Friday, 31 July 2026 08:09:37 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..

టీీజీఈజేఏసీ పిలుపు మేరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Date : 17 April 2026 10:31 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ కాలేజీయ్యేట్ ఎడ్యుకేషన్ జెఏసి (టీీజీఈజేఏసీ) చైర్మన్ డాక్టర్ సురేందర్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉపాధ్యాయ సిబ్బంది నల్ల బ్యాడ్జీలతో నిరసన నిరసన తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ పరమైన అన్ని ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం టీీజీఈజేఏసీనిర్ణయించిన కార్యాచరణలో భాగంగా భోజన విరామ సమయంలో ఈ నిరసన కార్యక్రమం నిర్వహించమన్నారు. ఈ సందర్భంగా సిబ్బంది తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు మరియు పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వంసానుకూలంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. యు జి సి పే స్కేల్ ఉద్యోగులకు పి ఆర్.సి. బకాయిలు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే ఈ నిరసన కార్యక్రమంలో తెలంగాణ వ్యాప్తంగా సిబ్బంది ఐక్యంగా పాల్గొనడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా మహాత్మా సంతోష్, అధ్యాపకులు జాడి శంకరయ్య, డా.సంతోష్ కుమార్, డా.తన్నీరు సురేష్, డా.తిరుపతి, ప్రేమలత నాగేశ్వర్ , చంద్రశేఖర్, శ్రీనివాస్, సంధ్యారాణి, కవిత, సత్యనారాయణ, నివేదిత బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: