Thursday, 30 July 2026 12:19:07 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

చైనా మాంజ వాడితే కేసులు పెడతాం..

ఎస్సై గోపతి సురేష్

Date : 09 January 2026 09:10 PM Views : 226

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : లక్షెట్టిపేట పట్టణంలోని పలు దుకాణాలను శుక్రవారం ఎస్సై సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. మండలం తో పాటు గ్రామాల్లో చైనామంజా వాడిన, చైనా మంజాను ఎవరైనా విక్రయాలు జరిపిన పక్క కేసులునమోదుచేయడం జరుగుతుందని దుకాణదారులకు ఎస్ఐ హెచ్చరించారు. చైనా మాంజా వాడకంతో ఇప్పటికీ పలు ప్రాంతాల్లో చాలా ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయారని, ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న వారికి చైనా మాంజా తగిలి ఈ ప్రమాదాలు జరిగాయన్నారు. ఇవే కాకుండా చైనా మాంజాతో గాలిలో ఎగిరే పక్షులు కూడా ప్రాణాలు కోల్పోయాయని, వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చైనా మాంజాను నిషేధించడం జరిగిందన్నారు. ఎవరు కూడా చైనా మాంజాతో గాలిపటాలు ఎగరేసిన చైనా మంజను ఎవరైనా అమ్మినట్లు తెలిసిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్సై తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :