ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామంలో భక్త ఆంజనేయస్వామి దేవాలయ నూతన కమిటీ మంగళవారం ఏర్పా టు చేశారు.నూతనంగా ఎ న్నుకోబడిన అధ్యక్షులుగా చెన్నూరు అశోక్.గౌరవ అ ధ్యక్షులుగా గోడిసెల రాజ య్య.ప్రధాన కార్యదర్శిగా చీర్లసంతోష్,ఉపాధ్యక్షులుగా జూకొంటి మధు,కోశాధి కారిగా బాసాని రాజు,ప్రచా ర కార్యదర్శిగా బోనాల ర మేష్,ముఖ్యసలహాదారులుగా జాడి శ్రీధర్ అంగడి వెంక టేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. ఈ సందర్భంగా నూతన ఎన్నుకోబడిన అ శోక్ మాట్లాడుతూ.గుడి అభివృద్ధి విషయంలో కమి టీ సభ్యుల అందరం కలిసి మరికొంత అభివృద్ధి పను లు చేయవలసి ఉండగా అ ది కూడా పూర్తి చేస్తామని అన్నారు. చిదినేపల్లి గ్రామపంచాయ తీ ప్రజలందరికీ అభయ ఆం జనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆయన కోరారు.
Admin
E Nivas News