Friday, 19 June 2026 01:25:55 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

ఉపాధి హామీ పథకం పేరు మారుస్తే గ్రామీణ పేదలకు పొట్ట కొట్టడం కాయం

Date : 24 January 2026 07:31 PM Views : 266

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మారిస్తే నిరుపేదల పొట్ట కొట్టడం ఖాయమని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమనూరీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇబ్రహీంపల్లి, అంకుశాపూర్, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభలు నిర్వహించారు. 2006 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పేదవానికి రక్షణ కల్పించే దిశగా ఉపాధి చట్ట రూపకల్పన చేయడం జరిగిందన్నారు. దాన్ని చట్ట రూపం దాల్చి హక్కుగా పెట్టడంతో ఇది గిట్టని కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల పొట్ట కొడుతుందని ఆరోపించారు. చట్టంలోని డిమాండ్ ను తొలగించి సప్లై అంశాన్ని తీసుకువచ్చి కూలీల పనితనాన్ని తగ్గించి మళ్లీ యంత్రాలను ఉపయోగించుకునేలా చట్ట రూపకల్పన చేసినారని ఆరోపించారు. ఇది ఉపాధి హామీ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అలాగే కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ మండల పరి షత్ గ్రామపంచాయతీ అధికారాలను, హక్కును కాలరాసింది. పేదవాడిని పొట్ట కొట్టే దిశగా గతంలో 90 రోజుల పని దినాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించగా నేడు 125 రోజుల పేరుతో రాష్ట్రాలపై భారం నెట్టి కేవలం 70 రోజులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మిగతా 55 రోజులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిబంధన విధించింది. ఇది పూర్తిగా ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ చట్టానికి విరుద్ధమని అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులను నిర్ణయించుకునే అధికారం కూలీలకు గ్రామస్తులకు ఉండేది కానీ నేడు ఈచట్ట మార్పు వల్ల ఆ అధికారాన్ని కోల్పోయి సంవత్సరానికి 60 రోజులను క్రాప్ హాలిడే పేరిట గ్రామీణులను వారి జీవితాలను ఆగం. ఇంత తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న మోడీ చర్యలను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, సర్పంచులు దెబ్బట సరోజన రాజేష్, సోదారి కల్పన దేవయ్య, ఉపస ర్పంచ్ కర్క ఉమా శంకర్, చీర్ల తిరుపతిరెడ్డి, చాంద్ పాషా, ఆత్మకూరి కుమార్ యాదవ్, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: