ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన పి.తిరుపాలు కు మద్దూరు సొసైటీ చైర్మన్ వాడాల కే.జనార్దన్ రెడ్డి, టిడిపి మండల నాయకుడు జి.రామలింగారెడ్డి లు పూలమాలలు వేసి, పుష్పగుచ్చాలు చేతికి అందించి, తీపి గుర్తులుగా స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.
Admin
E Nivas News