Thursday, 30 July 2026 08:18:59 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

తెలంగాణ విలేకరులకు ఆరోగ్య భీమా వర్తింపజేయాలి

తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ డిమాండ్

Date : 27 March 2026 10:01 PM Views : 203

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో పని చేస్తున్న విలేకరులకు ఆరోగ్య భీమ వర్తింపజేయాలని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు పీక కిరణ్ అన్నారు. కాటారం మండలంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిరణ్ మాట్లాడుతూ పాత్రికేయుల ప్రధాన డిమాండ్ లను వ్యక్తపరిచారు. వృత్తి పరంగా మృతి చెందిన కుటుంబానికి తక్షణమే ఉద్యోగం కల్పించాలని, విలేకరులకు వైద్య సౌకర్యంతో పాటు ఆరోగ్య భీమాకల్పించాలి, కేరళ ప్రభుత్వం విలేకరులకు ఇస్తున్న ప్రోత్సాహం తెలంగాణ రాష్ట్రంలో విలేకరులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పాలక, ప్రతిపక్షం చర్చించాలన్నారు. కార్పోరేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందించడంతో పాటు విలేకరులకు వృత్తిపరంగా ఎదురయ్యే సంఘటనల పట్ల రక్షణ కవచం బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం తీసుకురావాలన్నారు. సమాజ సేవలో ముందుంటున్న విలేకరులకు పెద్ద పీట వేయాలని, వృత్తి పరంగా ఎదురయ్యే సంఘటనలు, సమస్యల పట్ల పాలక వర్గాల నుండి ఎదురయ్యే సమస్యలు అధిగ మించే విధంగా చట్టంలో పొందు పరచాలన్నారు. ప్రజా పాలనలో ఈసారైనా విలేకరులకు న్యాయం జరిగే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని పీక కిరణ్ ప్రభుత్వాన్ని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :