Friday, 31 July 2026 02:28:56 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్ మర్యాదపూర్వకంగా కలిసిన మానవ హక్కుల కమిటీ జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్

Date : 20 November 2025 08:50 PM Views : 231

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉట్నూర్ ఐటిడిఏ పిఓ గా నూతనంగా నియమతులైన పిఓ యువరాజ్ మర్మాట్ ను గురువారం మానవ హక్కుల జిల్లా కమిటీ చైర్మన్ రమేష్ రాథోడ్ పలువురు నాయకులతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం చైర్మన్ తోపాటు కమిటీ సభ్యులు, ఆడ.సోనారావు,కనక సీతారాం, తొడసం.రమేష్ సోయం. సత్పత్రావు పీవో కు పలు సమస్యలపై వినతి పత్రం అందజేశారు. అసిఫాబాద్ డిటిడిఓ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఆర్ ఓ ఎఫ్ ఆర్ విరాసత్ దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరుగుతుండడంతో ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులు చలినీటితో స్నానం చేస్తూ ఇబ్బందులు పడుతున్నారని వాటర్ హీటర్ సౌకర్యం కల్పించి స్నానం కొరకు వేడి నీటిని విద్యార్థులకు అందించాలని కోరారు. విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేసి విద్యార్థులు నేలపై పడుకోకుండా పడకలు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే లింగాపూర్ మండలంలోని హీరాపూర్ టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాలను యుడైస్లో నమోదు చేసి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకం తక్షణమే అమలు అయ్యేలా చర్యలు తీసుకొని వీలైనంత త్వరగా పాఠశాలకు పక్కా భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కెరమెరి మండలంలోని జోడేఘాట్ వెళ్లే రహదారి మార్గంలో కోపాగూడ వద్ద ప్రమాదకరమైన లోతైన గుంత (క్వారీ) వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :