Wednesday, 17 June 2026 01:46:47 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

గృహ వంట గ్యాస్‌ను వాణి జ్య అవసరాలకు వినియో గిస్తే చర్యలు తప్పవు

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్-

Date : 13 March 2026 10:46 PM Views : 123

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : గృహ అ వసరాలకు అందజేస్తున్న వంట గ్యాస్ (డొమెస్టిక్ ఎ ల్పీజీ) నువాణిజ్యఅవసరాలకువినియోగించినట్లయితే సంబంధిత వారిపై పోలీస్ కేసులునమోదుచేయబడతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హె చ్చరించారు.శుక్రవారం తన కార్యాలయచాంబర్‌లో గ్యాస్ వినియోగం మరియు సరఫరా పరిస్థితులపై పౌర సరఫరాలశాఖఅధికారులతో ఆయన సమీక్ష సమావే శం నిర్వహించారు.ఈసంద ర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూగృహవినియోగం కోసం అందించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు,రెస్టా రెంట్లు,టిఫిన్ బండ్లు వంటి వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించడం చట్ట విరు ద్ధమని స్పష్టం చేశారు.ఇటు వంటిఅక్రమవినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు క్రమం తప్ప కుండా తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రత్యేకంగా హోటళ్లు,బయ ట నిర్వహించే టిఫిన్ బండ్లు మరియు ఇతర వాణిజ్య స్థా వరాల్లో గ్యాస్ విని యోగం పై ఆకస్మిక తనిఖీలు చేప ట్టాలని సూచించారు.గృహ గ్యాస్‌నువాణిజ్యఅవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తేలి తే సంబంధిత వారిపై చట్టప రమైన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు నమోదు చే యాలనిఅధికారులనుఆదేశించారు.పౌర సరఫరాల శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :