Wednesday, 08 April 2026 05:05:06 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

జనసంద్రంగా మారిన కొండగట్టు...! ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు..

శ్రీరామ నామ స్మరణతో మార్మోగిన అంజన్న ఆలయం

Date : 02 April 2026 10:31 PM Views : 59

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భక్తుల ఆరాధ్య దైవమైన కొండగట్టు అంజన్న జయంతిని పురస్కరించుకొని గురువారం కొండగట్టు జనసంద్రంగా మారింది. తెలంగాణనుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి హనుమాన్ దీక్షపరు లు లక్షలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసర ప్రాంగణాలన్నీ భక్తులతో క్రిరిసిపోయాయి. బుధవారం సాయంత్రం నుండి పాదయాత్ర తో పాటు తదితర వాహనాల్లో భారీగా భక్తులు తరగలరావడంతో దీక్షపరులకు సరిగా వసతులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మాల విరమణ చేసే ప్రాంగణాల్లో సైతం ఒకేసారి చాలామంది దీక్ష పరులను కూర్చుండబెట్టి మాల విరమణ చేయడంతో అక్కడ కూడా గందరగోళం నెలకొంది. అ ధీక్ష పరుల వద్ద పురోహితులు మాల విరమణ చేసే సమయంలో అధికంగా డబ్బులు వసూలు చేశారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా వచ్చిన భక్తులకు స్నానాలకు కోనేరులో నీరు కూడా పరిశుభ్రంగా లేకపోవడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

కోట్ల అధిరూపాయల ఆదాయం అంజన్న క్షేత్రానికి వస్తున్న ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా కొండగట్టుకు వచ్చి అంజన్నకు ముక్కులు సమర్పించి వెళ్తున్నారు తప్ప ఆలయ అభివృద్ధి కొరకు ఏమాత్రం ఆలోచించడం లేదని పలువురు భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

చాలామంది చిన్న పిల్లలు కూడా దీక్ష తీసుకొని వాళ్ల మీద మాల విరమణ కోసం రావడంతో సందడి నెలకొంది. కొంతమంది పిల్లల తల్లిదండ్రులు వారి యొక్క పుత్రులకు ఆంజనేయస్వామి వేషం వేయడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :