Friday, 31 July 2026 10:39:53 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉయ్యాలవాడ మండల పిఆర్టియు ఆధ్వర్యంలో ఎండిఎస్సి నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ ల పంపిణీ

Date : 18 November 2025 10:44 PM Views : 263

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల : నేడు నంద్యాల జిల్లా, ఉయ్యాలవాడలోని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దగ్గర మండల పి ఆర్ టి యు తరపున నూతన ఉపాధ్యాయులకు సర్వీస్ రిజిస్టర్ లను అందించినట్లు పి ఆర్ టి యు సీనియర్ నాయకులు వై.రమణయ్య, కె.నాగేశ్వరావు తెలిపారు. పి ఆర్ టి యు ఉయ్యాలవాడ మండల అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు ఎ.రవికుమార్, ఆదమ్ ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పి ఆర్ టి యు సంఘం ఉపాధ్యాయుల సంక్షేమం కోసం చేసిన కృషి, సాధించిన విజయాలను నూతన ఉపాధ్యాయులకు తెలిపి, పి ఆర్ టి యు ప్రాథమిక సభ్యత్వం ఇచ్చి, సభ్యులుగా చేర్చారు. ఈ సందర్భంగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించి పదోన్నతులు కల్పించాలని, పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేయాలని కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :