Friday, 31 July 2026 12:46:13 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

నిర్మాణం కూల్చివేతపై చర్యలు తీసుకోవాలని షెడ్యుల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ మెంబర్ కు వినతి

Date : 07 November 2025 08:47 PM Views : 290

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అన్ని అనుమతులతో మున్సిపల్ నిబంధనల ప్రకారం నిర్మించిన తన ఇంటిని కూల్చివేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరుతూ కుర్ర సారక్క జాతీయ షెడ్యుల్డ్ ట్రైబ్ నేషనల్ కమిషన్ మెంబర్ కు ఫిర్యాదు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని 314 సర్వే నంబర్ లోని 244 గజాల విస్తీర్ణం లో నిబంధనల మేరకు మున్సిపల్ అనుమతితో ఇంటి నిర్మాణం చేసుకున్నామన్నారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ తన ఇంటి నిర్మాణం కూల్చి వేస్తున్నట్లు షోకాజు నోటీసులు, ఇంటిని కూల్చివేసే ఆర్డర్ కాపీ జత చేసి తనకు ఇచ్చి బలవంతంగా తనతో సంతకం తీసుకున్నారని ఆరోపించారు. నా వద్ద హై కోర్ట్ ఉత్తర్వులు వున్నాయని చెప్పినా వినకుండా తమ వద్ద నుడి ఫోన్లు లాక్కొని మంథని పోలిస్ స్టేషన్ కి తరలించి ఇంటిని కూల్చివేసి మా కుటుంబ సభ్యుల్ని నిరాశ్రయుల్ని చేసిన అధికారులపై చర్యలు తీసుకొని తమకు నష్టం జరిగిన సుమారు 1 కోటి 35 లక్షల పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :