Wednesday, 08 April 2026 05:03:02 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి

నాయకపోడు సేవా సంఘం అధ్యక్షులు భూమయ్య,

Date : 07 April 2026 01:07 AM Views : 19

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జయశం కర్ జిల్లాలోని ఐదు మండ లాలు మల్హర్ రావు,కాటా రం,మహాదేవపూర్,మహా ముత్తారం,పలిమల.నియో జకవర్గాల పునరు ద్ధరణలో భాగంగా నియోజకవర్గాన్నీ ఎస్టి వర్గానికి కేటాయించా లని చేయాలని,ఆదివాసి నాయకపోడు సేవాసంఘం అధ్యక్షులు గొట్టం భూమ య్య.సోమవారం జిల్లా కలెక్ట ర్ రాహుల్ శర్మకు వినతి ప త్రం అందించారు.కలెక్టర్ సానుకూలంగాస్పందించారు.ఈకార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు సుంకరి మల్ల య్య.జిల్లా ఉపాధ్యక్షులు బెల్లంకొండ పోచయ్య.తు డుం దెబ్బ జిల్లా అధ్యక్షులు గోరిగే కిరణ్ కుమార్,రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామ్ నేనీ సురేందర్.మట్టి కృష్ణ.గురి సింగ బాపు.తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :