Wednesday, 17 June 2026 01:30:18 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

యేసు పునరుత్థాన జాతరకు వేళాయె..

భారీగా తరలిరానున్న భక్తులు

Date : 25 April 2026 05:38 AM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట సి ఎస్ ఐ చర్చి ఆవరణలో ప్రత్యేక 25, 26 తేదీలలో ఏసు పునరుత్థాన మహోత్సవ ప్రాంతీయజాతరను ఘనంగా నిర్వహించే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో కూడా జాతర కోసం చర్చి కమిటీ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చర్చిని సుందరంగా ముస్తాబు చేశారు. భారీగా తరలివచ్చే భక్తుల కోసం అన్ని రకాల వసతులు ఏర్పాటు చేశారు. జాతర ఏర్పాటను చర్చి కమిటీ సభ్యుడు ఫాదర్ డేవిడ్ పాల్ పర్యవేక్షిస్తున్నారు. 25న ఉదయం గ్రామాల్లో పర్యటించి అందరిని ఆహ్వానించారు. 25 సాయంత్రం ఉత్కూర్ చౌరస్తా నుండి భాజా భాజంత్రీల మధ్య క్రైస్తవ సంఘస్తులు భారీగా ర్యాలీ నిర్వహిస్తూ పాటలు ఆలపిస్తూ చర్చి వద్దకు చేరుకుంటారు. అనంతరం ఏడు గంటలకు సిలువ వద్ద దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం జాతర ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. జాతరకు ముఖ్యఅతిథిగా మెదక్ బిషప్ డాక్టర్ రూబెన్ మార్క్ హాజరవుతారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: