Friday, 31 July 2026 02:31:58 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కపాస్ కిషన్ యాప్ ద్వారా రైతులకు ఇక్కట్లు...! సిగ్నల్ పనిచేయక రోజుల తరబడి కార్యాలయం చుట్టు తిరుగుతున్న రైతులు...

జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఏఓ కిరణ్ కు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి

Date : 30 December 2025 11:09 AM Views : 282

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పత్తి రైతులు పత్తిని కొనుగోలు చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వ్యవసాయ కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిరిగిన సమస్య పరిష్కారం కాక రైతులు ఆవేదన పడుతున్నారని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ లోని ఏవో కార్యాలయంలో ఏవో కు రైతులు వినతిపత్రం అందజేశారు. అనంతరం డివైఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కొరకు కపాస్ కిషన్ యాప్ లో ఆన్లైన్ చేద్దామంటే సిగ్నల్స్ పనిచేయడం లేదని వ్యవసాయ కార్యాలయం ఉదయం పూట వచ్చిన అధికారులుసమయపాలన పాటించకుండా కార్యాలయానికి రావడంతో రైతులు ఇబ్బందులు గురవుతున్నారన్నారు. వ్యవసాయ జిల్లా శాఖ అధికారి కూడా దీన్ని చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి జిల్లాలో కనబడుతుం దన్నారు. ఆన్ లైన్ చేసి పది రోజులు అయిన కూడా పత్తి సిసిఐ తీసుకోవడం లేదన్నారు. ఆన్ లైన్ కాకపోవడంతో ఇక్కడికక్కడ రైతుల పట్టి ఇండ్లలో నిల్వ ఉంటుందని తద్వారా పత్తి పాడవుతుం దన్నారు. రైతులు నష్టపోతున్నారని, వెంటనే స్పందించాలని రైతుల సమస్య పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గెడం టీకానంద్ గొడిసెల కార్తీక్ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం నిఖిల్ పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :