Wednesday, 17 June 2026 02:07:33 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే..

Date : 15 May 2026 10:49 PM Views : 86

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బాలాజీ అనుకోడా రైతు వేదికలో శుక్రవారం 43 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల తోపాటు నలుగురికి కల్యాణ లక్ష్మి, ఆరుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాకాలంలోపు ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులందరూ బేస్మెంట్ పూర్తి చేసుకోవాలని, లేని పక్షంలో వారి మంజూరు పత్రాలను రద్దు చేసి వేరే వారికి ఇల్లు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం పూర్తిస్థాయిలో అమలు కావాలంటే ప్రజలు మరియు లబ్ధిదారులు సహకరించాలని కోరారు.చింతలమానేపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు చేశామని, త్వరలో పనులు చేపడతామని తెలిపారు.చింతల మానేపల్లి మండల కేంద్రంలో 33/11 KV సబ్స్టేషన్ నిర్మాణం కోసం కూడా ప్రతిపాదన పెట్టామని దీనితో మండలంలో పూర్తిస్థాయిలో లోవోల్టేజ్ సమస్య తీరుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సుధాకర్ రెడ్డి, ఎమ్మార్వో ప్రకాష్, మాజీ జడ్పీటీసీ ఎల్ముల మల్లయ్య, సర్పంచులు బాలు, అంకులు, కుమ్మరి శ్రీధర్, తిరుపతి, అశోక్, ఉపసర్పంచులు డబ్బులు మురళీ, జైరాం, తిరుపతి, మాజీ ఎంపీటీసీ తిరుపతి, బీజేపీ పార్టీ నాయకులు సత్పుతే తుకారాం, డబ్బులు రావు, ధనూరి సాయి, నవీన్, శంకర్ పురుషోత్తం, పోషన్న కొంపరి బాలాజీ, హరికృష్ణ, తిరుపతి కొంపరి సాయి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :