Wednesday, 17 June 2026 01:56:36 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

జనసంద్రంగా మారిన కొండగట్టు...! ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

శ్రీరామ నామ స్మరణతో మార్మోగిన అంజన్న ఆలయం

Date : 02 April 2026 10:31 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఆరాధ్య దైవమైన కొండగట్టు అంజన్న జయంతిని పురస్కరించుకొని గురువారం కొండగట్టు జనసంద్రంగా మారింది. తెలంగాణనుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి హనుమాన్ దీక్షపరు లు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ భక్తులతో క్రిరిసిపోయాయి. బుధవారం సాయంత్రం నుండి పాదయాత్ర తో పాటు తదితర వాహనాల్లో భారీగా భక్తులు తరగలరావడంతో దీక్షపరులకు సరిగా వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మాల విరమణ చేసే ప్రాంగణాల్లో సైతం ఒకేసారి చాలామంది దీక్ష పరులను కూర్చుండబెట్టి మాల విరమణ చేయడంతో అక్కడ కూడా గందరగోళం నెలకొంది. అ ధీక్ష పరుల వద్ద పురోహితులు మాల విరమణ చేసే సమయంలో అధికంగా డబ్బులు వసూలు చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు స్నానాలకు కోనేరులో నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల అధిరూపాయల ఆదాయం అంజన్న క్షేత్రానికి వస్తున్న ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొండగట్టుకు వచ్చి అంజన్నకు ముక్కులు సమర్పించి వెళ్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధి కొరకు ఏమాత్రం ఆలోచించడం లేదని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది చిన్న పిల్లలు కూడా దీక్ష తీసుకొని వాళ్ల మీద మాల విరమణ కోసం రావడంతో సందడి నెలకొంది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క పుత్రులకు ఆంజనేయస్వామి వేషం వేయడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: