ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు మండలంలోని, బొల్లవరం గ్రామంలో నూతనంగా 2 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మూడు మినీ గోకులం షెడ్డులను ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించడం జరిగింది. తదనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నుంచి బొగ్గుల రాధిక కి 41,084/- రూపాయలకు సంబంధించిన చెక్కును నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్ డైరెక్టర్ & మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి, ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో-అలివేలు మంగమ్మ, జనసేన పార్టీ ఇంచార్జ్ నల్లమల్ల రవికుమార్, యూనిట్ ఇంచార్జ్ సుందర్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ శేషన్న, రాఘవేంద్ర రెడ్డి, గోపాల్ రెడ్డి, రామిరెడ్డి, పురుషోత్తం రెడ్డి, గిరిశ్వర్ రెడ్డి, తిప్పారెడ్డి, ఈశ్వరయ్య, శాలిమియ్య, రామచంద్రయ్య, బోరెల్లి రాముడు, పగడం నాగరాజు, కన్వీనర్ పలచాని.మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే గవర్నమెంట్ పిఎ - రవీంద్ర, మాండ్ర.శివానందరెడ్డి పిఎ- మద్దిలేటి, మండల నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News