Wednesday, 08 April 2026 05:03:35 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గం చేయాలి..

ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్ సాయిని ప్రసాద్ నేత..

Date : 05 April 2026 11:52 AM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా జరగబోయే నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా ఏర్పడబోయే మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటను ఎస్సీ నియోజకవర్గం ఏర్పాటు చేయాలనిఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షులు సాయిని ప్రసాద్ నేత డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలో విశ్రాంతి భవన ఆవరణలో దళిత సంఘాలు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దళితుల జనాభా రాష్ట్ర సగటు 2026 ప్రకారం 22 శాతంగా ఉందని, కానీ దండేపల్లి, లక్షెట్టిపేట, జన్నారం, హాజీపూర్ మండల్లాల్లో 24.76 ఎస్సీ జనాభా ఉందన్నారు. కావున దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి నేటి వరకు ఈ ప్రాంత దళితులకు అన్ని రంగాల్లో వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు కొల్లూరిరవికుమార్,జాడి వెంకటి, జాడి గంగాధర్, మంద శేఖర్, బెక్కెమ్ సృజన్, అవునూరి వెంకటేష్, మెడపట్ల శ్రీవరన్, తోట తిరుపతి, గారే నవీన్, ఆకెనపల్లి శిల్పతి, దుర్గం వినోద్ తదితరులుపాల్గొన్నారు. ఎస్సీ సాధన సమితి ఏర్పాటు.. సమితి చైర్మన్ గా సాయిని ప్రసాద్ నేత, కన్వీనర్ గా కొల్లూరి రవికుమార్, కో కన్వీనర్ గా దర్శనాల నవీన్, అవునూరి వెంకటేష్, మామిడి సందీప్, గోరువంతుల ప్రశాంత్, తర్లపెల్లి రాజేశ్వర్ మరో 10 మందితో నూతన కమిటీ ఎన్నుకున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :