Friday, 19 June 2026 01:29:45 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యం...! ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పనకు సిపిఎం కృషి

సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పైళ్ల ఆశయ

Date : 05 February 2026 11:07 PM Views : 179

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షట్టిపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సిపిఎం లక్ష్యమని రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ళ ఆశయ్య తెలిపారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం 9వ వార్డు సిపిఎం అభ్యర్థి దుంపల రంజిత్ కుమార్ (సుత్తి కొడవలి నక్షత్రం)గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు.9వవార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు , వార్డు అభివృద్ధి కొరకు సిపిఎం ప్రజల పక్షాన ఉండిపోరాడుతుందన్నారు. గత 15 ఏళ్లుగా విద్యార్థి, కార్మిక, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న దుంపల రంజిత్ కుమార్ కు 9వ వార్డు ప్రజలందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కె. బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్ , లక్ష్మి, అఖిల్, అనిత తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: