ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99. రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా శనివారం పంచాయతీలోని నర్సరీని స్థానిక సర్పంచి బాల్నే జగదీశ్వర్ రెడ్డి సందర్శించారు. ఈ కార్యక్ర మంలోపంచాయతీ కార్యదర్శి దేవేందర్. ఫీల్డ్ అసిస్టెంట్ బందెల స్వామితో పాటు బాల్నే ప్రవీణ్, ఓడేటి శ్రావణ్, కూలీలు పాల్గొన్నారు.
Admin
E Nivas News