ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలకేంద్రంలోని గారేపల్లి అయ్యప్ప ఫంక్షన్ హాల్ లో శుక్రవారం చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి సంద ర్భంగా ఉత్సవ కమిటీ ఆ ధ్వర్యంలో రక్తదాన కార్య క్రమంఏర్పాటు చేశారు. ఈ శిభారానికి మండలంలోని వివిధ గ్రామాల పెద్దలు,యు వకులు,వ్యాపార స్తులు, యువకులు,అభి మాను లు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సేవ సభ్యులు సుమారు100.మంది పైచి లుకు పాల్గొనడంతో విశే షస్పందన లభించింది.ఈ కార్యక్రమానికిసహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ఉ త్సవ కమిటీ ప్రత్యేకంగా వా రందరికీ కృత జ్ఞతలు తెలి యజేశారు.
Admin
E Nivas News