Thursday, 30 July 2026 06:50:23 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

30 శాతం మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి -పి ఆర్ టి యు

Date : 29 January 2026 12:58 AM Views : 691

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ మిడ్తూరు : నేడు నంద్యాల జిల్లా, మిడ్తూరు మండలంలోని, పలు ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి ఉపాధ్యాయుల చేత సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టిన కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎన్.వి.కృష్ణారెడ్డి, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి సయ్యద్.చాంద్ బాష లు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పిఆర్సి గడువు ముగిసిన, ఇంత వరకు పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయపోవడం శోచనీయం అని పేర్కొన్నారు, ఇప్పటికే రెండున్నర సంవత్సరాల కాలం పూర్తి అయ్యిందని ఇకనైనా పి ఆర్ సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు, అంతవరకు 30% మధ్యంతర భృతి ఐఆర్ చెల్లించాలని అని అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా 2018 జూలై, 2019 జనవరి డిఎ అరీయర్స్ చాలా మందికి 1, 2, 3 విడతలు మాత్రమే చెల్లించారని అందరికీ అన్ని విడతల డిఎ బకాయిలు చెల్లించాలి అని అన్నారు, ఎంటిఎస్ ఉపాధ్యాయులను రెగ్యులైజ్ చేయాలి, సిఆర్ఎంటి, ఎంఐఎస్, తదితర ఎం ఆర్ సి సిబ్బంది జీతాలు పెంచాలని కోరారు. 2011 కంటే ముందు నియమింపబడ్డ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని ఆ విధంగా విద్యాహక్కు చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె.మధుసూదన్ రావు, డి.జాకీర్, కె.శ్రీనివాసులు, మల్లయ్య, పి.రవికుమార్, ఎం.మధుసూదన్ రావు, జిల్లా & మండల బాధ్యులు నాగరాజు, జంగ్లిసాహేబ్, రాము, మాబాషా తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: