Friday, 19 June 2026 01:28:28 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

మాస్టర్ ట్రైనర్ల ఎంపికలో పారదర్శకత పాటించాలి..

పిఆర్టియూ జిల్లా నాయకులు

Date : 08 January 2026 05:32 PM Views : 181

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : ఎన్నికల విధుల శిక్షణ మాస్టర్ ట్రైనర్ల ఎంపి కలో పారదర్శకత పాటించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (పీఆర్టీయూ-టీఎస్) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిర్యాల సతీష్ రెడ్డి, చాగర్లముడి శ్రీధర్ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జిల్లా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పొ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల శిక్షణలో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు మాస్టర్ ట్రైనర్లుగా వ్యవహరించారని, రాబోయే మునిసిపల్, జడ్పీటీసీ,ఎంపీటీసీ ఎన్నికల శిక్షణ విధుల నుంచి వారిని మినహాయించాలని కోరారు. మార్చిలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం అవుతాయని, ఉన్నత పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న స్కూల్ అసిస్టెంట్లను మాస్టర్ ట్రైనర్లుగా నియమించడం వలన విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఎస్సెస్సీ విద్యార్థుల భవిష్య త్తును దృష్టిలో పెట్టుకొని గతంలో 2018-2019 శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలల్లో మాస్టర్ ట్రైనర్లుగా విధులు నిర్వహించిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని కోరారు. ఒకే ప్రాంతానికి చెందిన ఉపాధ్యాయులను మాస్టర్ ట్రైనర్లుగా ఎంపిక చేయడం వలన ఇతర ప్రాంత ఉపాధ్యాయులకు నష్టం జరుగుతుందని మున్సిపల్,యంపిటీసి,జెడ్పీటిసి ఎన్నికలకు, జనగణనకు శిక్షణ కొరకు మాస్టర్ ట్రైనర్ ల ఎంపికలో అన్ని మండలాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్, సంఘ బాధ్యులు దోమల లింగన్న, వెంకట్ రెడ్డి, కరుణాకర్, హాల్య, నాగరాజు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: