Thursday, 30 July 2026 01:03:58 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఆరోగ్య భారత్ నిర్మాణం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

5 కే యం. రన్ ఫర్ అరెస్పీ గోడ ప్రతుల ఆవిష్కరణ

Date : 09 November 2025 08:03 PM Views : 228

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 23 న ఆదివారం ఉదయం 6గంటలకు నిర్వహించే ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ అరెస్పీ కార్యక్రమం గోడ ప్రతులను కాగజనగర్ టౌన్ ఎన్టీఆర్ చౌరస్తా లో ఫిట్ ఇండియా ఫౌండేషన్ సభ్యులు, ఆరెస్పీ అభిమానులు,పార్టీ నాయకులు గోడ ప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆరోగ్య భారత్ నిర్మాణమే లక్ష్యంగా ఏ ఒక్కరు అనారోగ్య బారిన పడకుండా కాపాడటమే లక్ష్యంగా రన్ - రీడ్ లీడ్ లక్ష్యంగా కార్యక్రమంలు ఫిట్ ఇండియా ఫౌండేషన్ ఆద్వర్యం లో రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని, అందులో భాగంగా ఐదు కిలోమీటర్ల రన్ ఫర్ ఆర్.ఎస్.పి పేరుతో ఏస్పీఎం గ్రౌండ్ నుండి మొదలై ముగింపు కూడా అక్కడే ఉంటుందని తెలిపారు. రన్ లో పాల్గొనే ప్రతి ఒక్కరికి టీ షర్ట్ మెడల్ తో పాటు మొదటి ముగ్గురికి బహుమతులు కూడా అందజేస్తామన్నారు. వివరాలకు 9493900100, 98482 72929 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :