్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను బుధవారం మంత్రి వ
స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం శుభనంగా జ
రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతులకు భరోసానిచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీని
బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (బీసీ జేఏసీ) పెద్దపల్లి జిల్లా కో–కన్వీనర్గా ముత్తారం మండలంలోని పోతారం గ్రామానికి చెందిన చెల
తెలంగాణ పత్తి రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు. 2025–26 పత్తి కొనుగోలు సీజన్ నేపథ్యంలో, కేంద్ర టెక్స్టైల్స్ యూ
లంబాడలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ తో ఈ నెల 23న చలో ఉట్నూర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి సంఘాల నాయకులు
చదువు విద్యార్థుల జీవితాలలో వెలుగును నింపుతుందని యువ భారత్ శక్తి ఫౌండేషన్ ఇన్చార్జి బియాల దినేష్ అన్నారు. మంగళవారం మండల
పెరిగిన జనాభా ప్రాతిపదికన ఎస్సీలకు 24 శాతం రిజర్వేషన్లు పెంచాలని, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు దమ్మ నారాయణ ప్రభుత్వాన
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదు
పత్తి రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. మంగళవారం మాగనూరు
హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు-నాగమని దంపతుల హత్యకేసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నాడని మ
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండి పెడుతున్న కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్
గోదావరి నది తీరంలో మనిషి జన్మించడంతోపాటు జీవించడం పూర్వజన్మ సుకృతం అని వేద పండితులు భరద్వాజ శర్మ అన్నారు. కార్తీక మాసం చి
బాల్య వివాహాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకొని బాల్య వివాహాలపై అవగాహన కల్పించేల చర్యలు తీసుకోవ
శివ కేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా కార్తీక బహుళ త్రయోదశి సోమవారం ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు మహిమాన్విత
సూర్యాపేట - జనగామ నేషనల్ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో శనివారం రాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. హైవేపై వాహనాలు తనిఖీ చేస
విద్యార్థులు విద్యతో పాటు క్రీడల లోను రాణించాలని స్థానిక ఎంఈఓ శైలజ అన్నారు. శనివారం స్థానిక జెడ్పీఎస్ఎస్ బాలికల ఉన్నత పా
కొమురం భీం జిల్లా బెజ్జుర్ మండల కేంద్రంలోని ఆదివాసీ భవనం నందు శ్రీ బిర్స ముండా 150వ జయంతి వేడుకలను ఆదివాసీ నాయకులు శనివారం
మంచిర్యాల జిల్లాలోని కాసిపేట మండలంలోని బుగ్గ గూడెం అటవీ ప్రాంతానికి అనుకొని ఉన్న పత్తి చేనులో గురువారం సాయంత్రం పెద్దపు
క్షనికావేశంలో ప్రతి మనిషి తప్పు చేయడం సహజమని అలాంటప్పుడు వాటిని సర్దించుకోవడం వల్ల రాజీమార్గమే రాజమార్గం అవుతుందని జూన
మంథని మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అవసరమైన సామాగ్రిని సామాజిక సేవా దృక్పథంతో వితరణ చేసే ఆదర్శప్రాయమైన కార్
113 కులాలుగా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రవేశ పెట్టడం అభినందనీయమని, బీసీల్లో అత్యంత వెనుకబడిన కులాల కొరకు తీవ్ర అన్
ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంథని సమీకృత హాస్టల్ భవనంలో ఎమ్మార్వో ఆఫీస్ నిర్వహణను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ శనివారం
మంథని మండలం పుట్టపాక గ్రామంలో అన్నదాత ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్స్ వారి ఆధ్వర్యంలో జీనెక్స్ కంపెనీ ఆధ్వర్యంలో రైతు క్షేత్ర
మావోయిస్టు పార్టీకి చెందిన మరో అగ్రనేత తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, అలియాస్ గోపన్న, నేతృత
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మంథని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్విండో చైర్మన్ కొత్త శ్ర
మంథనిలో సమీకృత డివిజనల్ ఆఫీసులు నూతనంగా ఏర్పాటు చేయడంలో భాగంగా మంథని తాసిల్దార్ కార్యాలయాన్ని నామమాత్రంగా ఇంటిగ్రేటెడ్
జూబ్లీహిల్స్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడంతో శుక్రవారం మున్సిపాలిటీ మరియు మండల నాయకులు,
ర్యాగింగ్ భూతం నుండి విద్యార్థులకు అత్యంత భద్రత కల్పిస్తామని రామగుండం సిపి తెలిపారు. మెడికల్ కళాశాల లో ర్యాగింగ్ అనే ఆల
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వ హించబడుతున్న మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ పురుషుల గురుకుల డి
మంథని పట్టణంలోని కాకతీయ ఇంగ్లీష్ మీడియం హై స్కూలో భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని పాఠశాలలో చ
సహకార సంఘాలు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన శక్తిగా అవతరించాయని మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. సహకార
మనబడి మన జలం కార్యక్రమాన్ని బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గురువారం ప్రారంభించారు. నేరేడిగొండ మండలంలోని ప్రభుత్వ జిల్లా పరి
కొమురం భీం జిల్లా దహేగం మండల కేంద్రంలోని గెర్రే గ్రామానికి చెందిన ఆదివాసీ మహిళ తలండి శ్రావణి హత్యకు గురైన విషయం తెలిసింద
నవంబర్ 15 జూడేఘాట్ నుండి సిపిఐ 100 సంవత్సరాల ముగింపు జాతర ప్రారంభిస్తామని రామడుగు లక్ష్మణ్ తెలిపారు. గురువారం మంచిర్యాల జిల
క్రీడలు ఆడడం వల్ల మానసిక స్థిైర్యంతో పాటు శరీర దారుఢ్యం పెంపొందుతుందని మహాత్మ జ్యోతిబాపూలే గురుకులాల కార్యదర్శి జి.తిరు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాకాగజ్నగర్ X రోడ్డు వద్ద ఉన్న శ్రీనిధి జిన్నింగ్ మిల్లులో సీసీఐ ఆధ్వ
పేదల ఆత్మగౌరవానికి చిహ్నంగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ ను ప్రభుత్వం పంపిణీ చేస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహ
నూతన ఆవిష్కరణ లకు ప్రభుత్వ ప్రోత్సాహం అందిస్తుందని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి వర్యులు దుద్దిళ్
ఆన్లైన్ ఆన్లైన్ మోసాలపై విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని షీ టీం పోలీసులు సూచించారు. బు
అమరవీరుల ఆశయాలను నెరవేరుస్తామని పిడిఎస్యు మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం పట్టణంలోని ప్
గత నెల 18వ తేదీన జరిగిన కులదూరం హకారణ హత్య తలాండి శ్రావణి కుటుంబానికి న్యాయం జరగాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో తీర్యాణి మండలంలో
మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం నూరు శాతం రాయితీపై రిజర్వాయర్లు, చెరువులు, వాగులు, గుంటల్లో ఉచితంగా చేప పిల్లలు విడుదల
కాంగ్రెస్ అంటేనే రైతు ప్రభుత్వమని... రైతులoటేనే కాంగ్రెస్ అని... రైతుకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంద
మంథని గురుకుల పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గు
మంథని పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రూ.44 లక్షలు సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన టెన్నిస్ కోర్టును బుధవారం ఐటీ,
పోతరవేని క్రాంతి ని సన్మానించిన నూతన సభ్యులు మంథని మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పోతరవేని క్రాంతి ఆధ్వర్యంలో
విద్యాప్రవైటీకరణ కార్పొరేటుకువ్యతిరేకంగా పోరాడుదాం అని పిడిఎఫ్ నాయకులు హెచ్చరించారు. మంగళవారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలల
కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. రైతు వేదికలో ఘనంగా జరిగిన కార్యక
విద్యార్థి జీవితంలో క్రీడలు కూడా ఒక భాగమేనని, విద్యార్థిలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించడానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయ
రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతుల వద్ద నుండి కొ
అటవీ భూముల అక్రమ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు . సోమవారం జ
సికింద్రాబాద్–బల్లార్షా రైలు మార్గంలో, కాజీపేట వైపు ఎలక్ట్రిక్ పోల్ నంబర్ 261/12 వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని స్థ
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో "హాలో ఆదివాసి ఛలో ఉట్నూర్" పేరుతో ఆదివాసి ధర్మ యుద్ధం పోస్టర్లను సోమవార
వ్యవసాయ రంగానికి నాణ్యమైన కోతలు లేని విద్యుత్ అందించడం కోసమే అదనపు పవర్ ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేశామని మంచిర్యాల ఎన్పిడ
లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామ పెరిక సంఘం అధ్యక్షుడిగా సోమవారం తోట శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనపై ఎంత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు వ్యాపారుల చేతుల్లో నిలువు దోపిడీకి గురి అవుతున్నారు. పత్తి సీజన్లో అధిక
2025- 26 సంవత్సరానికి గాను వరి ధాన్యం కొనుగోలు కొరకు జిల్లాలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయడం జరిగిందని, ఇందులో భాగంగా రైతుల సౌక
రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ద్యేయమని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు
మంచిర్యాల జిల్లా మందమర్రి పరిసర ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న దుర్ఘటనలో ఒక బీహారి కూలీ ప్రాణాలుకోల్పోయాడు.
జర్నలిస్టుల హక్కుల సాధనే లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (ఐజేయూ) పోరాటం చేస్తుందని యూనియన్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్ అన్న
ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 న ఆదివారం ఉదయం 6గంటలకు నిర్వహించే ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ అరెస్పీ కార్యక్రమం గోడ ప్ర
అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని సిపిఐ ఎంఎల్ డివిజన్ కార్యదర్శి సునకారి రాజేష్ కోరారు. ఆదివారంనిర్మల్ జిల్లా కడెం మండలం లోన
కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీలలో జపాన్ షిటోరియు సికోకాయ్ మంథని విద్య
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నెల్కి వెంకటాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు డీజిల్ అయిపోవడంతో ఆగిపోయిన సంఘటన చోటు చేసుకుంది. ద
సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో ఆదివారం మర్యాద పూర్వకంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు కలి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం స్థానిక విశ్రాంతి భవనం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్న
మంథని పురపాలక సంఘం పరిధిలోని అంబేద్కర్ నగర్ కు చెందిన నిరుపేద వృద్ధురాలు ఆవునూరి గట్టమ్మకు శ్రీ వైద్య ఫౌండేషన్ ఆధ్వర్యంల
సంకటహర చతుర్థి పర్వదినమును పురస్కరించుకొని శనివారం గణనాథుడు ఘనంగా పూజలందుకున్నాడు. భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వ
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి మాత కన్యాకపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధల నడు
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓ రైస్ మిల్ యజమాని వద్ద జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి 75 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధ
అన్ని అనుమతులతో మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన తన ఇంటిని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాల
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తోనే సాధ్యమని సింగిల్ విండో చ
సైబర్ జగ్రూక్త దివాస్ ను పురస్కరించుకుని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు గురువారం మంథని సాంఘిక సంక్షేమ గురుకు
ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం లో స్కూల్ గేమ్స్ అద్వర్యం లో ఈనెల 4న జరిగిన జోనల్ స్థాయి బాల, బాలికల రెజ్లింగ్ పో
వందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఏఈఓ రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్
విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని స్థానిక మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్ అన్నారు. గురువారం మహాత్మ జ్యో
పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల బాలిక హనీష జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు బుధవారం ప్రిన్సిపాల్ రమా కళ
తెలంగాణ రాష్ట్రంలో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యదేవుని ఆలయం లో కార్తీక పౌర్ణమి రోజైన బుధవార
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని మంథని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం మ
మంథని పట్టణంలోని తమ్మి చెరువుకట్ట వీధిలో గల శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో కార్తీక పౌర్ణమి పుణ్య తిథిని పురస్కరించుకొని బు
హుతాత్మ దివాస్ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో మంథనిలోని కృష్ణా ల్యాబులో రక్త దానం, గ్రూప్ టెస్ట్ కార్
లక్షెట్టిపేట పట్టణంలోని ఆంధ్ర బోర్ కు చెందిన బైక్ మెకానిక్ ఎర్రోజుల సత్యనారాయణ (50) బాత్రూంలో కాలుజారిపడి మృతి చెందాడు. మృత
ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మంచిర్యాల డిసిపి ఎగ్గిడి భాస్కర్ తెలిపారు. లక్షెట్టిపేట పోలీసుల ఆధ్వర
మత్స్యకారుల సంక్షేమంలో భాగంగా వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని లోక కళ్యాణార్థం మంథనిలోని శ్రీ షిరిడి సాయి ఆలయంలో బుధవారం ఉదయం 6 గంటలకు మన ఇంటి హారతి
మంథని గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన రావికంటి సాయి (30) మృతదేహం అన్నారం బ్యారేజీ సమీపంలో దొరికింది. వివరాల్లోకి వెళ్తే
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట లోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈ నెల 4న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉచ
నిబంధనల ప్రకారం పత్తి కొనుగోలు ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం లక్షెట్టి
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తమ ఫలితాలు సాధనకు అద్యాపకులు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేయాలని పెద్దపెల్లి జిల్లా నోడల్
రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-బీజాపూర
ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం క్రికెట్ ఆటలో తర్ఫీదు పొందుతున్న యువ క్రికెట
డిసెంబర్ 10 నుండి 12 వరకు వరంగల్ లో జరిగే పిడిఎస్ యు 23వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్షెట్ట
తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైద్రాబాద్, మంచిర్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ ఆదేశానుసారం లక్షెట్టిపేట పట్టణంలోన
తెలంగాణ రాష్ట్రంలో రెండవ తెలంగాణ రాష్ట్రంలో అన్నవరం గా ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్య దేవుడి ఆలయంలో ఈనెల 5న జరిగే కార్తీక పౌర్
దివ్యాంగుల నూతన ధ్రువపత్రాలు, పునరుద్ధరణ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి. చంద్రయ్
ప్రతి ఒక్క వాహనదారుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సిఐ రమణమూర్తి తెలిపారు. లక్షేట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో శనివ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు రాజ్యం నడుస్తుందని రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందనే నినాదంతో ముందుకు సాగుతున్న శ్రీధర్
ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబుతోనే ఖానాపూర్ గ్రామం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అం
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి పురస్కరించుకుని మహబూబాబాద్ పోలీస్, ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ యూనిటీ, 2కె రన్ ను జిల్ల
మొoథా తుఫాన్ బీభత్సం వలన పంట నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం సర్వే నిర్వహించి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని సిపిఐ రాష్
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్ గా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ను శుక్రవారం నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయ
మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జుల్ఫికర్ అహ్మద్ శుక్రవారం మృతి చెందిన విషయం తెలుసుకొని తెలంగాణ ర
భారత తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ఉదయం పోలీసుల ఆ
పట్టణానికి చెందిన లక్ష్మీ, అజయ్ లు ఇటీవల తమ ఫోన్ లు పోయాయని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ గోపతి సురేష్ బజార్ ఏరియా
మంచిర్యాల జిల్లాలో నవంబర్ 1వ తేదీ నుండి పత్తి కొనుగోలు చేపట్టనున్న పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని జిల
ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు సకల సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తె
గోదావరి హారతి ఉత్సవ సమితి మంథని ఆధ్వర్యంలో ఈనెల 3న నిర్వహించనున్న గోదావరి మహా హారతి కరపత్రాలు శుక్రవారం ఉత్సవ సమితి రాష్
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదోడి సొంతింటి కల నెరవేరడంతో పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రభుత్వ పనితీరుపై హర్షం వ్యక్తం చేస్తున్న
ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్న అన్నదాతలకు ఈ సీజన్ లో కూడా చుక్కెదురైంది. ఎరువుల, కూలీల కొరత లను అధిగమించి పంటలు సాగుచే
నిరుపేద, అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం సన్న బియ్యం అందిస్తుందని, నవంబర్ 1వ తేదీ నుండ
ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ ప
మోంథా తుఫాన్ వల్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపట్ల నియోజకవర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి మాజీ శాసన
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్థుల బ్యాంకు ఖాతా,ఐ ఎఫ్ ఎస్ సి కోడ్ వివరాలను సవరించుకోవాలని జ
ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా అమ్మకు అక్షరమాల కార్యక్రమం 2025 -26 అమలుకు సంబంధించి జిల్లాలోని ఇతర శాఖలతో సమన్వయ సమావేశం జిల్లా
అమృత్ 2.0 పథకం క్రింద జి.ఐ.ఎస్. ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని,ఇందు కొరకు అవసరమైన వివరాలను సంబంధిత శా
నవంబర్ 3 నుంచి మంచిర్యాల జిల్లాలోని రెండు జిన్నింగ్ మిల్లుల్లో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రారంభిస్తామని జిల్లా మార్క
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని లగ్గాం వద్ద కల్వాడ నుండి ఒడ్డుగూడ వరకు ఉన్న బీటీ రోడ్డు పనులను సిర్పూర్ ఎమ్మ
సెంట్రింగ్ యూనిట్ శిక్షణను సద్వినియోగం చేసుకునే మహిళలకు వారి కుటుంబ సభ్యులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మొదటి ప్రధాన్యత
మహబూబాబాద్ జిల్లా సిరోలు మండల కేంద్రం లో స్వాతంత్ర సమరయోధుడు మాజీ శాసన మండల సభ్యుడు వేడవల్లి వెంకటరెడ్డి, 101 వ జన్మదిన వేడ
మంథని డివిజన్ జీనేక్స్ సీడ్స్ డిస్ట్రిబ్యూటర్ అన్నదాత ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ ఆధ్వర్యంలో సంస్థ ప్రతినిధులు మంథని నియోజక
రాష్ట్ర వ్యాప్తంగా మొంథా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్టార్ ఫంక్షన్ హ
లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా గాండ్ల సత్యనారాయణను మంగళవారం ఎన్నుకున్నారు. అనంతరం సత్యనారాయణ ను జూనియర్ సివ
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఎస్పిఎం మైదానంలో ఉత్తర భారతీయులు ప్రతి ఏటా కార్తీక మాసంలో నిర్వహించే
ఈనెల 30న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిగ్రీ, బీఈడీ, పీజీ, ప్రభుత్వ యూనివర్సిటీల బందును విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ మహబూబాబ
మంథనిలోని మెప్మా కార్యాలయంలో సోమవారం మహిళలకు క్యాన్సర్ పై అవగాహన నిర్వహించి క్యాన్సరు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసు
వలపుల వల వేసి అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసాలకు పాల్పడుతు అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠాను అరెస్ట
పోలీస్ అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో లక్షేట్టిపేట పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు . ఈ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలు 50 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చిందని పెద్దపెల్లి ఎంపీ గడ్డ
బీసీ రిజర్వేషన్లు సాధించడం బహుజన సమాజ్ పార్టీతోనే సాధ్యమవుతుందని రాష్ట్ర నాయకులు కాదాసీ రవీందర్ స్పష్టం చేశారు. సోమవారం
సైబర్ నేరాల బారిన పడకుండా జాగ్రత్త ఉండాలి పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా సోమవారం రా
పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని, నల్ల బారీన పత్తిని కూడా కొనుగోలు చేయాలని, తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి కొను
పిడిఎస్ యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు డి. శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ డిగ్రీ కళాశాలలో పిడిఎస్ యు విద్యార్థి సంఘ
మంథనిలోని పలు ప్రైవేటు ఆసుపత్రులు, క్లినికల్ ల్యాబ్ లను సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి వి వాణిశ్రీ ఆకస్మిక తని
పెద్దపల్లి జిల్లా మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల (బాలురు)లో తెలుగు ఉపన్యాసాకులుగా, పరిశోధకుడిగా, కవిగా, రచయితగా, విద్య సేవ క
మొంథా తుఫాను నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం, పత్తి, మొక్క జొన్న కొనుగోళ్లపై అప్రమత్త
బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ప్రభావంతో తెలంగాణలో రానున్న రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భార
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల ను పురస్కరించుకొని మంచిర్యాల డిసిపి ఆధ్వర్యంలో శనివారం మే
మంచిర్యాల జిల్లా కేంద్రంలో శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఓ జిల్లా అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట
మంచిర్యాలఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో పాల్గొనాలని ఆశిస్తూ
పశువులు అనారోగ్యం బారిన పడకుండా ఉండడానికి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను తప్పనిసరిగ ఇప్పించాలని జిల
మహబూబాబాద్ జిల్లా, కురవి మండలం జిల్లాపరిషత్ హై స్కూల్ ,మోద్గుల గూడెంలో క్రీడా దుస్తులు పంపిణీ చేసిన తెలుగు సమితి అఫ్ నేబ్ర
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బేతమల్ల సహదేవ్ ఇటీవల జరిగిన ద్విచక్ర వా
తెలుగు సమితి అఫ్ నేబ్రాస్కా స్ఫూర్తి ఎడ్యుకేషన్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, చింతపల్లి నందు
నాగుల చవితి వేడుకలు శనివారం భక్తులు ఘనంగా జరుపుకున్నారు. మంథని పట్టణంలోని నాగుల సంధిలోగల నాగమయ్య పుట్ట వద్ద భక్తులు ఘనంగ
కరోనా మహమ్మారి కంటే ప్రమాదకరమైనదనవి డ్రగ్స్ అని వాటిని నిర్మూలించకపోతే వ్యక్తిగతంగా, సమాజానికి తీరని నష్టం జరుగుతుందని
మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల లో శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అండర్ 19 పరుగు పందాల పోటీలు నిర్వహించినట్ట
హరితహారం మొక్కల పెంచిన డబ్బులపై విచారణ చేపట్టి బాదులపై చర్యలు తీసుకోవాలని సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల మున్
మంచిర్యాల జిల్లా చెన్నురు నియోజకవర్గం మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాల
ప్రజలకు మరింత చేరువగా సేవలు అందించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు
మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ టి జి పి ఎస్ సి ద్వారా గ్రూప్ 1 సర్వీస్ కు ఎంపికై అసిస్టెంట్ ఎ
మహబూబాబాద్ జిల్లా: అక్టోబర్. 24. కురవి మండలం తట్టుపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు టీయూడబ్ల్యూజే (ఐజేయు ) దాడులు న
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంథని పోలీస్ స్టేషన్ లో రెడ్ క్రాస్, లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో అక్రమంగా మొరం తరలిస్తున్నారని అంతేకాకుండా పలు వెంచర్ లకు సరఫరా చేసి దందా నిర్వహిస్తున్నా
ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 149 ద్వారా ఎస్టీలుగా కొనసాగుతున్న లంబా
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా కలెక
పోలీస్ సంస్కరణ వారోత్సవాల సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్న
బిజెపికి బుద్ధి చెప్పుతెనే బీసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత వస్తుందని, బిజెపిని బోన్లో నిలబెట్టే విధంగా బీసీ ఉద్యమం జరపాలన
ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో వచ్చే పత్తి పంటను కనీసం మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా రెవె
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా(బి) గ్రామపంచాయితీ పరిధిలో స్థానిక మాజీ సర్పంచ్ గుగులోతు రాంలాల్ నాయక్, ఆధ్వర్య
కొండ యువసేన ఆర్గనైజింగ్ డైరెక్టర్ సిల్వర్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి జన్మదిన వేడుకలు ఘనం
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండల హెడ్ కోటర్ పోలీస్ స్టేషన్లో ఎస్సై సంతోష్ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల వారోత్సవం లో భాగంగా ఓప
గురువారం జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్ చిన్న గూడూరు కె.జి.బి.వి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అంగన్
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ మంథని సహకారంతో గురువారం మంథని పోలీస్
పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ సొసైటీ, లయన్స్ క్లబ్ ల ఆధ్వర్యంలో గురువారం మంథని పోలీస్ స్టేష
ప్రత్తి కొనుగోలు కు నూతన విధానం లో భాగంగా కపాస్ కిసాన్ అనే యాప్ ఉపయోగించే విధానంపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు బుధవారం
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి): మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవనాన్ని బుధవారం సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష
రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ మీద ఉన్న ధ్యాస విద్యా వ్యవస్థపై లేదని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి రఘునాథ్ వ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం లోని కొమురం భీమ్ విగ్రహం వద్ద కొమురం భీమ్ జయంతిని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ
లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఈనెల 13 నుండి నిర్వహిస్తున్న ఫైలేరియా వ్యాధి నిర్ధా
సమాజంలో ఎందరో విశిష్ట వ్యక్తులు ఉన్నారని నిర్మల్ పట్టణానికి చెందిన డాక్టర్ తుమ్మల దేవరావుతెలిపారు. మంగళవారం బ్రహ్మయ్య స
మంథని మండలం పుట్టపాక యూత్ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షునిగా రేపాక లక్ష్మణ్ నియామకమైనట్లు సాదుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్
ఆదివాసీల హక్కుల కోసం పోరాటాలు చేసిన వీరుడు, స్వయంపాలన, అస్తిత్వ ఉద్యమాల వేగుచుక్క కొమురం భీం అని మంథని సింగిల్ విండో చైర్మ
సహకార బ్యాంకు (కేడీసిసి) డిపాజిట్ పథకాలను ప్రజలు సద్వినియోగo చేసుకోవాలని బ్యాంకు డీజిఎం బ్రహ్మానంద రావు కోరారు. కేడీసిసి
ఇటీవల జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో గాయపడి తట్టుపల్లి గ్రామంలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న టియుడబ్యూజే (ఐజేయు)
మంథని పట్టణంలోని శ్రీ శీలేశ్వర సిద్దేశ్వర స్వామి దేవాలయంలో పవిత్రమైన కార్తీక మాసంను పురస్కరించుకొని నెల రోజులపాటు భజన క
శాంతి భద్రతల పరిరక్షణకై ప్రాణత్యాగాలు, త్యాగం, సేవకు నిజమైన ప్రతీకలు పోలీసులు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎన్నో సవాళ్లను ఎదు
పోడు భూముల రైతులకు పట్టాలు ఇవ్వాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొండుబానేష్ డిమాండ్ చేశారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమ
పోలీసుల త్యాగం స్ఫూర్తిదాయకమని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షెట్టిపేట పట్టణంలోని ఊత్కూర్ చౌరస్తా నుండి పాత బస్టాండ్ వరకు ప్రతి షాపుకు వెళ్
ఈనెల 24న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌ గాని కొమురయ్య యాదవ్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఖాద
రాష్ట్ర ప్రభుత్వం భూ సమస్యలు తీర్చేందుకు ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ విభాగంలో నిరుద్యోగులకు భూ సర్వే చేసేందుకు దరఖా
కొమురం భీం ఆసిఫాబాద్ మండలంలోని మోతుగూడ వద్ద జాతీయ రహదారి 363పై రోడ్డు ప్రమాదంలో ఆదివారం మృతి చెందిన స్థలాన్ని ఎమ్మెల్యే పా
రైతు పండించిన ప్రతి పంటలు బోనస్ ఇవ్వాలి బోథ్ నియోజకవర్గ ప్రజల ప్రధాన పంటలైన పత్తి,సోయా,మొక్క జొన్న, శనగ,వేరు శనగ పంటలకు బో
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పూరి కాకో అమ్మవారిని ఆదివారం నాడు
ఆశ్వీయుజ మాసంలో కారు చీకట్లలో వెలుగులు నింపే దీపావళి పర్వదినం ఎంతో పవిత్రమైన పండుగ. సోమవారం రోజున శ్రీ మహాలక్ష్మి ఆలయంలో
యువత చదువుతోపాటు క్రీడలలో ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడుతూ అన్ని రంగాల్లో రాణించాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్
రామగిరి మండలం రామయ్య పల్లికి పరామర్శకు వస్తున్న రాష్ట్ర ఎస్సీ, ఎస్టి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్
రాష్ట్ర ప్రజలు దీపావళి పండుగని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకుల
బాసర ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా జాదవ్ దత్తు పటేల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2025-26 నూతన కార్యవర్గాన్ని శుక్రవారం బాసర ఎలక్ట్ర
42 శాతం రిజర్వేషన్లకు మద్దతుగా బీసీ సంఘాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం బంద్ ప్రకటించిన నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్
లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డ్ లో జిల్లా బీ ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ విప్ డాక్టర్ బాల్క సుమన్ జన్మద
విద్యార్థులు ఎదుగుదల కళాశాల స్థాయినుంచె ప్రారంభమవుతుందని శ్రద్ధ, లక్ష్యంతో చదివినట్లయితే వారి భవిష్యత్తు ఉన్నత శిఖరాలక
క్రీడలు శరీరదారుడంతో పాటు మానసిక దర్యాని పెంపొందిస్తాయని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్
మహబూబాద్ జిల్లా సిరోల్ మండల కేంద్రంలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం సిరోల్ మండల సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ, జిల
మహుబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం రూప్ల నాయక్ తండాలో, చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందిన ఇస్లావత్ రవీందర్ దశ దినకర్మకు
స్థానికజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల లోకోర్స్ డైరెక్టర్ లోవామనుమూర్తి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మ
ఈ నెల 18 న నిర్వహించనున్న బిసి బంద్ ను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలమున్నూరు కాపు సంఘం అధ్యక్ష,ప్రధాన కా
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకత్వం బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని యూ
మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాధశ్రమానికి ఎంఆర్ గ్రూప్స్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆ సంస్థ ప్రతినిధులు భవ
రామగుండం కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల ప
ప్రజలు అందించే ఫిర్యాదులపై అధికారులు తక్షణమే స్పందించి భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారుల
జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీగా ఉన్న
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో డిస్టిక్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వైద్యుడు లింగ రెడ్డి ఆధ్వర్యంలో మానసిక ఆరోగ్యం
ఆసుపత్రికి వచ్చే రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమీషనర్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపార
బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 18న బీసీ సంఘాలు సంయుక్తంగా తలపెట్టిన తెలంగాణ రాష్ట్
యువత మద్యం, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని ప్రకృతి పర్యావరణ సంస్థ నిర్వాహకులు సూచించారు. గురువారం మంథని అంబేడ్కర్ చౌక్ లో ప
ది కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCC) ద్వారా దీపావళి కానుకగా మహిళలకు అందిస్తున్న సౌభాగ్యలక్ష్మీ ప్రత్యేక డిపాజిట్ ప
నేటి నుంచి సంగారెడ్డిలో నిర్వహించే తెలంగాణ 69వ రాష్ట్రస్థాయి ఆటలు పోటీలకు EKLASPUR ZPHS పాఠశాలలో 9వ తరగతి ఇంగ్లీష్ మీడియం చదువుతున
తెలంగాణ 69వ రాష్ట్రస్థాయి అటల పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలుర (మంథని) లో 10వ తరగతి చదువుతున్న ఏర మనోజ్ కుమార్ ఎంపికైన
నేటి నుంచి సంగారెడ్డి జిల్లా లో జరగనున్న అండర్ 14 బాలికల కబడ్డీ విభాగం రాష్ట్రస్థాయి పోటీలకు మైనారిటీ గురుకుల పాఠశాల విద్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన కొలువై ఉన్న శ్రీ పద్మాల్పురి కాకో అమ్మవారి దండారి ఉత్సవాల సందర్భ
మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం గుడిపేట లో చేపట్టిన ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణ పనులను మరింత వేగవంతం చేసి త్వర
బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కాకుండా అడ్డుకుంటున్న బిజెపి మోడీ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని, అక్టోబర్ 18 న బీసీ సంఘాల జేఏస
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ నేరాల నియంత్రణకు సమన్వయంతో ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుక
కురవి : సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు లో నేటి నుండి 18 వరకు జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు అండర్ 14 బాలికల కబడ్డీ విభా
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు అంకిత భావంతో పనిచేయాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి త
విద్యార్థులు ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఎంచుకొని శ్రద్దగా చదివినట్లయితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని లక్షెట్టిప
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు ఈ నెల 17న ఇంటర్వ్యూలు ని
విద్యార్థులు మీయొక్క మొబైల్లో వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని స్థానిక ఏఎస్ఐ అన్వర్ విద్యార్థులకు సూచించారు. సోమవారం పట్ట
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చ
జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా సంబంధిత శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టి.జి.ఎం.డి.సి.మంచిర
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడి రేవు గోదావరి వద్ద గల పద్మ పూరి కాకో ఆలయం వద్ద మంగళవారం దండారి ఉత్సవాలు అట్టహాసంగా ప
జాతీయ, రాష్ట్ర బీ సీ సంఘాల పిలుపు మేరకు సోమవారం జన్నారం మండల బీసీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో భాగ
పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం "పోలీస్ ఫ్లాగ్
ఉపాధ్యాయులు మారుతున్న కాలానికనుగుణంగా సృజనాత్మక పద్ధతిలో పార్టీ బోధించినట్లయితే విద్యార్థులను ఆకట్టుకుంటాయని మండల వి
వేములవాడ రాజన్న ఆలయం బంద్ అనేది అవాస్తవమని, స్వామి వారికి జరిగే నిత్య పూజలు ఏకాంతగా జరుగుతాయి. ఆలయంలో పనులు జరిగే క్రమంలో
దేశ అత్యున్నత మైన న్యాయస్థానం సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పై దాడి చెయ్యడానికి సిద్దపడటం సరి కాదని దాన్ని సనాతనం తో
తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమానికి మద్దతుగా ఈనెల 14న నిర్వహించనున్న బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్
కాంగ్రెస్ పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడమే సంఘటన శ్రీజన్ అభియాన్ ప్రధాన ఉద్దేశం అని ఏఐసీసీ అబ్జర్వర్ నరేష్ కుమార్ తెలి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) కార్యకర్తలు దేశ రక్షణ పట్ల, సంస్కృతి సాంప్రదాయాలకు కేంద్ర బిందువుగా అచంచల దీక్షతో మ
రాజన్న ఆలయంలో నేటి నుంచి దర్శనాలు నిలిపివేసి, భీమేశ్వరాలయంలో ప్రారంభించడంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండ
మంథనిలో మోడల్ కూరగాయల మార్కెట్ నిర్మాణంలో భాగంగా పాత కూరగాయల మార్కెట్ కూల్చివేత కోసం తాత్కాలిక మార్కెట్ ఏర్పాటు చేసేందు
మీసేవ నిర్వాహకుడి హత్య కేసును పోలీసులు 24 గంటల్లో చేదించి నిందితులు ఐదుగురని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండ
లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్కి సంబంధించిన జీవోపై హైకోర్టు స్టే జారీ చేయడం, అలాగే ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఎంపీ ఆ
బోథ్ మండల కేంద్రాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. శనివారం ఎమ్మెల్యే మండల కేంద్రంలో పర్యట
బిజెపి ప్రభుత్వ కుట్రతోనే బీసీ వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు ఆరోపించారు. శనివారం మంచిర్యాలలో ఏర్
మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం దౌడేపల్లి గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి దండేపల్లి మండలం కొర్విచెల్మ గ్రా
పెద్దవంగర : విద్యార్థులు లక్ష్యంతో చదువుల్లో ఉన్నతంగా రాణించాలని.. నేటి పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్యను అలవర్చుకోని అన్న
ప్రేమను తిరస్కరించాడనే కోపంతో ఓ మహిళ తన భర్త, బంధువులతో కలిసి ప్రేమించిన వ్యక్తిని హత్య చేయించిన ఘటన రామగిరి మండలంలో వెలు
గోదావరి అర్బన్ క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ధనంజయ్ తంబేకర్ జన్మదినం పురస్కరించుకుని మంథని గోద
నాయి బ్రాహ్మణ సేవ సంఘం భవన నిర్మాణం కోసం ఐటి శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రూ. 20 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా
ఆశ్వయుజమాసం శుక్లపక్షము శుక్రవారం సంకష్టహర చతుర్థి సందర్భంగా భక్తులు శ్రీ గణ నాథున్ని దర్శించుకున్నారు. మంథని పట్టణంలో
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ బైక్పై 277 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి.శుక్రవారం కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేప
నా ఆత్మహత్యకు కాంగ్రెస్ నేతలే కారణమని మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బిజెపి అధ్యక్షుడు ఏట మధుకర్ (45) ఆత్మహత్యకు పాల్పడ్డ
తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ఆధ్వర్యంలో కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీల శాఖకు చెందిన నమోదిత న
జాతీయ ఆయుష్ పథకంలో భాగంగా ఈ నెల 13వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్వహించనున్
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో గురువారం డిపార్టుమెంటల్ వాలీబాల్ పోటీలు డబ్ల్యూ.పి.ఎస్ అం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ప్రతిరోజు వాహన తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంచిర్
టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని 15 మంది క్షయ వ్యాధిగ్రస్తు
హైకోర్టు స్టే తో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయాయి. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ అంశంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా హైకోర్
69వ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు మంథని మండలం ఎక్లాపూర్ ZPHS పాఠశా
బోథ్ అటవీ రేంజ్ పరిధిలో గత నాలుగు రోజుల్లో చిరుత పులి దాడిలో రెండు ఆవులు మృతి చెందడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ని
స్థానిక సంస్థల ఎన్నికల బరిలో సిపిఐ పార్టీ బరిలో నిలబడుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ స్పష్టం చేశారు. మం
క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని కొత్త కొమ్ముగూడెంలో బుధవారం పొ
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల కేంద్రంలోని అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్ ను బుధవారం కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర
మంథని పట్టణంలో జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలలో సీసీ రోడ్డు నిర్మాణం, డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేయించాలని ఐటీ పరిశ
మంథని పూసల సంఘం భవన నిర్మాణానికి రూ. 20 లక్షల నిధులు కేటాయించినందుకు గాను ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఐటి
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యరంగంలో మరో విశేష రికార్డు సృష్టించింది. కేవలం 24 గంటల వ్యవధిలో 24 ప్రసవాలను విజ
మంచిర్యాల పట్టణంలోని మోడల్ పాఠశాలలో జరిగిన రాష్ట్ర స్థాయి కబడ్డీ ఎంపికలలో స్థానిక మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పా
టిజిపిఎస్సి విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో 143 ర్యాంక్ సాధించి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ గా సెలెక్ట్ అయిన ముత్తారం మండలం సీ
జల్ జంగల్ జమీన్ కోసం పోరాడిన ఆదివాసీల ఆరాధ్య దైవం కొమురం భీమ్ పోరాట స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ నాయకులు ప
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర శాఖ పులుపు మేరకు మంగళవారం సేవా పక్వాడ్ కార్య
రామగుండం పోలీస్ కమీషనరేట్ కార్యాలయంలో మంగళవారం మహర్షి వాల్మీకి జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండ
గిరిజనుల ఆరాధ్య దైవమైన కొమరం భీమ్ వర్ధంతిని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా
మంథని విద్యార్థి యువత స్వచ్ఛంద సంస్థ 42 వసంతాలు, యశస్సు సమాచార వేదిక 40 వసంతాల వేడుకలను విజయ వంతం చేయాలని కొండేల మారుతి కోరార
మంథని నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ భవన నిర్మాణానికి కోటి రూపాయలు నిధులు మంజూరు చేసిన ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్
మంథని పూసల సంఘం భవనానికి రూ. 20 లక్షల నిధులు కేటాయించడం పట్ల ఆ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. పూసల సంఘం రాష్ట్ర నాయకులు గ
గోదావరిఖని బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాది గుల్ల రమేష్ పై జరిగిన దాడికి నిరసనగా సోమవారం లక్షెట్టిపేట న్యాయవాదులు కోర్
ఆదిలాబాద్ జిల్లాలోని కడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ధర్మాజీపేట మూలమలుపు వద్ద ఉన్న రహదారిపై చెట్లు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ
మంథని పురపాలక సంఘం కమిషనర్ గా ఎన్. మనోహర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మంథనిలో కమిషనర్ గా కొనసాగిన సిహెచ్ వెంకన్న జిహెచ్
తెలంగాణలో మరోసారి వర్ష సూచనలు జారీ అయ్యాయి. ఆది, సోమవారం రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశ
పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరూ సమయపాలన, క్రమశిక్షణ పాటిస్తూ జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాలను రూపుమాపే దిశగా కృషి చేయాలి జిల
మంథని: మంథని పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రతిష్టించిన దుర్గామాత నిమజ్జన వేడుకలు శనివారంతో ముగిసాయి. దుర్గామాత భవాని దీక్