Thursday, 30 July 2026 07:18:24 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

అకాల వర్షానికి నలుగురి ప్రాణాలు బలి..! తండ్రి కొడుకు మృతితో గ్రామంలో విషాదం

కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు...

Date : 06 May 2026 12:25 PM Views : 155

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంగళవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలో నలుగురు ప్రాణాలను బలి తీసుకుంది.. వివరాలు ఇలా ఉన్నాయి రైతులు తమ వరి ధాన్యం కుప్పల వద్ద పడుకున్నారు. శుక్రవారం రాత్రి ఆకాలంగా గాలి వర్షం రావడంతో పక్కనే ఉన్న షెడ్డులోకి గంపల పల్లి గ్రామానికి చెందిన తనుగుల నాగరాజు అతని కుమారుడు అభిరామ్ లో అక్కడికక్కడే మృతి చెందగా కొత్తూరు గ్రామ జాతీయ రహదారి పక్కన వరి ధాన్యం కుప్పల వద్ద గుండారపు వెంకటేష్, నెల్కి లచ్చన్నలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే వారిని చికిత్స కోసం లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషయం ఉంచడంతో వారిని మంచిర్యాల తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. అకాల వర్షాల నుండి ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కాపాడేందుకు రైతులు వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నారని పలువురి రోదనలు మిన్నంటాయి.

గత వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం కారణంగా మొత్తంగా 4 గురు రైతులు మృత్యువాత పడ్డారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా భారీగా ఎదుర ఈదురు గాలులు రావడంతో జన్నారం నుండి హాజీపూర్ వరకు జాతీయ రహదారిపై భారీ వృక్షాలు నేలపై పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడం ఏర్పడడంతో సమాచారం అందుకున్న వెంటనే సిపి తో పాటు ఏసిపి పోలీసులు సంఘటన స్థలాలకు చేరుకొని భారీ గ్రీన సాయంతో వృక్షాలను తొలగించి ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా చేశారు. ఏది ఏమైన వర్షం నుండి ధాన్యాన్ని కాపాడుకోవడానికి వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న తీరు పలువురుని కలిసి వేసింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :