Wednesday, 01 April 2026 01:56:01 AM
# లక్షెట్టిపేటలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ చాలీసా పారాయణం.. # మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు # షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. # గ్రామ పంచాయతీలకు 247.94 కోట్ల నిధులు విడుదల... # అమెరికా సామ్రాజ్యవాద విధానాలు నశించాలి - ఇరాన్ పై యుద్ధం ఆపాలి... # నిరుపేదలకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్... # 14,15 సంవత్సరాల వయసు బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ వేయించుకోవాలి.. # మే నుంచి తెలుగు రాష్ట్రాల్లో జనగణన ప్రక్రియ ప్రారంభం.. # లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఎస్సై # మంచిర్యాలలో ప్రజాపాలన స్పెషల్ డ్రైవ్.... # బిజెపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కార్యవర్గ సభ్యులుగా చల్ల నారాయణరెడ్డి, చంద్రుపట్ల సునీల్ రెడ్డి # కాళేశ్వర దేవస్థాన డైరెక్టర్ గా బిసుల నర్సయ్య # కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది... # తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల సస్పెన్షన్... # శ్రీ హిందూ కుటుంబీకులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.. # తెలంగాణ జాగృతి'లో భారీ చేరికలు... # ఉచిత కూరగాయల వి త్తనాలను రైతులు సద్విని యోగం చేసుకోవాలి # నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు- # మహానంది అవార్డు అందుకున్నహనూష్ కుమార్... # జర్నలిస్టులు ఏప్రిల్ 6 వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోండి...

తెలంగాణ విలేకరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్

Date : 27 March 2026 10:01 PM Views : 78

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న విలేకరులకు ఆరోగ్య భీమ వర్తింపజేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. కాటారం మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ పాత్రికేయుల ప్రధాన డిమాండ్ లను వ్యక్తపరిచారు. వృత్తి పరంగా మృతి చెందిన కుటుంబానికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, విలేకరులకు వైద్య సౌకర్యంతో పాటు ఆరోగ్య భీమాకల్పించాలి, కేరళ ప్రభుత్వం విలేకరులకు ఇస్తున్న ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రంలో విలేకరులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షం చర్చించాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడంతో పాటు విలేకరులకు వృత్తిపరంగా ఎదురయ్యే సంఘటనల పట్ల రక్షణ కవచం బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలన్నారు. సమాజ సేవలో ముందుంటున్న విలేకరులకు పెద్ద పీట వేయాలని, వృత్తి పరంగా ఎదురయ్యే సంఘటనలు, సమస్యల పట్ల పాలక వర్గాల నుండి ఎదురయ్యే సమస్యలు అధిగ మించే విధంగా చట్టంలో పొందు పరచాలన్నారు. ప్రజా పాలనలో ఈసారైనా విలేకరులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :