ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో కాటారం డివిజన్ పరిధిలోని ఐదు మండలల బిజెపి ముఖ్య కా ర్యకర్తల వ్యవస్థాపక దినో త్సవ పెద్దపల్లి జిల్లా కో కన్వీ నర్ డాక్టర్ మొహమ్మద్ రఫి అధ్యక్షుతన సమావేశం నిర్వహించారు.ఈకార్యక్రమంకి ముఖ్య అతిథిగా పెద్ద పల్లి జిల్లా ఇంచార్జీ నాగ పూ రి రాజమౌళి గౌడ్.హాజరై ఆ యన మాట్లాడుతూ ఈనెల 6న.బిజెపి పార్టీ వ్యవస్థాపక దినోత్సవం అని దీనిని కా ర్యకర్తలు అందరు ఒక పం డుగల నిర్వహించాలి అని ప్రతి కార్యకర్త ఇంటిపైజెండా ఎగురావేయాలి అని ఈనెల 8వ.తేదీ వరకు బిజెపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడు కలు ప్రతి పల్లెల్లో ఘనంగా నిర్వహించాల అని.బిజెపి కార్యకర్తలు వార్డ్ మెంబెర్, సర్పంచ్ గెలిచినా గ్రామాల లో కేంద్ర మంత్రులతో మా ట్లాడి ప్రత్యేక నిధులు తేవ డానికి కృషి చేస్తాం అని అ టు వంటి గ్రామాలను త్వర లో సందర్శన చేస్తాము అని అన్నారు.అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడు క ల కాటారం మండల కన్వీ నర్ గా బండం మల్ల రెడ్డి,కో కన్వీనర్లుగా చీర్ల అశోక్ రెడ్డి,బొంతల రవీందర్ ము ది రాజ్,ఇజమూరి సాధన ధం,అలాగే మలహార్ మం డల కన్వీనర్ గా గంగా ధరి సమ్మయ్య,కో కన్వీనర్ వే మూనూరి సతీష్ రెడ్డి,రాళ్ల బండి ప్రశాంత్,మహాము త్తారం మండల కన్వీనర్ గా లింగమళ్ళ సాడ్డు వాలి,కో కన్వీనర్ గా పసుల శివ,సా ట్ల అంజి బాబు,మహాదేవ పూర్ మండల కన్వీనర్ గా బొల్లం కిషన్,నాగుల సాయి, లింగంపల్లి జోగేశ్వర్ లకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాలి అ నిబాధ్యతలుప్రకటించారు.ఈకార్యక్రమంలో కాటారం మండల అధ్యక్షులు పాగె రంజిత్ కుమార్,మహాము త్తారం మండల అధ్యక్షులు మేడిపల్లి పూర్ణ చందర్.తో పాటు తదితరులు పాల్గొ న్నారు.
Admin
E Nivas News