Friday, 31 July 2026 06:16:18 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణలో మళ్ళీ ఎగిరేది గులాబీ జెండానే...! కార్యకర్తలను కడుపులోపెట్టి చూసుకుంటాం...

కండువాలు కప్పి ఆహ్వానించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 17 July 2026 08:18 AM Views : 54

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే ఎన్నికల్లో మళ్లీ ఎగిరేది బి ఆర్ ఎస్ జెండా నే అని ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాబజార్ హత్నూర్ మండలంలోని భూతాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచుల సంగం అధ్యక్షులు ఫడ్ జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో కేంద్రే బాలాజీ ఈరోజు బిజెపి పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనంతరం మండలంలోని బలాన్ పూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులుతులసిరాం ఆధ్వర్యంలో వార్డు మెంబర్లు మరియు పలువురుస్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చాక పార్టీ అభివృద్ధికి పని చేసిన ఒక్కరిని ఆదుకోవడం జరుగుతుందన్నారు . నాయకులకు కార్యకర్తలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కేవలం కేసీఆర్ ప్రభుత్వానికి చెల్లుతుంది అన్నారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నామని అందుకే మళ్ళీ ప్రజలంతా కేసీఆర్ వైపు ముగ్గు చూపడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతీ పల్లెల్లో కేసీఆర్ రావాలని కోరుతున్నారని అన్నారు.కార్యక్రమంలోపలువురునాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :