Thursday, 30 July 2026 07:28:43 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన కల్పించాలి

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్

Date : 30 December 2025 04:17 PM Views : 283

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని పాత పెట్రోల్ బంక్ తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ నిబంధనలను వాహనాదారులు పాటించడం లేదని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెంకల సురేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వ్యవస్థ పనిచేసినప్పటికీని ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా వెళుతుండడంతో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయన్నారు. ప్రధాన రహదారిపై ప్రయాణించే వాహనాలతో పాటు పలుచోట్ల చౌరస్తాల నుంచి రోడ్డు పైకి వాహనాలు చేరే క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ లేక వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పెద్ద ఎత్తున వాహనాలు తిరిగే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నప్పటికీని వాహనదారులకు అవగాహన లేక సిగ్నల్స్ పాటించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి ట్రాఫిక్ సిగ్నల్స్ పై వాహనదారులకు అవగాహన కల్పించి వాహనదారులు సిగ్నల్స్ పాటించే విధంగా ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయాలని సురేష్ కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :