ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలో అక్రమంగా గ్యాస్ సిలిండర్లలో ఫిల్లింగ్ చేసి అ ధిక ధరలకు విక్రయిస్తున్న ప లువురు పోలీసులు బుధ వారం అదుపులోకి తీసుకు న్నారు.రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన కడవాస రాజకుమా ర్ గరేపల్లిలో ఉంటూ గ్యాస్ ఫిల్లింగ్చేస్తూ అక్రమ దందా కు పాల్పడుతున్నారు.విశ్వ సనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేయ గా గ్యాస్ ఫిల్లింగ్ చేసే యంత్రం,3గ్యాస్ సిలిండర్స్ లభించాయి. అలాగే గారేపల్లిలో సుధాకర్, రమేష్ అనే యువకులు గ్యాస్ ఫిల్లింగ్ చేస్తున్న అతడి వద్ద కొను గోలు చేసి సిలిండర్లను అధి కధరలకు అమ్ముతూ దందా సాగిస్తుండడంతో వారి వద్ద నుంచి నాలుగు సిలిండర్లను స్వాధీనం చేసుకొని పై ముగ్గురిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శ్రీ నివాస్ ప్రకటనలో తెలిపా రు.
Admin
E Nivas News