ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయశం కర్ జిల్లాలోని ఐదు మండ లాలు మల్హర్ రావు,కాటా రం,మహాదేవపూర్,మహా ముత్తారం,పలిమల.నియో జకవర్గాల పునరు ద్ధరణలో భాగంగా నియోజకవర్గాన్నీ ఎస్టి వర్గానికి కేటాయించా లని చేయాలని,ఆదివాసి నాయకపోడు సేవాసంఘం అధ్యక్షులు గొట్టం భూమ య్య.సోమవారం జిల్లా కలెక్ట ర్ రాహుల్ శర్మకు వినతి ప త్రం అందించారు.కలెక్టర్ సానుకూలంగాస్పందించారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకరి మల్ల య్య.జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య.తు డుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గోరిగే కిరణ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్ నేనీ సురేందర్.మట్టి కృష్ణ.గురి సింగ బాపు.తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News