Friday, 19 June 2026 01:23:37 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

రైతులకు గడ్డి విత్తనాలను పంపిణీ చేసిన పశు వైద్యాధికారి పి.భాస్కర్

Date : 15 May 2026 10:36 PM Views : 86

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : లాభసాటిగా మార్చేందుకు రైతులకు మేలైన పశుగ్రాస విత్తనాలను 75 శాతం రాయితీతో రైతు సేవా కేంద్రాలు, పశువైద్య కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు పాములపాడు పశు వైద్యశాల డాక్టర్ పి.భాస్కర్ తెలిపారు. శుక్రవారం పాములపాడులోని, పశువైద్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో రైతులకు గడ్డి విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెటర్నరీ డాక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం స్థానికంగా ఎక్కువగా డిమాండ్ ఉన్న సిఎస్ హెచ్-24 జొన్న రకం, ఆఫ్రికన్ టాల్ మొక్కజొన్న విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచామన్నారు. సిఎస్ హెచ్-24 జొన్న 5 కిలోల ప్యాకెట్ అసలు ధర రూ.460 కాగా, ప్రభుత్వం సబ్సిడీ రూ.345 పోను రైతు రూ. 115 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. మొక్కజొన్న 5 కిలోల ప్యాకెట్ విలువ రూ.340 ఉండగా, రూ.255 సబ్సిడీ పోను రైతు రూ.85 చెల్లిస్తే సరిపోతుందని చెప్పారు. రైతు తమ పొలంలో కనీసం 10 శాతం మేర పశుగ్రాసాన్ని సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యశాల సిబ్బంది తిరుమలేశ్, కవిత, రైతులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :